ఆదర్శ విద్యార్థికి జాతీయస్థాయిలో ఆటల విభాగంలో ప్రథమస్థానం
జనం న్యూస్ జూన్ 23 ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ యూత్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ఫెడరేషన్ ఇండియా నిర్వహించిన ఆల్ ఇండియా నేషనల్ ఛాంపియన్షిప్ 2025 లో సత్తా చాటిన విద్యార్థులు గోవాలో జరిగిన యూత్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ఫెడరేషన్ ఆఫ్…
చెయ్యరు లో వి కసిత్ అమృత కల సంకల్ప సభ
జనం న్యూస్ జూన్ 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ [ భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని అందరికీ అభివృద్ధి పలాలు అందాలన్న…
గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడుగా గుమ్మాల గంగన్న( బెజ్జరపు శ్రీనివాస్, జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్)
జనం న్యూస్ జూన్ 20, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం : మండలంలో గల వేములకుర్తి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా గుమ్మాల గంగన్నను నియమించడం జరిగింది, ఈ కమిటీలో భాగంగా ఉప అధ్యక్షులుగా దుంపేట మహేష్, క్యాషియర్…
అల్పాహార వితరణ
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ, ఆర్ అండ్ బి బంగ్లా ఆవరణము నందు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్వర్గీయ చెంగారి సాయి ప్రసన్న 25 జయంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో…
ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ మియాపూర్ బ్రాంచ్ ఖాతాదారుల సమావేశం
జనం న్యూస్ జూన్ 20 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ. మియాపూర్ బ్రాంచ్ ఖాతాదారుల సమావేశం గురువారం మియాపూర్ బ్రాంచ్ లో జరిగినది ఈ సమావేశానికి సొసైటీ చైర్మన్ వీ ఆర్ వి పి ఎస్…
నిధులు కేటాయించినా రంగథాముని చెరువు అభివృద్ధి లో జాప్యం ఎందుకు.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
జనం న్యూస్ జూన్ 20 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బాలాజీ నగర్ డివిజన్లోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై కార్పొరేటర్ పగుడాల శిరీష బాబురావు తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు… ముందుగా కాముని చెరువు…
విజయనగరం కాంప్లెక్స్ వద్ద సెల్ ఫోన్ దొంగ అరెస్టు
జనం న్యూస్ 20 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం కాంప్లెక్స్ వద్ద ప్రయాణికుల సెల్ ఫోన్లు, డబ్బులు దొంగలిస్తున్న వ్యక్తిని ఆర్టీసీ పోలీసులు గురువారం పట్టుకున్నారు. అతని నుంచి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు…
ప్రభుత్వ ఆసుపత్రి మరియు ఘోషా ఆసుపత్రులకు వసుధా ఫౌండేషన్ వితరణ
జనం న్యూస్ 20 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ప్రముఖ సామాజిక సేవా సంస్థ వసుధా ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకట రామ రాజు ఈ రోజు విజయనగరం లో శాసన సభ్యులు పూసపాటి అతిధి గజపతి రాజు…
యోగాంధ్రను విజయవంతం చేసేందుకు అవగాహనకు ముందస్తు చర్యలు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 20 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం సాగరతీరంలో పెద్ద ఎత్తున చేపడుతున్న…
ప్రపంచ సికిల్ సెల్ వ్యాధి అప్రమత్తంగా వుండాలి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ జీవన రాణి వెల్లడి
జనం న్యూస్ 20 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ప్రపంచ సికిల్ వ్యాధి దినోత్సవము సందర్బముగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో జిల్లా అధికారులు గురువారం మెంటాడ మండల అధికారులు, విద్యాశాఖ అధికారులతో గిరిజన ప్రాంతంలోని…