ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లిన వెంకటేశ్వరరావు ను సత్కరించిన బీజేపీ నేతలు
జనం న్యూస్ జూన్ 26 ముమ్మిడివరం ప్రతినిధి ఎమర్జెన్సీ డే సందర్భంగా ఎమర్జెన్సీలో జైలుకు వెళ్లి 21 నెలలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న అమలాపురం కి చెందిన డాక్టర్ అయ్యగారి వెంకటేశ్వరరావు ని బుధవారం ఎమర్జెన్సీ చీకటి రోజున గుర్తు చేస్తూ…
ఇద్దరు తమిళనాడు దొంగలు అరెస్ట్
జనం న్యూస్ 26 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల రూములే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతూ సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్లను దొంగలిస్తున్న ఇద్దరు తమిళనాడు దొంగలను 2వ టౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.…
అంగన్వాడి సెంటర్లో పిల్లలకు తప్పిన ప్రమాదం
జనం న్యూస్ 26 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కుంటిన వలస గ్రామంలో గల అంగన్వాడి సెంటర్ -2లో పిల్లలకు పెను ప్రమాదం తప్పింది. ఎప్పటినుండో పాత బిల్డింగ్ లో నిర్వహిస్తున్న అంగన్వాడి సెంటర్ ను మార్చాలని ప్రయత్నం…
ట్రాఫిక్ రెగ్యులేషను, రహదారి భద్రతకు జిల్లాకు క్రొత్తగా 16 మోటారు సైకిళ్ళు కేటాయింపు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 26 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో ట్రాఫిక్ రెగ్యులేషను, రహదారి భద్రత కోసం జిల్లాకు క్రొత్తగా 16 మోటారు సైకిళ్ళునురాష్ట్ర డిజిపి కార్యాలయంలోని పి.టి.ఓ.…
డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయంగంజాయి నిర్మూలనపై డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి స్పష్టమైన ప్రణాళిక
జనం న్యూస్ 26 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి గారు పత్రికా విలేకర్ల సమావేశం లో గంజాయి సాగు, అక్రమ రవాణా, వినియోగము, నిందితుల అరెస్టు, వారి ఆస్తుల జప్తు,…
ఎంపీడీవో కార్యాలయని తనిఖీ చేసిన జెడ్పీ సీఈవో విద్యాలత
జనం న్యూస్ జూన్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో హన్మకొండ జిల్లా పరిషత్ సీఈఓ విద్యాలత బుధవారం రోజున అకస్మాత్తుగా తనిఖీ చేశారు మండలం లోని గ్రామం లోని పలు రికార్డులను…
అభివృద్ధిని ఓరువ లేకనే కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆరోపణలు… యువజన నాయకుడు విజయభాస్కర్ రెడ్డి.
బిచ్కుంద జూన్ 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక బిజెపి నాయకులు ధర్నా రాస్తారోకో…
కార్మికుల దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి
జనం న్యూస్ జూన్ 26(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను, హక్కులను కాలరాయడం సరైనది కాదని సీఐటీయు జిల్లా అధ్యక్షుడు రాంబాబు అన్నారు. సీఐటీయు మునగాల మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ రామకృష్ణారెడ్డి కి…
ఎమర్జెన్సీ డే 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఎగ్జిబిషన్ సందర్శించిన బిజెపి ప్రముఖులు
జనం న్యూస్ జూన్ 25 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం లోకాంగ్రెస్ విధించిన అత్యవసర పరిస్థితి చీకటి అధ్యాయానికి 50 సంవత్సరాల అయిన సందర్భంగా ఎగ్జిబిషన్ ను సందర్శించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ…
జూన్ 25 నిరంకుశత్వానికి ఎమర్జెన్సీ డే చీకటి అధ్యాయం
జనం న్యూస్ జూన్ 25 ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురం పట్టణం లో స్థానిక ప్రెస్ క్లబ్ లో బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం ఎమర్జెన్సీ డే చీకటి అధ్యాయం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా…