విద్యార్థులకు హెచ్ఐవి/ ఎయిడ్స్ మరియు మాదక ద్రవ్యాలు పై లింక్ వర్కర్ స్కిమ్ ద్వారా అవగాహన కార్యక్రమం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 30 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆదేశాలు మేరకు, గుంటూరు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ (దిశ )…
బాబు కడితే ఇల్లా.. జగన్ కడితే ప్యాలెసా?: నెమలిదిన్నె
వైసీపీ నేత, వైసీపీ స్టేట్ యూత్ విభాగం సెక్రటరీ నెమలిదిన్నెచెన్నారెడ్డి. బేస్తవారిపేట ప్రతినిధి, ఆగష్టు 30 (జనం న్యూస్):- ఏపీ: రుషికొండలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డ్రామాలాడారని వైసీపీ నేత, నెమలిదిన్నె చెన్నారెడ్డి మండిపడ్డారు. సీలింగ్ కట్ చేసి, అక్కడ…
కోటంరెడ్డి.. శ్రీకాంత్ పెరోల్ డైవర్షన్ కోసం మాస్టర్ ప్లాన్..!!
వైసీపీ నేత, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, వైసీపీ స్టేట్ యూత్ విభాగం సెక్రటరీ నెమలిదిన్నె చెన్నారెడ్డి. ఏపీ స్టేట్ బ్యూరో, ఆగష్టు 30 (జనం న్యూస్): నెల్లూరులో రౌడీ షీటర్స్, ముఠాలను పెంచి పోషించింది కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కాదా? అని…
కామ్రేడ్ దాసరి దుర్గాప్రసాద్ దశదినకర్మలకు సిపిఐ నాయకుల నివాళులు
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 30: జనం న్యూస్ సిపిఐ కొత్తగూడెం టౌన్ కార్యవర్గ సభ్యులు, అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు గోనె మణీ సురేష్ గారి బావ కామ్రేడ్ దాసరి దుర్గాప్రసాద్ దశదినకర్మలు శనివారం కొత్తగూడెం గాజులరాజం బస్తీలోని హనుమాన్…
ముంపుకు గురైన గ్రామాల్లో ప్రజలను తక్షణమే ఆదుకోవాలి..!
జనంన్యూస్. 30.సిరికొండ. ప్రతినిధి. నిత్యావసర సామాగ్రి, ఆహార పదార్తలను వెంటనే అందించాలి. సిపిఐ(ఎంఎల్)మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి. ప్రభాకర్ డిమాండ్.అతివృష్టితో కురిసిన వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రతి పేద కుటుంబాన్ని యుద్ధ ప్రతిపాదికన ప్రభుత్వం ఆదుకోవాలని,ముంపుకు గురైన…
వరదలవల్ల ముంపుకు గురైన పసుపు పంటలను పరిశీలించిన-జిల్లా ఉద్యానా ధికారి
జనం న్యూస్ ఆగస్టు 30: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల లోని గోదావరి పరివాహక గ్రామాలైన దొంచంద, గుమ్మిర్యాల్ లో శ్రీరామ్ సాగర్ వరదల వల్ల ముంపుకు గురైన పసుపు తోటలను శనివారం రోజునా జిల్లా ఉద్యాన అధికారి బండారి శ్రీనివాస్…
పాపిరెడ్డి నగర్ లో వినాయక మండపము వద్ద పూజల్లో ముఖ్య అతిథి గా పాల్గొన్న చిట్టి రెడ్డి శ్రీధర్ రెడ్డి
జనం న్యూస్ ఆగస్టు 30 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి పాపిరెడ్డి నగర్ లోని రోడ్డు నంబర్ పదకొండు సి బ్లాక్ రోడ్డు లో స్థానికులు ఏర్పాటు చేసిన వినాయక మండపము వద్దకు ముఖ్య అతిథులుగా హాజరై పూజలో పాల్గొని అన్న…
వరద బాధితులకు సహాయం..!
జనంన్యూస్. 30.సిరికొండ.ప్రతినిధి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల పరిధిలోని కొండూరు గ్రామంలో గత రెండు రోజుల కిందట కురిసిన భారీ వర్షానికి. వరదలకు. ఒక్కసారిగా నీళ్లు ఇండ్లలోకి చొచ్చుకు రావడంతో ఏమి చేయలేని అన్నదాత ఒక్కసారి పరిస్థితి ఏమి…
డోంగ్లి లింబూర్ మధ్య రోడ్డు కొట్టుకుపోయిన ప్రధాన రహదారి….
డోంగ్లి ఆగస్టు 30 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండల కేంద్రంలో రెండు మూడు రోజులుగా కురిసిన భారీ వర్షానికి పలు గ్రామాల ప్రధాన రహదారులు కొట్టుకుపోయాయి డోంగ్లి లింబూర్ సమీపంలో ప్రధాన రహదారి వరద ఉధృతికి…
సమాచార హక్కు చట్టం సాధన కమిటీ మహిళా కన్వీనర్ గా వీరమల్ల రామశ్రీ
జనం న్యూస్:30 ఆగస్టు శనివారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై రమేష్; సమాచార హక్కు చట్టం సాధన కమిటీ సిద్దిపేట జిల్లా మహిళా కన్వీనర్ గారు వీరమల్ల రమశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు తనని నియమకం పట్ల సంతోషం వ్యక్తం చేసి రమశ్రీ…