.గొర్రె లక్ష్మీనారాయణ స్ఫూర్తితో ముందుకు వెళ్దాం ఎస్ఎఫ్ఐ
జనం న్యూస్ జూన్ 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంభారత విద్యార్థి ఫెడరేషన్( ఎస్,ఎఫ్,ఐ) 18వ అఖిల భారత మహాసభల సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అమరుడు, గొర్రె లక్ష్మీనారాయణ .స్ఫూర్తి చిహ్నంగా స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం,…
శారీరక మానసిన ఆరోగ్యానికి యోగ ఎంతో దోహదపడుతుంది: జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్
నిత్య జీవితంలో ప్రతి ఒక్క పోలీస్ అధికారి సిబ్బంది యోగ వ్యాయామం అలవర్చుకోవాలి జనం న్యూస్ జూన్ 21 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఏఆర్ పోలీస్ హెడ్ కోటర్స్ నందు ఈరోజు ప్రపంచ యోగ దినోత్సవం…
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన ప్రగతి కనిపించాలి
జనంన్యూస్. 21.నిజామాబాదు. ప్రతినిధి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన ప్రగతి కనిపించేలా అధికారులు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఇల్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేసేలా ప్రోత్సహించాలని అన్నారు. ఎక్కడైనా లోటుపాట్లు…
ఉండర్-19క్రికెట్ బాలికల విభగంలో కడప జిల్లా జట్టుకు ఎంపికైన వైష్ణవి,రిషిత
జనం న్యూస్ నందలూరుఅన్నమయ్య జిల్లా. CAYD- క్రికెట్ నందలూరు సబ్ సెంటర్ నందలూరు నుండి U-19 బాలికల విభాగంలో CAYD కడప జిల్లా క్రికెట్ జట్టు కు రాజంపేట కు చెందిన కేంద్రీయ విద్యాలయం కు చెందిన మోహన వైష్ణవి బౌలింగ్…
పురుగుల మందు త్రాగి శంకర్ ఆత్మహత్య
జనం న్యూస్ జూన్ 21 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో శివ కేశవ నగర్ కు చెందిన ఇటాన్ కార్ శంకర్ (27)కు నాలుగేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన లక్ష్మీతో వివాహం జరిగింది. కొద్దికాలంగా శంకర్ మద్యానికి బానిసై భార్యతో గొడవలు…
పట్టణంలో పారిశుద్ధ్య వ్యవస్థ ని మెరుగుపర్చక పోతే కఠిన చర్యలు తీసుకుంటాం చైర్మన్ రఫాని
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 21 రిపోర్టర్ సలికినీడి నాగు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిందే-చైర్మన్ రఫాని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య విభాగ సిబ్బంది పని చేయాలి-చైర్మన్ రఫాని మున్సిపల్ పారిశుద్ధ్య మెస్ట్రీ లు, సెక్రెటరీ…
యోగ డే సందర్భంగా వైజాగ్ లో బిజెపి పార్టీ ప్రముఖులతో పూర్వ అధ్యక్షులు కోనసీమ యాళ్ల దొరబాబు,
జనం న్యూస్ జూన్ 21 ముమ్మిడివరం ప్రతినిధి ఈరోజు వైజాగ్ లో యోగ డే సందర్భంగా కలిసిన ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్య కుమార్…
మున్సిపల్ ప్రైమరీ స్కూల్, పోలిరెడ్డి పాలెం నందు ‘యోగా దినోత్సవం.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 21 రిపోర్టర్ సలికినీడి నాగు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా స్థానిక పోలిరెడ్డిపాలెంలోని మున్సిపల్ ప్రైమరీ స్కూల్ ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడం జరిగింది.. విద్యార్థులు మరియు ఉపాధ్యాయులందరూ ఉదయం 6…
ఆర్య వైశ్యులు ఐక్యంగా రాజకీయాలలో ఎదగాలి- తేలు కుంట్ల చంద్రశేఖర్
జనం న్యూస్ – జూన్ 21- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- ఆర్య వైశ్యులు ఐక్యంగా ఉండి రాజకీయాలలో ఎదగాల్సిన అవసరం ఉందని నల్గొండ జిల్లా ఆర్య, వైశ్యుల సంఘం అధ్యక్షులు తేలుకుంట్ల చంద్రశేఖర్ అన్నారు. నలగొండ జిల్లా ఆర్యవైశ్య నూతన…
శ్రీనివాస అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో 11 వ “అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు” :
జనం న్యూస్ జూన్ 21 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన మండలం చెయ్యేరు నందు గల శ్రీనివాస అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవమును పురస్కరించుకొని స్థానిక వివేకానంద కేంద్ర కన్యాకుమారి అమలాపురం కార్యస్థాన్ మరియు…