పవిత్రమైన రంజాన్ మాసం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి..
సోదరభావం తో పండుగ జరుపుకొనుటకు అందరు సహకరించాలి… జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.. జనం న్యూస్ మార్చి 02 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) -సబ్జెక్ట్- పవిత్రమైన రంజాన్ మాసం ప్రశాంత వాతవరణంలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్…
ఏర్గట్లఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించినజాతీయ సైన్స్ వేడుకలు
జనం న్యూస్ మార్చి 01:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో నున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం రోజునాజాతీయ సైన్స్ దినోత్సవాన్నిపురస్కరించుకొనిపాఠశాల విద్యార్థులకు సైన్స్ మీదఅవగాహన కోసం వారికి ప్రత్యేకంగా వ్యాసరచనపోటీలు,ఉపన్యాస పోటీలు క్విజ్ పోటీలు నిర్వహించారు. అదేవిధంగా విద్యార్థులు తయారుచేసిన…
నందికొండ మున్సిపాలిటీ ముస్లిం మైనార్టీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
జనం న్యూస్- ఫిబ్రవరి 2- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ : నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ ముస్లిం మైనార్టీ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక ఈరోజు ఉదయం 11 గంటలకు ఈఈ/25 మైనార్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో నిర్వహించటం…
బాధిత కుటుంబాలను పరామర్శించిన -మానలా మోహన్ రెడ్డి
జనం న్యూస్ మార్చి 01:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడురెండ్ల రాజారెడ్డి తల్లీ గంగవ్వ ఇటీవల అనారోగ్యంతోమృతి చెందింది అదేవిదంగా తాళ్ళ రాంపూర్ ల క్యాతం నవీన్ తండ్రి అనారోగ్యం తో చనిపోయారువీరి కుటుంబాలను శనివారంరోజునాకో…
హెచ్ ఎం డి ఏ అధికారులతో పార్కులు మరియు చెరువులపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
జనం న్యూస్ మార్చ్ 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో హెచ్ఎండిఏ అధికారులతో పార్కులుచెరువుల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధానంగా కాముని చెరువు మరియు మలేషియన్ టౌన్షిప్ వద్ద ఐదు…
ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో అమరులైన ఉద్యమ వీరులకు ఘన నివాళులు
జనం న్యూస్ // మార్చ్ // 1 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో అమరులైన ఉద్యమ వీరులకు నివాళులర్పిస్తూ, వారి ఆత్మీయ శాంతి చేకూరాలని కోరుచూ, వారి ఆత్మీయ…
బ్యాంక్ అధికారులు సరైన భద్రతను ఏర్పాటు చేసుకోవాలి ఏఎస్పీ. చిత్తరంజన్ ఐ పి ఎస్.
జనం న్యూస్ 1మార్చ్. కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. ఆసిఫాబాద్ సబ్ డివిజన్ లోని అన్ని బ్యాంకుల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ ఐపిఎస్ ఆసిఫాబాద్ సబ్ డివిజన్ ఏఎస్పీ చిత్తరంజన్ ఐపిఎస్…
బ్యాంక్ అధికారులు సరైన భద్రతను ఏర్పాటు చేసుకోవాలి ఏఎస్పీ. చిత్తరంజన్ ఐ పి ఎస్.
జనం న్యూస్ 1మార్చ్. కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. ఆసిఫాబాద్ సబ్ డివిజన్ లోని అన్ని బ్యాంకుల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ ఐపిఎస్ ఆసిఫాబాద్ సబ్ డివిజన్ ఏఎస్పీ చిత్తరంజన్ ఐపిఎస్…
తడ్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వీడ్కోలు సమావేశం.
10 వ తర్గతి విద్యార్థులకు వీడ్కోలు పలికిన 9వ తర్గతి విద్యార్థులు. జనం న్యూస్,మార్చ్ 01, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం చదువుల తల్లి సరస్వతీ మాత ప్రతిమను…
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆనాడు యువగళం పాదయాత్రలో భాగంగా
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 1 రిపోర్టర్ సలికినిడి నాగరాజు మాచర్ల, వినుకొండ నియోజకవర్గాల్లో పర్యటన చేసి వరికిపూడిశెల ప్రాజెక్టును తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను అని హామీ ఇచ్చారని ఏపీ…