• July 8, 2025
  • 26 views
బిచ్కుందలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి

బిచ్కుంద జూలై 8 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో డెలికేట్…

  • July 8, 2025
  • 25 views
ఉత్సాహంగాసుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం

జనం న్యూస్,జూలై 08, అచ్యుతాపురం: ఏడాది పాలనలో కూటమి సాధించిన విజయాలపై చేపట్టిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో భాగంగా అచ్యుతాపురం మండలం పూడిమడక పంచాయతీలో ఇన్ఫోసిస్ వారి నిర్మించిన కాలనీలో అనకాపల్లి పార్లమెంట్ టిఎన్టియుసి ప్రధాన కార్యదర్శి పోన్నమళ్ళ కొండబాబు…

  • July 8, 2025
  • 23 views
మెదక్ ఎంపీ ని పరామర్శించిన చిలిపి చెడు మండల బిజెపి కార్యకర్తలు

జనం న్యూస్ జూలై 8 చిలిపి చెడుమండల ప్రతినిధి మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవ మాధవనేని రఘునందన్ రావ్ గారిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో కలికి శాస్త చికిత్స చేయించుకొని ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న గౌరవ ఎంపీగారిని కలిసి ఆరోగ్య…

  • July 8, 2025
  • 238 views
పేదింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యంమార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్

జనం న్యూస్ 09జులై పెగడపల్లి ప్రతినిధి.జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ల్యాగలమర్రి గ్రామంలోఈరోజు పంచాయతీ కార్యదర్శి శంకర్ తో కలిసి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ భూమి పూజ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్.అనంతరం మాట్లాడుతూ పేదవారి ఇంటి…

  • July 8, 2025
  • 31 views
ఘనంగా వై ఎస్ ర్ 76జయంతి వేడుకలు

జనం న్యూస్ 09జులై పెగడపల్లి ప్రతినిధి.జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో ఎస్సీ ఎస్టీ మైనారిటీ వికలాంగుల శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ పిలుపుమేరకు పెగడపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోమండల కాంగ్రెస్ పార్టీఅధ్యక్షులు బుర్ర రాములు గౌడ్ ఆధ్వర్యంలోఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ…

  • July 8, 2025
  • 26 views
ఘనంగా మహానేత వైఎస్సార్ జయంతి వేడుకలు

జనం న్యూస్,జూలై 08, అచ్యుతాపురం:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జనహృదయనేత సజీవంగా జన హృదయలలో సుస్థిర స్థానాన్ని సాధించిన డాక్టర్ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి 76 వ జయంతి సందర్భంగా అచ్యుతాపురం మండలం జంగులూరు జంక్షన్, అచ్యుతాపురం సచివాలయం…

  • July 8, 2025
  • 26 views
జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి

జుక్కల్ జులై 8 జనం న్యూస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా..ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆ మహానేత చిత్రపటానికి నియోజకవర్గ నాయకులతో కలిసి నివాళులు అర్పించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ…

  • July 8, 2025
  • 229 views
తడ్కల్ కేంద్ర ప్రాథమిక పాఠశాలలో పిటిఎం సదస్సు

ప్రధానోపాధ్యాయులు వెంకటేష్, జనం న్యూస్,జులై 08,కంగ్టి సంగారెడ్డి కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ కేంద్ర ప్రాథమిక పాఠశాల లో మంగళవారం పిటిఎం సదస్సు ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేష్,ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్బంగా మాట్లాడుతు పిల్లల తల్లి తండ్రులు పాఠశాల నుంచి పిల్లలు ఇంటికి…

  • July 8, 2025
  • 24 views
బూతు స్థాయి అధికారుల జాతీయ శిక్షణ కార్యక్రమం

(జనం న్యూస్ చంటి జులై 8) ఈరోజు దౌల్తాబాద్ మండల కేంద్రంలో రైతు వేదికలో బూత్ స్థాయి అధికారుల జాతీయ శిక్షణ కార్యక్రమం 41_దుబ్బాక శాసనసభ నియోజకవర్గం గురించి ఈరోజు రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో మన సిద్దిపేట జిల్లా కలెక్టర్…

  • July 8, 2025
  • 24 views
జీవో 49 రద్దు చేసి ఆదివాసీ హక్కులను కాపాడాలని గవర్నర్ ను కోరిన మాజీ ఎంపీ సోయం బాపూరావు.

జనం న్యూస్ 8జులై. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ రిపోటర్. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ పేరిట జారీ చేసిన జీవో 49 ఆదివాసి హక్కులను కాలరాసే విధంగా ఉందని ఈ జీవోను వెంటనే రద్దుచేసి ఆ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com