అలుపెరుగని బాటసారి
తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు (1974-2025) జనం న్యూస్ 05 మార్చ్ (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ )25 సంవత్సరాలుగా, ప్రజాక్షేత్రంలో, సామాజిక రంగాలలో, గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి, ప్రతిపక్ష, స్వపక్ష పీఏగా, 1500 కి.మీ వారి వెంట…
పటాన్ చేరు అక్రమ నిర్మాణాల పైన చర్య ఎక్కడ
నిద్రమత్తులో జిహెచ్ఎంసి పాలకవర్గం స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో అక్రమ నిర్మాణాలు జనం న్యూస్ మార్చి 4 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు జిహెచ్ఎంసి పట్టణ పరిధిలో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కన్నెత్తి చూడడం లేదు.…
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ జనం న్యూస్ మార్చి 5 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చిట్కుల్ స్థానిక ప్రాథమిక పాఠశాల చిట్కుల్ యందు స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా…
జర్నలిస్టుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోండి
(జనం న్యూస్) మార్చి 5 కల్లూరు మండలం రిపోర్టర్: జర్నలిస్టులపై భౌతికంగా, మానసికంగా సోషల్ మీడియా వేదికను చేసుకొని దాడులకు పాల్పడుతున్న చోట నాయకులపై చర్యలు తీసుకోవాలని పట్టణ ఎస్ఐ డి హరితకు కల్లూరు మండల జర్నలిస్టు సంఘాలు ఫిర్యాదు చేశాయి.…
అలుపెరుగని బాటసారి
తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు (1974-2025) జనం న్యూస్ 05 మార్చ్ (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ ) 25 సంవత్సరాలుగా, ప్రజాక్షేత్రంలో, సామాజిక రంగాలలో, గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి, ప్రతిపక్ష, స్వపక్ష పీఏగా, 1500 కి.మీ వారి…
భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ అధ్యక్షుడికి ఆత్మీయ సన్మానం..!
జనంన్యూస్. 05. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు.దేశంలోనే అతిపెద్ద రైతు సంస్థ భారతీయ కిసాన్ సంఘ్ యొక్క జాతీయ అధ్యక్షులుగా ఎన్నికైన మొట్టమొదటి తెలంగాణ వాసి కొండల సాయి రెడ్డిని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి…
తడ్కల్ లో జాతీయ ఉపాధి హామీ పనిని పరిశీలించిన పంచాయతీ కార్యదర్శి.
జనం న్యూస్,పీబ్రవరి 05,కంగ్టి శ్రీనివాసరావు, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలోని సీదుల యమునవా సర్వే నంబర్ 123 లో రాళ్ల కటాల పనిని బుధవారం దాదాపు 220 మంది ఉపాధి హామీ కూలీలు హాజరైనట్లు జబకార్డ్ లను…
ఈనాం నిషేధిత భూముల ప్రజా సమస్యల పైన
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి5 రిపోర్టర్ సలికినిడి నాగరాజు అసెంబ్లీలోశాసనసభ్యులు పుల్లారావు అనతి కాలంలో రెండుసార్లు మాట్లాడటం చాలా అభినందనియం అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర రెవిన్యూ మంత్రి…
పోదెం వీరయ్య కి ఎమ్మెల్సీఖచ్చితంగా ఇవ్వాల్సిందే.
ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ కార్యదర్శి చిచ్చడి రాఘవులు మార్చి 5 జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు మండలం ములుగు జిల్లా ఎస్టీ సెల్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి చిచ్చడి రాఘవులు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ…
తృటిలో తప్పిన పెనుప్రమాదం
ఆర్ టి సి బస్సు వీలుబోల్ట్ విరిగి టైర్ ఊడి పోయిన సంఘటన రోడ్లు ఆధ్వనంగా ఉడటం వల్లే ఈ ప్రమాదం రోడ్డు కాంటక్టర్ నిర్లక్ష్యం వల్లే ఎన్నో ప్రమాదాలు పట్టించుకోని అధికారులు నాయకులు మార్చి 5 జనంన్యూస్ వెంకటాపురం రిపోర్టర్…