బిజెపి ఆద్వర్యంలో పూలేజయంతి
జనం న్యూస్ ఏప్రిల్ 11 ముమ్మిడివరం ప్రతినిధి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూలే దంపతులకు భారతరత్న అవార్డు ఇవ్వాలి మహాత్మా జ్యోతిరావుపూలే 198 వ జయంతిని పురస్కరించుకొని కొత్తపేట మండల అద్యక్షులు సంపత్తి కనకేశ్వర్రావు ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గసభ్యులు పాలూరి…
ఘనంగా 198 వ జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు
జనం న్యూస్ ఏప్రిల్ 11 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లో సమతా భారత్ ఐక్య వేదిక వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ వద్ద భారత దేశ తొలితరం సామాజిక విప్లవకారుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సంఘ…
మహాత్మా జ్యోతిరావు పులే 199 వ జయంతి వేడుకలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 11 రిపోర్టర్ సలికినీడి నాగరాజు చదువు ద్వారా ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని చెప్పిన మహాత్మ జ్యోతిరావు పూలేకి దక్కుతుంది.ప్రజా సంఘాల నాయకులు. చిలకలూరిపేట :మహాత్మా జ్యోతిరావు పూలే 199వ వజయంతి కార్యక్రమంఏపీ గిరిజన…
ఎస్ టి యు ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 11 రిపోర్టర్ సలికినీడి నాగరాజు సామాజిక విప్లవకారులు మహాత్మ జ్యోతి రావు పూలే 198వ జయంతి సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో గల మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు…
మహాత్మ జ్యోతిరావు పూలే 199 వ జయంతివేడుకలు…
జనం న్యూస్ కాట్రేనికోన ఏప్రిల్11 కాట్రేనికోన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయితాబత్తుల పండుబాబు ఆధ్వర్యంలో కాట్రేనికోన గేట్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్య అతిధిగా…
రాజ్యాంగాన్ని అవమాన పరిస్తే సహించేది లేదు
ఎమ్మెల్సీ దండే విఠల్ జనం న్యూస్ ఏప్రిల్ 11 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజవర్గం బేజ్జుర్ మండలం బారెగుడ గ్రామాలలో జైబాబు జైబీం జైసంవిదాన్ అనే నినాదంతో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల…
బిజెపి రాజ్యాంగాన్ని అవమాన పరుస్తున్నది..
మండల అబ్జర్వర్ అనిమిరెడ్డి కృష్ణారెడ్డి.. టిపిసిసి సభ్యులు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి.. హనుమకొండ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు గొర్రె మహేందర్.. జనం న్యూస్ 11 ఏప్రిల్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలో…
డబ్ల్యూ జే ఐ జమ్మికుంట ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా అంబాల ప్రభాకర్ (ప్రభు ) నూతన ఎన్నిక
జనం న్యూస్ // ఏప్రిల్ // 11 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. జమ్మికుంటకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ రెండు దశాబ్దాల పైగా వివిధ పత్రికలలో పనిచేస్తూ వివిధ హోదాలలో జర్నలిస్ట్ యూనియన్లలో, జర్నలిస్టుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషిచేసిన…
ఈ నెల 23 న ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి ఎస్సై జక్కుల పరమేశ్వర్
జనం న్యూస్ ఏప్రిల్ 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రంలోని పుష్ప కన్వెన్షన్ హాలో ఈ నెల 23 న ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో నిరుద్యోగులు యువతీ యువకులు అధిక…
గ్రామీణ జర్నలిస్టుల అభ్యున్నతి కోసం పాటుపడదాం
జనం న్యూస్ // ఏప్రిల్ // 11 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. ప్రతినిత్యం ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చే గ్రామీణ ప్రాంత జర్నలిస్టులకు ఇప్పటివరకు న్యాయం చేసే వేదిక లేకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని వీటి పరిష్కారం కోసం…