కేజీబీవీ విద్యార్ధినిలకు నోటు బుక్కులు, పెన్నులు అందజేసిన అర్చక దంపతులు
జనం న్యూస్, మార్చి 07,(పెద్దపల్లి జిల్లా ప్రతినిధి)రామగిరి మండలం పన్నూరులో నూతన భవనంలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలోని సుమారు 205 మంది పేద విద్యార్థినిలు చదువుచున్నారు. ఈమధ్య సందర్శించిన భద్రకాళి ఆలయ అర్చకులు డాక్టర్ సముద్రాల విజయ సారథి మాధవి…
పెద్దపల్లి ప్రభుత్వ ఐ.టి.ఐ. నందు ప్రధానమంత్రి నేషనల్ అప్ప్రెంటీస్షిప్ మేళా
జనం న్యూస్, మార్చి 07 (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐ.టి.ఐ ల నందు ఏ ట్రేడ్ లో అయిన ఐ.టి.ఐ పూర్తి చేసిన అభ్యర్థులకు తేదీ. 10.03.2025, సోమవారం రోజున ఉదయం 09.30 గంటలకు పెద్దపల్లి…
పిల్లలే ఉపాధ్యాయులు ఐన వేళ
జనం న్యూస్ మార్చి 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని గల నవోదయ హైస్కూల్ స్వీయ పరిపాలన దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు.దేవో గ పన్నతి.శ్రీ విష్ణు తేజ,మీఓ ఎండీ.ఆసిఫ్,ప్రిన్సిపల్ కొమ్ముల రాహుల్,హెడ్ మాస్టర్ గా డి.ప్రిన్స్…
వైసిపి నుండి 200 కుటుంబాలు మంత్రి సవితమ్మ సమక్షంలో టీడీపీ లోకి చేరిక
— కూటమి ప్రభుత్వం తోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యం — వైసిపి పార్టీ వీడి టిడిపి లోకి చేరిన గోరంట్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ సరోజ బాయ్ నాగేనాయక్ — త్వరలో పార్టీలోకి మరిన్ని చేరికలు చేతనైతే వలసలు ఆపుకోండి వైసీపీ…
జమ్మికుంట లో శ్రీపాదరావుకు ఘన నివాళులు
జనం న్యూస్ // మార్చ్ // 2 //జమ్మికుంట // కుమార్ యాదవ్..02 03 2025 న జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దివంగనేత దుద్దుల్ల శ్రీపాద రావు, 88వ జయంతిని పురస్కరించుకొని జమ్మికుంట…
ఎండలు పెరుగుతాయ్! జాగ్రత్తగా ఉండాలి!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల 38 డిగ్రీల ఎండ నమోదవుతుంది.రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని, వడగాలులు వచ్చే సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. జనం న్యూస్ మార్చి 03 (మునగాల మండల ప్రతినిధి కందిబండ…
ముస్లిం సోదరులకు రంజాన్ మాసం శుభాకాంక్షలు
ముస్లిం సోదరులకు అల్లా దీవెనలు మెండుగా ఉండాలి సూర్యాపేట జిల్లా డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ సతీష్ జనం న్యూస్ మార్చి 03(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-సబ్జెక్టు-సూర్యాపేట జిల్లా డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ సతీష్ పవిత్ర…
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్,పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తుండడంతో విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి,ఆందోళన.
ఒత్తిడిని జయిస్తే, విజయం మీదే. ఆందోళనను వీడి ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తేనే మంచి మార్కులు. ఆందోళనే అసలు పరీక్ష. మండల విద్యాధికారి ఎండి రహీమొద్దీన్. జనం న్యూస్,మార్చ్ 02,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని విద్యార్థిని విద్యార్థులు ఎలాంటి మానసిక…
నూతన వధూవరులను ఆశీర్వదించిన మేడా విజయ శేఖర్ రెడ్డి
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట సిటీ కళ్యాణ మండపంలో ఏర్పాటుచేసిన కళ్యాణ వేదికపై జరిగిన నందలూరు నీటి సంఘం అధ్యక్షుడు భూశెట్టీ వెంకట సుబ్బయ్య కుమారుడు సాయి మహేష్- రేణుక వివాహముకు ముఖ్యఅతిథిగా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన…
విద్యార్థులకు ఓపెన్ హౌస్ నిర్వహించిన మోహన్ కుమార్.
జనం న్యూస్ మార్చ్ 2 ముమ్మిడివరం ప్రతినిధి: మహిళ దినోత్సవ వారోత్సవాలలో భాగంగా ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ డి జ్వాలా సాగర్ శనివారం ఓపెన్ హౌస్ నిర్వహించారు. ముమ్మిడివరం ఆపిల్ స్కూల్ విద్యార్థినులకు విద్యార్థినులు ఎదుర్కొనే సమస్యలు, ,…