• June 10, 2025
  • 170 views
పార్టీ అధినేత వైయస్ జగన్ పొదిలి పర్యటనను జయప్రదం చేద్దాం..!!

వైసీపీ స్టేట్ యూత్ వింగ్ సెక్రటరీ నెమలిదిన్నె చెన్నారెడ్డి. ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జూన్ 10 (జనం న్యూస్): పొగాకు రైతుకు అండగా ఈనెల 11న పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వస్తున్నా వైయస్ఆర్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి…

  • June 10, 2025
  • 40 views
కొత్త ఆర్ ఓ ఆర్ చట్టం లో భాగంగా రైతు అవగాహన సదస్సు మరియు అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది

(జనం న్యూస్ చంటి జూన్ 10) ఈరోజు దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సులు భాగంగా అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. రైతుల నుండి తమ భూములు సంవత్సరాల కొద్దీ పెండింగ్లో ఉన్న అప్లికేషన్లు సాదా బై నామాలు లావాని…

  • June 10, 2025
  • 31 views
కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికి ప్రచారం చేయాలి.

జనం న్యూస్ 10జూన్ పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షులు పల్లె మోహన్ రెడ్డి అధ్యక్షతన బిజెపి మండల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బిజెపి రాష్ట్ర…

  • June 10, 2025
  • 37 views
అనకాపల్లిలో అమృత కాల్ వేడుకలు

జనం న్యూస్ జూన్ 10 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ కన్వీనర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ 11 సంవత్సరాలు అమృత కాల్ పూర్తిచేసుకుని 12వ సంవత్సరం అడుగుపెడుతున్న…

  • June 10, 2025
  • 41 views
కీర్తిశేషులు పల్లా సింహాచలం కు నివాళులర్పించిన నారా లోకేష్

జనం న్యూస్ జూన్ 10 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తండ్రి మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులుపల్లా సింహాచలం కుటుంబ సభ్యులను పరామర్శించడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్య ఐటీ శాఖ…

  • June 10, 2025
  • 37 views
క్రీడలలో యువత రాణించాలి.

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, యువత చదువులతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని తద్వారా మన గ్రామానికి, జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు వాటి అంతట అవే వస్తాయని ఆ దిశగా స్థానిక…

  • June 10, 2025
  • 34 views
నందలూరు వాసికి ప్రతిభా అవార్డు.

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం అరవపల్లె గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ ఇమ్రాన్ మార్చి నెలలో జరిగిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 987 మార్కులు సాధించి నందుకు ఉత్తమ ప్రతిభా…

  • June 10, 2025
  • 33 views
భారీ ఈదురు గాలులు వీచిన సందర్భంగా పోలీస్ కమిషనర్ పర్యవేక్షణ..!

జనంన్యూస్. 10.నిజామాబాదు. నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ పరిధిలోని తేది :9-6-2025 నాడు రాత్రి విసిన భారీ ఈదురు గాలులకు ఎన్నో భారీ చెట్లు మరియు విద్యుత్ స్తంభాలు నేలకు వరగడంతో ప్రయాణికులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరియు ట్రాఫిక్…

  • June 10, 2025
  • 24 views
అవార్డులు అందుకున్న విజయనగరం విద్యార్థులు

జనం న్యూస్ 10 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక చదువు, కుటుంబం, కెరీర్‌తో పాటు పిల్లలకు మంచి నడవడిక ముఖ్యమని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయనగరంలో జరిగిన షైనింగ్‌ స్టార్స్‌ అవార్డుల ప్రధానోత్సవంలో సోమవారం ఆమె…

  • June 10, 2025
  • 30 views
బాధితుల సమస్యలను చట్టపరిధిలో తక్షణమే పరిష్కరించాలి

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 10 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com