మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత నకిర్త ప్రభు
జనం న్యూస్ ఫిబ్రవరి 15, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా,ములుగు మండల్ కొత్తూర్ గ్రామానికి చెందిన గుడ్ల మల్లేష్ గుండెపోటుతో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న బి ఆర్ ఎస్ నాయకులు నకిర్త…
శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి..!
జనంన్యూస్. 15. నిజామాబాదు. ప్రతినిధి.భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో ఇంద్రాపూర్ సంతోష్ నగర్ లో నిర్వహించిన సేవాలాల్ జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ . పాల్గొనడం జరిగింది.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు…
ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయ పున ప్రతిష్ట ప్రారంభవోత్సవం లో భాగంగా రెండవ రోజు పూజ కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్
జనం న్యూస్ ఫిబ్రవరి 15 మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రతి నిధి యల్ సంగమేశ్వర్.* విషయం శనివారం పాపన్నపేట మండల కేంద్రం లో జరుగుతున్నటువంటి ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయ పునః ప్రతిష్ట కార్యక్రమం లో రెండవ రోజు జరుగుతున్న…
తుకారం తండాలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286 వ జయంతి వేడుకలు,
బంజారాల ఆరాధ్య దైవం ఆహుని సంభూతుడు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్, జనం న్యూస్,ఫిబ్రవరి 15,కంగ్టి,సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని బంజారా తండాలలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్,286 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజారామ్ తాండ, ముకుంద…
షబ్బీర్ అలీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు
జనం న్యూస్ ఫిబ్రవరి,15( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, జన్మదినం సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి శ్రావణ్, మండల పార్టీ అధ్యక్షుడు సుతారి రమేష్,…
పెండింగ్ లో ఉన్న ఫీజు రీఎంబర్స్ వెంటనే విడుదల చేయాలి
జనంన్యూస్. 15 నిజామాబాదు. ప్రతినిధి.నిజామాబాదు.పెండింగ్ లో ఉన్న ఫీజు రియాంబర్స్మెంట్ నిధులను విడుదల చేయకపోతే వేల మంది విద్యార్థులతో చలో హైదరాబాద్ కార్యక్రమం.పి.డి.ఎస్.యూ. ఆధ్వర్యంలో చేపడతామని తెలిపారు.గత మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సుమారు ఏడు వేల కోట్ల ఫీజు…
శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్,బంజారాల ఆరాధ్యదైవం,
ఆహుని సంభూతుడు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286 వ జయంతి జనం న్యూస్,ఫిబ్రవరి 15,కంగ్టి,సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని బంజారా తండాలలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్,286 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజారామ్ తాండ, ముకుంద…
ఈసారైనా తులం బంగారం ఇస్తారా?ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్న
జనం న్యూస్ //ఫిబ్రవరి //15//జమ్మికుంట //కుమార్ యాదవ్. ; కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వనున్నదా లేదా? అని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు.శనివారం వీణవంకలోని తన స్వగృహంలో…
ఐదేళ్లలో చట్టాలు ఉల్లంఘించిన వారిపై రెడ్బుక్ అమలవుతుంది: మంత్రి లోకేశ్
జనం న్యూస్: ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి , ఫిబ్రవరి 15: అమరావతి: ఎస్సీ యువకుడిని కిడ్నాప్ చేసినందుకే వల్లభనేని వంశీ జైలుకెళ్లారని మంత్రి లోకేశ్ అన్నారు. ఈ కేసులో అన్ని వాస్తవాలు బయటకు వస్తాయన్న ఆయన.. చట్టపరంగా అన్ని…
కాంగ్రెస్ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా నాయిని రజిత
జనం న్యూస్ ఫిబ్రవరి 14, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు నాయిని రజిత మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ…