మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు జన్మదిన శుభా సందర్భంగా నిరుపేద విద్యార్థులకు ఉచితంగా పరీక్ష సామాగ్రి అందజేత
జనం న్యూస్ 3మార్చి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. జైనూర్ : కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు జన్మదిన వేడుకలను ఆదివారం జైనూర్ లో కాంగ్రెస్ నాయకులు, ఆత్రం సక్కు యూత్ పోర్స్ అభిమానులు…
ఆదివాసి ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుంది : ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ ఐపీఎస్.
జనం న్యూస్ 3మార్చి.కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని మారుమూల ప్రాంతాలైన గోవెన, కుర్సిగూడ, నాయకపుగూడా గ్రామాల్లో కాలినడకన దాదాపు 20 కి.మీ దూరం పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎఎస్పి.…
పంచాయతీ కార్మికుల దశల వారి ఆందోళన పోరాటాలకు రాష్ట్ర కమిటీ పిలుపు
సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ జనం న్యూస్ // మార్చ్ // 3 // కుమార్ యాదవ్.. ఆదివారం రోజున పాత వ్యవసాయ మార్కెట్ ఆవరణలో గ్రామపంచాయతీలో జమ్మికుంట మండల కమిటీ సమావేశం ఎన్ట్డగా రవీందర్రావు అధ్యక్షతన నిర్వహించడం…
జమ్మికుంట లో అవపా (ఏవిఓపిఏ )సర్వసభ్య సమావేశం
నూతన అధ్యక్షులు గా అకినపెళ్ళి శ్రీనివాస్.. జనం న్యూస్ // మార్చ్ // 3 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. నేడు జమ్మికుంట అవాప (ఏవిఓపిఏ )సర్వసభ్య సమావేశం జరిగింది. వచ్చే రెండు సంవత్సరాల గాను నూతన అధ్యక్షున్ని కి…
ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
జనం న్యూస్ మార్చి 3 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ముద్దం నరసింహ రావు ఆధ్వర్యములో ఓల్డ్ బోయిన పల్లి డివిజన్లోని ముందుగా అంజయ్య నగర్ కమ్యూనిటీ హాల్ లో సి…
చండూరు గ్రామంలో మల్లన్న జీవిత చరిత్ర సాంస్కృతిక నాటకం
జనం న్యూస్ మార్చ్ 3 చిలిపి చెడుమండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో ఆదివారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా మల్లన్న జీవిత చరిత్ర అనే సాంస్కృతిక నాటకాన్ని ప్రదర్శించారు చిలిపిచేడు మండలం చండూరు గ్రామంలో ఆదివారం…
మహిళలు సమస్యలపై నిర్భయంగా సంప్రదించవచ్చు.
మహిళలు , చిన్నపిల్లల రక్షణే పొలిస్ శాఖ తొలి ప్రాధాన్యత జనం న్యూస్ మార్చ్ 01 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో జిల్లాలోని మహిళలు, యువతులు ఎవరైనా హింసకు గురి అయినట్లయితే నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చని జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు…
మద్యం అక్రమాలపై భారీ జరిమాను విధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది
ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర సహాయ కార్యదర్శి (అవినీతి నిరోధక విభాగం) బిరుదు లక్ష్మణ్ జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 1 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ఓ ప్రకటనలోతెలియజేశారు. ఎమ్మార్పీ ధరలు కంటే మద్యం ఎక్కువ కొరకు విక్రయిస్తే…
సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ చేరిన ఇంటర్ ప్రశ్నా పత్రాలు..
జనం న్యూస్ మార్చి 02 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్టు- ఈనెల ఐదు నుంచి జరగనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు రెండు సెట్లు, ఏ మరియు బి శనివారం డిస్టిక్ బల్క్ కేంద్రం నుంచి…
పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్సీ కోదండరాం
జనం న్యూస్ 01 మార్చ్ (కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురి మెల్ల శంకర్ ) ఈ రోజు టీజెస్ రాష్ట్ర కార్యాలయంలో సింగరేణి కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమైన శాసనమండలి సభ్యులు, టీజెస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం గారు, వారి సమస్యలను…