శ్రీ మారెమ్మ దేవి ఆలయం 16వ వార్షికోత్సవం భక్తులకు చీరలు పంపిణీ
జనం న్యూస్ ఫిబ్రవరి 28 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గుమ్మయ్య గారి పల్లిలో వెలసిన శ్రీ మారేమ్మ దేవి ఆలయంలో శ్రీ మారెమ్మ దేవి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బి…
దేవాలయానికి లైట్లు బహూకరణ అభినందనీయం
జనం న్యూస్ ఫిబ్రవరి 26 మండలం పెన్ పహాడ్:మండల పరిధిలోని నాగులపహాడ్ శివాలయలో మహాశివరాత్రి సందర్భంగా శివాలయంలో లైటింగ్ కొరకు పదివేల రూపాయల తో కూడిన ఎల్ఈడి లైట్లను నాగుల పహాడ్ గ్రామానికి చెందిన ఎలుక సైదులు మమత దంపతులు శివాలయానికి…
శివనామస్మరణతో ఓరెత్తిన దేవాలయాలు-మండల పరిధిలోని వివిధ గ్రామాలలో పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు పాల్గొన్న భక్తులు
జనం న్యూస్ ఫిబ్రవరి 26 మండలం పెన్ పహాడ్: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెన్ పహాడ్ మండల పరిధిలోని పలు గ్రామాలలో శివనామస్మరణలతో దేవాలయాలు మార్మోగాయి నారాయణ గూడెం లోని శ్రీ కాశీ విశ్వేశ్వర భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో గ్రామ…
నల్లమలలో మార్మోగుతున్న శివనామస్మరణం..
** భక్తులతో కిటకిట లాడిన పుణ్య క్షేత్రాలు.. జనం న్యూస్ 27 ఫిబ్రవరి 2025 బండి ఆత్మకూరు మండలం, శ్రీశైలం నియోజకవర్గం, నంద్యాల జిల్లా : మహాశివరాత్రి పండుగ సందర్భంగా మండలంలోని పుణ్యక్షేత్రాలైనటువంటి ఓంకారం,శివ నంది,విష్ణు నంది,గుండ్లబ్రహ్మేశ్వరం ఆలయాలకు జనం తండోపతండాలుగా…
ఓంకారం క్షేత్రంలో ఎద్దుల బలప్రదర్శన పోటీలు.
జనం న్యూస్ 27 ఫిబ్రవరి 2025 బండి ఆత్మకూరు మండలం, శ్రీశైలం నియోజకవర్గం, నంద్యాల జిల్లా : మండలంలోని ఓంకారం పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఆరు పండ్ల సైజు విభాగం ఎద్దుల బలపదర్శన పోటీలు నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమానికి…
అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ నాయకుల ప్రచారం
జనం న్యూస్, ఫిబ్రవరి 26, పెద్దపల్లి జిల్లా ప్రతినిధిపెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో పట్టభద్రులను కలిసి ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి…
విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలి
భోజనం వండటానికి ముందే ప్రతి రోజు క్రమం తప్పకుండా ఆహార పదార్థాలను పరిశీలించాలి జిల్లా అదన కలెక్టర్ రాంబాబు జనం న్యూస్ ఫిబ్రవరి 16 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూర్యాపేట…
ఆర్థిక సాయం అందజేతనకిర్త ప్రభు
జనం న్యూస్ ఫిబ్రవరి 15, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) ములుగు మండల్ కొత్తూర్ గ్రామానికి చెందిన గూడెం సత్తయ్య గుండెపోటుతో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బి ఆర్ ఎస్ నాయకులు నకిర్త ప్రభు…
ఆలయం అభివృద్ధికి రూ. 25 వేలు విరాళం అందించిన బొడ్డేడ ప్రసాద్
జనం న్యూస్,15 ఫిబ్రవరి,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం చీమలాపల్లి గ్రామంలో వెలసిన శ్రీ అన్నపూర్ణదేవి సమేత శ్రీశ్రీశ్రీ స్వయంభు కాశీ విశ్వేశ్వరస్వామి వారి ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ పాల్గొని…
రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు.
జనంన్యూస్. 15.నిజామాబాదు. ప్రతినిధి : సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల&కళాశాలకు చెందిన విద్యార్థులు మండల కేంద్రంలో గల తెలంగాణ చౌరస్తా వద్ద రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని ద్విచక్రవాహనాలకు ,ఆటోలు, బస్సులు,…