శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
జనం న్యూస్ మార్చి 1 కూకట్పల్లి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని పాండురంగ నగర్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి నూతన కమిటీ ప్రమాణ స్వీకారం శనివారం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్…
ఆంధ్రప్రదేశ్ నాయిబ్రాహ్మణ నందయువసేన
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చ్ 1 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ఈరోజు జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి చర్చించి ఏకగ్రీవంగా తీర్మానాలు ఆమోదించటం జరిగింది. నూతన రాష్ట్ర అధ్యక్షుడిని మరియు రాష్ట్ర కమిటీ…
ఇసుక అక్రమ రావణా పట్టుకున్న పోలీసులు..!
జనంన్యూస్. 01. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాదు జిల్లా సిరికొండ మండల్ కొండూరు గ్రామంలో వాగులో నుండి అక్రమంగా మొరం ను తరలిస్తున్నారని సమాచారం రావడంతో సిరికొండ ఆర్ఐ నాగయ్య అట్టి ప్రదేశానికి వెళ్లి తనిఖీ చేయగా ఒక జెసిబి మరియు ఒక…
సాల్వియాస్ ఫార్మా కంపెనీ వద్ద కార్మికులు ఆందోళన
కంపెనీ తెరిచి కార్మికులకు జీతాలు ఇవ్వాలని సీఐటీయూ డిమాండ్ జనం న్యూస్,మార్చి01, అచ్యుతాపురం;అచ్యుతాపురం సెజ్ పరిధిలో ఉన్న సాల్వియాస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను తెరిపించి కార్మికులకు ఇవ్వవలసిన మూడు నెలల జీతాలు వెంటనే ఇవ్వాలని పరిశ్రమ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో…
గద్వాల ఎమ్మెల్యే మీపార్టీ ఏది.మంత్రి జూపల్లి కృష్ణారావు గారు సమాధానం చెప్పాలి? గద్వాల ఎమ్మెల్యే ఏ పార్టీ?
జనం న్యూస్ 01 మార్చి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా బి ఆర్ యస్ పార్టీ నుండి ఫిరాయింపుతో అనర్హత వేటు భయంతో గద్వాల ఎమ్మెల్యే “హైడ్రామా”…స్థానిక ఎమ్మెల్యే…
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ప్లీనరీ ఏర్పాట్లు పై సమావేశం
జనం న్యూస్,మార్చి 01,అచ్యుతాపురం; జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురంలో మార్చి 12, 13,14 మూడు రోజులపాటు నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మార్చి14న పిఠాపురంలో జరగబోయే ప్లీనరీ ఏర్పాట్ల కోసం ఈరోజు కాకినాడలో…
ప్రశాంత వాతావరణంలో పవిత్ర రంజాన్ మాసం నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి: జిల్లా అదనపు కలెక్టర్.
జనం న్యూస్ 01 మార్చి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా ప్రశాంత వాతావరణంలో పవిత్ర రంజాన్ మాసం నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్…
అల్లంపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు కందుల కొనుగోలు కేంద్రానీ పరిశీలించిన
గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జనం న్యూస్ 01 మార్చి 2025 జోగులాంబ జోగులాంబ గద్వాల్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్ ఈరోజు అలంపూర్ మార్కెట్ యార్డ్ లోని రైతులు…
కరాటే పోటీల్లో నడిగూడెం గురుకుల విద్యార్థులు
జనం న్యూస్ మార్చి 1 నడిగూడెం మిర్యాలగూడలో మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్ లో శుక్రవారం నిర్వహించిన కరాటే పోటీల్లో నడిగూడెం గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొని, కరాటే బెల్ట్ సర్టిఫికెట్స్ను పొందారు. కరాటేలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు సినీ హీరో సుమన్…
నూకాంబిక అమ్మవారు భక్తుల్లో ఆనందోత్సవాలు – కొణతాల వెంకటరావు
జనం న్యూస్ మార్చ్ ఒకటి అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ 2024 ఎన్నికల ప్రకటించిన వెంటనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుగా అమ్మవారి దర్శనానికి విచ్చేసిన సందర్భంగా కొత్తమావాస్య జాతరను రాష్ట్ర పండుగగా జరిపిస్తామని చెప్పిన ప్రకారం నేడు శాసనసభ్యులు…