• March 1, 2025
  • 27 views
జైనూర్ లో ఇసుక ట్రాక్టర్ పట్టివేత.ఇద్దరిపై కేసు నమోదు -జైనూర్ ఎస్సై సాగర్.

జనం న్యూస్ 1మార్చ్. కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. జైనూర్ :ఎలాంటి అనుమతులు లేకుండ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకున్నట్లు జైనూర్ ఎస్సై సాగర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం మండల కేంద్రంలో వాహనాల తనిఖీలు చేస్తుండగా ఝరి వైపు…

  • March 1, 2025
  • 50 views
న్యూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జాతీయ సైన్స్ వేడుకలు.

జనం న్యూస్ మార్చి 1. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని న్యూ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో జాతీయ సైన్స్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థిని విద్యార్థులు సైన్స్ గురించి చక్కగా వివరించారు. స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకారపు రాజు మాట్లాడుతూ,…

  • March 1, 2025
  • 32 views
ఏర్గట్లలోబాధితకుటుంబాన్ని పరామర్శించిన సునీల్ కుమార్

జనం న్యూస్ ఫిబ్రవరి 28:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలోనున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రేండ్ల రాజారెడ్డి తల్లి గంగవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. శుక్రవారం రోజునా బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ బాధితకుటుంబాన్ని పరామర్శించి, సానుభూతి…

  • March 1, 2025
  • 22 views
కూటమి ప్రభుత్వ బడ్జెట్‌ భేష్‌-జనసేన నేత గురాన అయ్యలు

జనం న్యూస్ 01 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మూడు లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సంతృప్తికరంగా ఉందని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌…

  • March 1, 2025
  • 25 views
మద్యం సేవించి వాహనాలు నడిపారు… ఒక్కొక్కరు రూ.10వేలు చొప్పున జరిమానా చెల్లించారు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 01 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మద్యం సేవించి వాహనాలు నడిపి, పట్టుబడితే.. నేరాన్ని న్యాయ స్థానాలు తీవ్రమైన పరిగణించి, ఇటీవల కాలంలో వాహనదారులు ఒక్కొక్కరికి రూ.10వేలు…

  • March 1, 2025
  • 65 views
ప్రజాభివృద్ధి బడ్జెట్ అని జిల్లా మంత్రి గారు, ఎమ్మెల్యేలు ప్రశంసలు గుప్పించడం చాలా సిగ్గు చేటు-సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్

జనం న్యూస్ 01 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,22,359 కోట్లతో నేడు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రజల అరచేతిలో వైకుంఠం…

  • March 1, 2025
  • 28 views
ప్రేమ వ్యవహారమే మృతికి కారణం…

జనం న్యూస్ 01 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ తోటపాలెం సమీపంలో బొండపల్లి జనార్ధన్‌ అనే యువకుడు ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ… జనార్ధన్‌…

  • March 1, 2025
  • 27 views
ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమం

రథోత్సవంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి జనం న్యూస్ మార్చి ఒకటి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో శుక్రవారం రాత్రి 9 గంటలకు శ్రీ మలింగేశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు…

  • February 28, 2025
  • 38 views
హిల్ కాలనీలో చలివేంద్రం ఏర్పాటు

మతసామరస్యాన్ని చాటుకుంటున్న ముస్లిం సోదరులు.. జనం న్యూస్ -ఫిబ్రవరి 28- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్: భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అన్న నానుడిని నిజం చేస్తూ ముస్లిం సోదరులు   మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు . నంది కొండ మున్సిపాలిటీ పరిధిలోని స్థానికంగా…

  • February 28, 2025
  • 51 views
వరికపూడిశెల ప్రాజెక్టుకు నిధులు కేటాయించటములో విఫలం అయ్యారు.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 28 రిపోర్టర్ సలికినిడి నాగరాజు వినుకొండ, మాచర్ల ఎమ్మెల్యేలు, ఎంపీ నైతిక బాధ్యత వహించాలి. ప్రజా సంఘాల డిమాండ్ వినుకొండలోని ఎన్ఎస్పి కాలనీలో నిరసన కార్యక్రమం జరిగింది. పిడియం పల్నాడు జిల్లా అధ్యక్షులు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com