మడివి వారి పేన్ పండుగ ఏప్రిల్ 13, ఆదివారం నుండి ప్రారంభం
ఏప్రిల్ 14 నుండి 21 వరకు సేవా యాత్ర ఏప్రిల్ 22, మంగళవారం పోతనపల్లిలో ప్రధాన పండుగ పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఏప్రిల్ 12 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోతనపల్లి రక్త సంబందికుల…
మండల అధ్యక్ష పదవి నుంచి తొలగించే అర్హత కురువ పల్లయ్య కు లేదు*.
జనం న్యూస్ 13 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా అయిజ మండల బీఆర్ఎస్వి అధ్యక్షుడిగా కొనసాగుతున్న మత్తాలి అనే నన్ను జిల్లా కోఆర్డినేటర్ పల్లయ్య ఆయన ఫోటో…
నేడు అంబేద్కర్ జయంతి.. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన అంశాలు..!_
జనం న్యూస్ ఏప్రిల్ 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) సబ్జెక్టు-డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్రకు చెందిన మెహర్ కులంలో రామ్జీ మాలోజీ సక్పాల్, భీమాబాయ్ రామ్జీ సక్పాల్ దంపతులకు ఆఖరి సంతానంగా జన్మించారు. ఆయన…
టైటిల్;వనజీవి రామయ్య మరణం తీరనిలోటు
జనం న్యూస్ ;13 ఆది వారం ;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ చెట్ల పెంపకం గూర్చి నిరంతరం శ్రమించిన పద్మశ్రీ వనజీవి రామయ్య మరణం తీరనిలోటని కవులు ఉండ్రాళ్ళ రాజేశం, వరుకోలు లక్ష్మయ్య, బస్వ రాజ్ కుమార్, సింగీతం నరసింహరావు,…
సకల కళా కోవిదుడు భైరవన్ శర్మ
జనం న్యూస్:13 ఏప్రిల్ ఆదివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; హైదరాబాద్ భీరంగూడకు చెందిన పి.వి.భైరవన్ శర్మ తెలుగు పండితుడు.కవి.రచయిత. గాయకుడు. చిత్రకారుడు. రెండు వేలకుపైగా కవితలు.పాటలు.పద్యాలు రచించాడు. ఆరచనలను పుసకరూపములో ముద్రించి సుమారు 16పుస్తకాలు రచించాడు.అందులో మాట శతకం. ఆణిముత్యాలు.…
విద్య తోనే అభివృద్ది సాధ్యం * ఆదివాసులకు అండగా చిత్తరంజన్గిరిజన ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లపుడూ అండగా ఉంటుంది ఏ ఎస్పీయువత మావోయిస్ట్ లకు
అండగా ఉంటుంది ఏ ఎస్పీయువత మావోయిస్ట్ లకు ఆకర్షితులు కావద్దని, ఉన్నత చదువులు చదవలి జనం న్యూస్ ఏప్రిల్ 13 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని మారుమూల ప్రాంతాలైన మంగి,కొలాంగుడా గ్రామాలలో పర్యటించి, వారి సమస్యలను…
హనుమాన్ జయంతి లో పాల్గొన్న జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు…. మద్నూర్
ఏప్రిల్ 13 జనం న్యూస్జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం నాడు మద్నూర్మండలం సలాబత్ పూర్ (మీర్జాపూర్) హనుమాన్ ఆలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్బంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే గారికి…
ప్రజా సేవలో దూసుకుపోతున్న తీన్మార్
జనం న్యూస్ ఏప్రిల్ 13 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని సూర్య నాయక్ తండ గ్రామంలో రెండు రోజుల క్రితం గాలి దుమారం వల్ల గ్రామంలో మక్కా జొన్న పంట నేల రాగడంతో తన గ్రామంలో రైతులకు…
ఈదురు గాలుల బీభత్సం నష్టం పోయినా రైతులకు నష్టపరిహారం అందాలి తీన్మార్ జయ్
జనం న్యూస్ ఏప్రిల్ 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని సూర్య నాయక్ తండా గ్రామంలో ఈదురు గాలులు బీభత్సానికి కోతకు వచ్చే దిశలో మొక్కజొన్న నేలకు ఒరగడంతో రైతులకు కన్నీళ్లు తెప్పించింది ఈదురు గాలులతో సుమారు…
హత్నూర తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా. జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు*
జనం న్యూస్. ఏప్రిల్ 11. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) అంటరానితనం కుల వివక్ష నిర్మూలన కోసం అలుపెరుగని పోరాటం చేసి సామాజిక సంస్కరణలకు నాంది పలికిన మహానీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని హత్నూర తాసిల్దార్…