• July 8, 2025
  • 35 views
బిచ్కుంద మండల కేంద్రంలో సెంటర్ లైటింగ్ కు సంబంధించిన డ్రైనేజీ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

బిచ్కుంద జూలై 8 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ బిచ్కుంద మండల కేంద్రంలో సెంటర్ లైటింగ్ కు సంబంధించిన డ్రైనేజీ వ్యవస్థ పనులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మంగళవారం రోజు పరిశీలించారు అనంతరం బిచ్కుంద మండల…

  • July 8, 2025
  • 33 views
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను పెంచాలి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్

జనం న్యూస్ జులై 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి ఎస్ఎఫ్ఐ పరకాల మండల కమిటీ ఆధ్వర్యంలో పరకాల మండలంలో ఉన్నటువంటి హైపోత్ పల్లె. వెంకటాపూర్ మలకపేట స్కూల్లో ప్రిన్సిపాల్ టీచర్లతో ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కళ్యాణ్…

  • July 8, 2025
  • 26 views
ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో దౌల్తాబాద్ జూనియర్ కళాశాల నందు యాంటీ డ్రగ్స్ పై అవగాహన కల్పించడం జరిగింది

(జనం న్యూస్ చంటి జులై 8) ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల దౌల్తాబాద్ నందు యాంటి డ్రగ్స్ పై విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ మధు శ్రీవాత్సవ మాట్లాడుతూ విద్యార్థులు సమాజంలో…

  • July 8, 2025
  • 33 views
బిచ్కుంద లైన్స్ క్లబ్ వారు శవపేటికను( ఫ్రీజర్) మున్సిపాలిటీకి అందజేశారు

బిచ్కుంద జులై 8 జనం న్యూస్ లయన్స్ క్లబ్ ఆఫ్ బిచ్కుంద డైమండ్ ఆధ్వర్యంలో లైన్స్ క్లబ్ అధ్యక్షులు రాజు రీజియన్ చైర్ పర్సన్ ఓం ప్రకాష్ శీతల శవపేటికను( ఫ్రీజర్)ను బిచ్కుంద మఠాధిపతి శ్రీ సద్గురు సోమలింగ శివాచార్య చేతుల…

  • July 8, 2025
  • 36 views
ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జులై 8 తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామం లో గల దివంగత నేత మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 76 వ జయంతి వేడుకలు ఎంపీపీ సూరెడ్డి…

  • July 8, 2025
  • 31 views
మృతిని కుటుంబాన్ని పరామర్శించిన పిఏసియస్ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి

జనం న్యూస్ జులై 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గట్లాకానిపర్తి గ్రామానికి చెందిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో సీనియర్ క్లర్క గా పనిచేస్తున్న బోమ్మకంటి నాగారాజు అనారోగ్యంతో మరణించగా విషయం తెలుసుకున్న శాయంపేట…

  • July 8, 2025
  • 22 views
ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

జనం న్యూస్ జులై 08 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఈరోజు రెబ్బెన మండల కేంద్రంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు లావుడ్యా…

  • July 8, 2025
  • 22 views
ప్రతీ నిరుపేద కుటుంబానికి ఇండ్లు ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం : కుమురం భీం జిల్లా ఆర్టీఏ మెంబర్ లావుడ్య రమేష్

జనం న్యూస్ జులై 08 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ప్రతీ నిరుపేద కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి ఆదుకుంటుందని ఆర్టీఏ మెంబర్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లావుడ్య రమేష్ అన్నారు.మండల కేంద్రానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయి.ఇందిరమ్మ ఇళ్లకు…

  • July 8, 2025
  • 28 views
సీఎం రిలీఫ్‌ ఫండ్‌ బాధితులకు చెక్కులు అందించిన ఎమ్మెల్యే విజయ్ కుమార్

జనం న్యూస్,జూలై 08,అచ్యుతాపురం: యలమంచిలి నియోజకవర్గంలో పలువురికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంగళవారం యలమంచిలి జిల్లా పరిషత్ అతిధి గృహంలో గల ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొత్తం 11 మంది లబ్దిదారులకు రూ 4లక్షల చెక్కులను ఎమ్మెల్యే…

  • July 8, 2025
  • 24 views
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బుచ్చిరెడ్డి

జనం న్యూస్ జులై 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిరుపేదల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టారని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com