• April 18, 2025
  • 29 views
అమ్మవారి ఆలయం సన్నిధిలో మజ్జిగ దాహం చలివేంద్రం సంయుక్తంగా ప్రారంభించారు

జనం న్యూస్ ఏప్రిల్ 18 (ముమ్మిడివరం ప్రతినిధి) కాట్రేనికోన మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయ సన్నిధిలో శ్రీ ఆణి విళ్ళ వెంకటరమణ సేవా ట్రస్ట్ తరఫున చలివేంద్రం ప్రారంభించారు.ఈ రోజున మజ్జిగనిచ్చినటువంటి దాతలు ఆణి విళ్ళ లక్ష్మీ జ్ఞాపకార్థం వారి భర్త రామకృష్ణ…

  • April 18, 2025
  • 33 views
ఐ.డీ.ఓ.సీ (కలెక్టరేట్)లో కంట్రోల్ రూం ఏర్పాటు..!

జనంన్యూస్. 18. నిజామాబాదు. ప్రతినిధి. జిల్లాలో ప్రస్తుత వేసవిలో ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తినా, ధాన్యం అమ్మకాలలో రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు నెలకొని ఉంటే, వారు ఫిర్యాదులు చేసేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో కంట్రోల్…

  • April 18, 2025
  • 24 views
నేడు సీతక్క నియోజకవర్గంలో భూభారతి ప్రాజెక్టు ప్రారంభోత్సవం

జనం న్యూస్, ఏప్రిల్ 19 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) ములుగు జిల్లా కేంద్రంగా నేడు కీలక కార్యక్రమం జరుగనుంది. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖలు నేడు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు…

  • April 18, 2025
  • 27 views
కాట్రేనికోన గ్రామ దేవత శక్తి స్వరూపిణి శ్రీ మావుళ్ళమ్మ తల్లి గ్రామ సందర్శన.

జనం న్యూస్ ఏప్రిల్ 18 కాట్రేనికోన (ముమ్మిడివరం ప్రతినిధి) 18.4.2025 అనగా శుక్రవారం సాయంత్రం అమ్మవారి గరగ ఎత్తే కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ ఆణి విళ్ళ సాయిబాబా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అర్చకులు ఫణికాంత్ శాస్త్రి గరగలకు ప్రత్యేక…

  • April 18, 2025
  • 31 views
జపాన్ లో నేడు సీఎం రేవంత్ రెడ్డి, షెడ్యూల్

జనం న్యూస్, ఏప్రిల్ 19 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో భాగంగా శుక్రవారం టోక్యో నగరాన్ని సందర్శిస్తున్నారు. రాష్ట్రా నికి విదేశీ పెట్టుబడులు, సాంకేతికతను ఆకర్షించ డమే…

  • April 18, 2025
  • 25 views
చలో వరంగల్ …

మండల మాజీ కో ఆఫ్షన్ ఎక్బల్ జనం న్యూస్, ఏప్రిల్ 19 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) జగదేవపూర్ ఈ నెల 27 వ తేదీన వరంగల్ లో జరిగే బి అర్ ఎస్ పార్టీ…

  • April 18, 2025
  • 34 views
దశదినకర్మకు ఆర్థిక సాయం

జనం న్యూస్ 18 ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి భీమారం మండలకేంద్రo లోని కుమ్మరి వాడకు చెందిన గొల్లపల్లి మహేష్ 28తండ్రి నారాయణ మరణించడం జరిగింది.మృతికి సంతాపం తెలుపుతూ జర్నలిస్టుగా జనం మధ్యన తిరుగుతూ అన్యాయాన్ని అరికడుతూ సమస్యలపై…

  • April 18, 2025
  • 31 views
దశదినకర్మకు ఆర్థిక సాయం

జనం న్యూస్ 18 ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి భీమారం మండలకేంద్రo లోని కుమ్మరి వాడకు చెందిన గొల్లపల్లి మహేష్ 28తండ్రి నారాయణ మరణించడం జరిగింది.మృతికి సంతాపం తెలుపుతూ జర్నలిస్టుగా జనం మధ్యన తిరుగుతూ అన్యాయాన్ని అరికడుతూ సమస్యలపై…

  • April 18, 2025
  • 30 views
దళిత మాదిగ జాతి బిడ్డ మల్లీశ్వరి ఆత్మహత్యకు కారకుడైన జాన్ రెడ్డి పై మర్డర్ కేసు నమోదు చేయాలి.

ధర్మ సమాజ్ పార్టీ ( డి.ఎస్.పి ) సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు చందు మహారాజ్ డిమాండ్. జనం న్యూస్, ఏప్రిల్ 19 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) నల్లగొండ జిల్లా,నిడమానూరు మండలం, బొక్కమంతల పాడు గ్రామానికి…

  • April 18, 2025
  • 33 views
దశదినకర్మకు ఆర్థిక సాయం

జనం న్యూస్ 18 ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి భీమారం మండలకేంద్రo లోని కుమ్మరి వాడకు చెందిన గొల్లపల్లి మహేష్ తండ్రి నారాయణ (28) అనారోగ్యంతో మరణించడం జరిగింది.మృతికి సంతాపం తెలుపుతూ జర్నలిస్టుగా జనం మధ్యన తిరుగుతూ అన్యాయాన్ని…

Social Media Auto Publish Powered By : XYZScripts.com