నూతన వధూవరులను ఆశీర్వదించిన మేడా విజయ శేఖర్ రెడ్డి
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట సిటీ కళ్యాణ మండపంలో ఏర్పాటుచేసిన కళ్యాణ వేదికపై జరిగిన నందలూరు నీటి సంఘం అధ్యక్షుడు భూశెట్టీ వెంకట సుబ్బయ్య కుమారుడు సాయి మహేష్- రేణుక వివాహముకు ముఖ్యఅతిథిగా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన…
విద్యార్థులకు ఓపెన్ హౌస్ నిర్వహించిన మోహన్ కుమార్.
జనం న్యూస్ మార్చ్ 2 ముమ్మిడివరం ప్రతినిధి: మహిళ దినోత్సవ వారోత్సవాలలో భాగంగా ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ డి జ్వాలా సాగర్ శనివారం ఓపెన్ హౌస్ నిర్వహించారు. ముమ్మిడివరం ఆపిల్ స్కూల్ విద్యార్థినులకు విద్యార్థినులు ఎదుర్కొనే సమస్యలు, ,…
మహనీయులులకు నివాళులు..!
జనంన్యూస్. 02.నిజామాబాదు. సిరికొండ. ప్రతినిధి.సిరికొండ మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మొట్టల దీపక్. ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ కోసం ప్రాణాలర్పించిన మాదిగ మహనీయులకు సిరికొండ మండల కేంద్రం లో కొవ్వోతులతో నివాలులు అర్పించి శ్రద్ధాంజలి కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్.…
స్పా సెంటర్పై దాడి.. ఏడుగురి అరెస్ట్
జనం న్యూస్ 02 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ :విశాఖలోని సీతంపేట మార్గదర్శి ఆపోజిట్లో గల స్పా సెంటర్పై ద్వారక నగర్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు.…
బొత్స సేవలను కొనియాడిన ఎస్పీ వకుల్ జిందల్
జనం న్యూస్ 02 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ :సుదీర్దకాలం పోలీస్ శాఖలో బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డు బొత్స సుందరరావు ను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందల్ శనివారం…
మహిళా సాధికారత కోసం కృషి చేద్దాం- SP
జనం న్యూస్ 02 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:మహిళా సాధికారత, అభివృద్ధి, సమానత్వం కోసం అందరం కృషి చేద్దామని ఎస్పీ వకుల్ జిందల్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఓపెన్ హౌస్…
శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏను ఏర్పాటు చేయాలి
జనం న్యూస్ 02 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:శ్రీకాకుళం జిల్లాలో ITDA ను ఏర్పాటు చేయాలని ఆ జిల్లా గిరిజన ఐక్యవేదిక అధ్యక్షుడు చౌదరి లక్ష్మీ నారాయణ, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ సభ్యులు గేదెల రమణ మూర్తి కోరారు.…
విద్యార్థులు పరీక్షలను జయించడం ఎలా!
తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్,పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తుండడంతో విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి, ఆందోళన! ఒత్తిడిని జయిస్తే… మీరే విజేత! ఆందోళన వీడి ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తేనే మంచి మార్కులు ఆందోళనే అసలు ‘పరీక్ష’ జనం న్యూస్ మార్చ్ 03(మునగాల మండల…
నాగులపాడు జిల్లా స్థాయి కబడ్డీ పోటీల విజేతలు
జనం న్యూస్ మార్చ్ 1 మండలం పెన్ పహాడ్: మండల పరిధిలోని నాగులపాడు గ్రామంలోని శ్రీ త్రికుటేశ్వరాలయం లో మహాశివరాత్రి పురస్కరించుకొని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గ్రామీణ పోటీలు కబడ్డీ ,కోలాటం, వాలీబాల్ క్రీడలను నిర్వహించడం జరిగింది అదేవిధంగా…
శ్రీ మారెమ్మ దేవి ఆలయం 16వ వార్షికోత్సవం భక్తులకు చీరలు పంపిణీ
జనం న్యూస్ ఫిబ్రవరి 28 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గుమ్మయ్య గారి పల్లిలో వెలసిన శ్రీ మారేమ్మ దేవి ఆలయంలో శ్రీ మారెమ్మ దేవి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బి…