• March 1, 2025
  • 35 views
బ్యాంక్ అధికారులు సరైన భద్రతను ఏర్పాటు చేసుకోవాలి ఏఎస్పీ. చిత్తరంజన్ ఐ పి ఎస్.

జనం న్యూస్ 1మార్చ్. కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. ఆసిఫాబాద్ సబ్ డివిజన్ లోని అన్ని బ్యాంకుల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ ఐపిఎస్ ఆసిఫాబాద్ సబ్ డివిజన్ ఏఎస్పీ చిత్తరంజన్ ఐపిఎస్…

  • March 1, 2025
  • 28 views
బ్యాంక్ అధికారులు సరైన భద్రతను ఏర్పాటు చేసుకోవాలి ఏఎస్పీ. చిత్తరంజన్ ఐ పి ఎస్.

జనం న్యూస్ 1మార్చ్. కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. ఆసిఫాబాద్ సబ్ డివిజన్ లోని అన్ని బ్యాంకుల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ ఐపిఎస్ ఆసిఫాబాద్ సబ్ డివిజన్ ఏఎస్పీ చిత్తరంజన్ ఐపిఎస్…

  • March 1, 2025
  • 185 views
తడ్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వీడ్కోలు సమావేశం.

10 వ తర్గతి విద్యార్థులకు వీడ్కోలు పలికిన 9వ తర్గతి విద్యార్థులు. జనం న్యూస్,మార్చ్ 01, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం చదువుల తల్లి సరస్వతీ మాత ప్రతిమను…

  • March 1, 2025
  • 35 views
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆనాడు యువగళం పాదయాత్రలో భాగంగా

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 1 రిపోర్టర్ సలికినిడి నాగరాజు మాచర్ల, వినుకొండ నియోజకవర్గాల్లో పర్యటన చేసి వరికిపూడిశెల ప్రాజెక్టును తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను అని హామీ ఇచ్చారని ఏపీ…

  • March 1, 2025
  • 33 views
భారతీయ జనతా పార్టీ ఆఫీసు నందు మాజీ బిజెపి లక్ష్మణ్ గారి వర్ధంతి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 1 రిపోర్టర్ సలికినిడి నాగరాజు జాతీయ అధ్యక్షులు బంగారు లక్ష్మణ్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా రాష్ట్ర ఓబిసి అధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక తెలుగువాడిగా…

  • March 1, 2025
  • 40 views
ఆత్మగౌరవ పోరాటంలో అసువులు బాసిన అమరులకు నివాళులు

సీనియర్ నాయకులు మచ్చ బాబు, దినేష్, తుర్కపల్లి నాగరాజు, కొరమైన యాదగిరి జనం న్యూస్ మార్చ్ 2, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) జగదేవపూర్ మండల కేంద్రంలో మాన్య మందకృష్ణ మాదిగ అభిమాన సంఘం ( ఎం…

  • March 1, 2025
  • 26 views
శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

జనం న్యూస్ మార్చి 1 కూకట్పల్లి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని పాండురంగ నగర్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి నూతన కమిటీ ప్రమాణ స్వీకారం శనివారం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్…

  • March 1, 2025
  • 71 views
ఆంధ్రప్రదేశ్ నాయిబ్రాహ్మణ నందయువసేన

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చ్ 1 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ఈరోజు జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి చర్చించి ఏకగ్రీవంగా తీర్మానాలు ఆమోదించటం జరిగింది. నూతన రాష్ట్ర అధ్యక్షుడిని మరియు రాష్ట్ర కమిటీ…

  • March 1, 2025
  • 28 views
ఇసుక అక్రమ రావణా పట్టుకున్న పోలీసులు..!

జనంన్యూస్. 01. నిజామాబాదు. సిరికొండ. నిజామాబాదు జిల్లా సిరికొండ మండల్ కొండూరు గ్రామంలో వాగులో నుండి అక్రమంగా మొరం ను తరలిస్తున్నారని సమాచారం రావడంతో సిరికొండ ఆర్ఐ నాగయ్య అట్టి ప్రదేశానికి వెళ్లి తనిఖీ చేయగా ఒక జెసిబి మరియు ఒక…

  • March 1, 2025
  • 32 views
సాల్వియాస్ ఫార్మా కంపెనీ వద్ద కార్మికులు ఆందోళన

కంపెనీ తెరిచి కార్మికులకు జీతాలు ఇవ్వాలని సీఐటీయూ డిమాండ్ జనం న్యూస్,మార్చి01, అచ్యుతాపురం;అచ్యుతాపురం సెజ్ పరిధిలో ఉన్న సాల్వియాస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను తెరిపించి కార్మికులకు ఇవ్వవలసిన మూడు నెలల జీతాలు వెంటనే ఇవ్వాలని పరిశ్రమ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో…

Social Media Auto Publish Powered By : XYZScripts.com