• July 8, 2025
  • 29 views
వై ఎస్ ఆర్ సేవలు చిరస్మణీయం.మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావ్.

జనం న్యూస్ 8జులై. కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ రిపోటర్. కె ఏలియా. జైనూర్, ..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సేవలు చిరస్మణియ మని జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ అన్నారు.…

  • July 8, 2025
  • 29 views
సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను అడ్డుకుంటాం

జనం న్యూస్ జులై(8) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాలమండల కేంద్రంలో మంగళవారంనాడు తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొల్కపురి శ్రీకాంత్ గౌడ్ తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం నియోజకవర్గ ఉపాధ్యక్షులు తోనుకునూరు రమేష్ గౌడ్ మీడియా సమావేశంలో…

  • July 8, 2025
  • 29 views
కంకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాల ఆవరణలో సీసీ కెమెరాలు డొనేషన్ చేసిన బిజెపి జిల్లా నాయకులు కంకల్ రవీందర్.

జనం న్యూస్ జూలై 08 వికారాబాద్ జిల్లా రిపోర్టర్ వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కంకల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండల ప్రాథమిక పాఠశాల ఆవరణలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం జరిగింది. రవీందర్ కొండల  కుమారుడు జ్యోతిరాధిత్య…

  • July 8, 2025
  • 28 views
ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలు

జనం న్యూస్ జులై 8 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎంపీగా ముఖ్యమంత్రిగా దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయమని టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ పేర్కొన్నారు.…

  • July 8, 2025
  • 32 views
అధిక సాంద్రత పత్తి సాగుపై వీడియో కాన్ఫరెన్స్

జనం న్యూస్ జులై 8 నడిగూడెం మండల పరిధిలోని సిరిపురం రైతు వేదిక క్లస్టర్ నందు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఖరీఫ్ సీజన్ నందు అధిక సాంద్రత పత్తి సాగుబడి పంట మెళకువల గురించి వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు.ప్రతి…

  • July 8, 2025
  • 28 views
వైద్య శిబిరం ను పోలీస్ సిబ్బంది సద్వినియోగపర్చుకోవాలి..!

జనంన్యూస్. 08.నిజామాబాదు. ప్రతినిధి. మందులు వాడేకంటే ముందుజాగ్రత్తలు తీసుకోవడం మంచిది…! పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు ” మెగా వైద్య శిబిరం. ను పోలీస్ శాఖ ఆధ్వర్యం మల్లారెడ్డి, నారాయణ హాస్పిటల్స్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ” ఈ కార్యాక్రమం నిర్వహించగా…

  • July 8, 2025
  • 24 views
వెండి బంగారు వర్తక సంఘ నూతన కార్యవర్గాన్ని సన్మానించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్

( జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జారపు శ్రీనివాస్) జనం న్యూస్ జులై 8, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణంలో గల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈరోజు నూతనంగా ఎన్నుకోబడిన వెండి బంగారు వర్తక సంఘం నూతన కార్యవర్గాన్ని…

  • July 8, 2025
  • 31 views
తాటిపల్లిలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం..!

జనంన్యూస్. 08.సిరికొండ. ప్రతినిధి. నిజామాబాదు రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండలం తాటిపల్లి గ్రామంలో ఘనంగా ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు మరియు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న తాటిపల్లి గ్రామస్తులు తాటిపల్లి MRPS గ్రామ…

  • July 8, 2025
  • 31 views
గంజాయి,డ్రగ్స్‌ వాడితే కఠిన చర్యలు

జనం న్యూస్ జూలై 09(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- యువత గంజాయి, డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు తమ దృష్టికి వస్తే పోలీస్ శాఖ పరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని,ఎవరైనా గంజాయిని తాగినా, విక్రయించినా వారిపై కఠినచర్యలు…

  • July 8, 2025
  • 26 views
13వ తేదీన జరిగే ఊర పండుగ అంకురార్పనా..!

జనంన్యూస్. 08.నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు సర్వసమాజ్ కమిటీ మరియు విజయ్ కిసాన్ మున్నూరుకాపు సంఘం, గాజుల్ పేట్ వారి ఆధ్వర్యంలో 13 తేది ఆదివారం నాడు జరిగే ఊర పండుగకూ అంకురార్పణగా గాజులు పేట్ వీధిలల్లో బండారునూ పోయటం జరిగింది, ఈ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com