మత మైనార్టీలపై దాడులను ఆపడానికి తగుచర్యలు,
జనం న్యూస్ 03 మార్చి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా వక్ఫ్ బిల్లును ఉప సంహరించుకోవాలని మైనార్టీల కోర్కెను ప్రభుత్వానికి మీద్వారా తెలియజేయుట గురించి. ఆర్య మేము అఖల…
నడిగట్టు కళావతి మరణం కుటుంబానికి తీరని నష్టం
జనం న్యూస్ 03 మార్చ్ (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ ) విద్యానగర్ పంచాయతీ చుంచుపల్లి మండలం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం నివాసి అయిన నడిగొట్టు కళావతి w/0 లేట్ లక్ష్మీనారాయణ వయస్సు 45 ఈమె అంగన్వాడి ఆయగా పనిచేస్తున్న…
ప్రజపాలనలో సమయానికి దొరకని ప్రభుత్వ టీకా
సీతక్క సొంత జిల్లాలో మొగ్గ దశలోనే కాటికి చేరిన పసికందు భద్రాచలం నియోజకవర్గ అసెంబ్లీ బి ఎస్ పి సోషల్ మీడియా ఇంచార్జ్ జనగాం కేశవరావు మార్చీ 3 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండల ప్రాధమిక ఆరోగ్యకేంద్రం…
డాక్టర్ నిర్లక్ష్యం తో 55 రోజుల చిన్నారి మృతి
చిన్నారి ప్రాణాలు పోతున్న పట్టించుకోని వైద్య సిబ్బంది పసికందు మృతి కి కారణమైన వైద్య అధికారి పై చర్యలు తీసుకోవాలి మార్చి 3 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు దం చోటు చేసుకుంది 55 రోజుల చిన్నారి జమున గొంతులో (నంజు )…
గణపతి కంకర క్రషర్ టిప్పర్ల అతివేగంతో గుంతల మయంగా మారుతున్న హత్నూర గ్రామం రోడ్డు
జనం న్యూస్. మార్చి 3. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) మండల కేంద్రమైన హత్నూర గ్రామంలోని ప్రధాన రహదారి అంతా గుంతల మయంగా మారి అటు వాహనదారులు ఇటు గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇష్టానుసారంగా గణపతి కంకర…
పెద్ద ఎక్లార లో సిసి రోడ్ నిర్మాణం…
జుక్కల్ మార్చ్ 3 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం పెద్ద ఎక్లార గ్రామంలో ఎం జి ఎన్ ఆర్ ఈ జి ఎస్ పథకంలో భాగంగా ఎమ్మెల్యే తోట…
నూతన గృహప్రవేశానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే సిందే….
బిచ్కుంద మార్చి 3:- జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని సోమవారం నాడు టిఆర్ఎస్ బిచ్కుంద మండల ఐటీ సెల్ అధ్యక్షులు చైతన్ నూతన గృహప్రవేశానికి జుక్కల్ మాజీ…
ఎం పీ పీ ఎస్ గౌరారం కలాన్ పాఠశాలలో ప్రపంచ వినికిడి దినోత్సవం
పయనించే సూర్యుడు గాంధారి 04/03/25 మండల కేంద్రంలోని గౌరారం ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము మార్చి 3 తేదీన జరుపుకుంటామని,ప్రతి 1,000 మంది నవజాత శిశువులలో ఐదుగురికి శాశ్వత వినికిడి లోపం…
ఆదివాసి ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుంది : ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ ఐపీఎస్.
జనం న్యూస్ 3మార్చి.కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని మారుమూల ప్రాంతాలైన గోవెన, కుర్సిగూడ, నాయకపుగూడా గ్రామాల్లో కాలినడకన దాదాపు 20 కి.మీ దూరం పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎఎస్పి.…
సోషల్ మీడియా వారియర్ దేవెందర్ రావు పై అక్రమ కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
ములుగుజిల్లా బి ఆర్ ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి మార్చీ 3 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా ఇంచార్జి బడే నాగజ్యోతి మాట్లాడుతూ సోషల్ మీడియా వారియర్ దేవందరావు పై…