• August 29, 2025
  • 22 views
చిలకలూరిపేట పట్టణంలోని రైతు బజార్ ఎదురుగా ఘంటా సుధాకర్ (సింహ) నూతనంగా హోటల్ సింధూర్

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 29 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ప్రారంభోత్సవ వేడుకలో శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ ముఖ్య అతిధిగా పాల్గొని హోటల్ సింధూర్ ను ప్రారంభించి, వారికి అభినందనలు తెలియజేసినారు.ఈ సందర్బంగా…

  • August 29, 2025
  • 90 views
బీజేపీ ఆంధ్ర రాష్ట్ర అధికార ప్రతినిధిగా వాకాటి నారాయణరెడ్డి

మాజీ ఎం ఎల్ సి. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు  వాకాటి నారాయణ రెడ్డి  భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ అధికార ప్రతినిధి గా నియమించడం పై  సూళ్లూరుపేట భారతీయ జనతా పార్టీఅసెంబ్లీ కన్వీనర్ తాటిపర్తి ఆదినారాయణ రెడ్జి జిల్లా కార్యదర్శులు బెజవాడ…

  • August 29, 2025
  • 91 views
శ్రీ గంగా పార్వతీ నాగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న బిజెపి తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి వర ప్రసాద్ మరియు తిరుపతి ఇంచార్జ్ నాగముని

ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట శ్రీ గంగా పార్వతీ నాగేశ్వర స్వామి వారిని బిజెపి తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి వర ప్రసాద్ మరియు తిరుపతి ఇంచార్జ్ నాగముని విచ్చేశి దర్శించుకున్నారు. నూతన చైర్మన్ గా ఎంపికైన తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి స్వాగతం…

  • August 29, 2025
  • 28 views
సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు

జనం న్యూస్ ఆగస్టు 29 ఈరోజు జర సంఘం మండల్ బొప్పనపల్లి గ్రామానికి చెందిన జి సిద్ధప్ప గారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి విడుదలైన రూ 15000 /-విలువ గల చెక్కును ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు…

  • August 29, 2025
  • 22 views
గ్రామపంచాయతీ భవనం కట్టారు ప్రారంభించడం మరిచారు

జనం న్యూస్ ఆగస్టు(29) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలం బక్క హేమ్లతండ పంచాయతీ భవనాన్ని 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించి ఇప్పటివరకు ప్రారంభించకపోవడంతో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు శుక్రవారం నాడు గ్రామపంచాయతీ భవనం ముందు కూర్చోని నిరసన…

  • August 29, 2025
  • 22 views
తండా వృద్ధులకు ఇంటి వద్దకే పింఛన్లు ఇవ్వాలని జి.బి.హెచ్.ఎస్.ఎస్ రాష్ట్ర అధ్యక్షులు వినోద్ జాదవ్ డిమాండ్.

జనం న్యూస్ 29 ఆగస్టు వికారాబాద్ జిల్లా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల తండాలలో నివసించే వృద్ధులు, వికలాంగులు పింఛన్ పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జి.బి.హెచ్.ఎస్.ఎస్ రాష్ట్ర అధ్యక్షులు వినోద్ జాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. తండా నుండి గ్రామపంచాయతీ…

  • August 29, 2025
  • 25 views
నిఘా నేత్రం

జనం న్యూస్, సిద్దిపేట జిల్లా, కోహెడ మండలం, ఆగష్టు 29, సిద్దిపేట జిల్లా, కోహెడ మండలం, బస్వాపురం గ్రామంలో, విగ్నేశ్వర ట్రేడర్స్ లో కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా. బస్వాపూర్ గ్రామంలో టాక్టర్ యూనియన్. వారి సహాయ సహకారాలతో, గ్రామంలో ఐదు సీసీ…

  • August 29, 2025
  • 33 views
అధైర్య పడొద్దు అండగా ఉంటాం

పునరావాస కేంద్రాల్లోని బాధితులకు తాసిల్దార్ వేణుగోపాల్ భరోసా బిచ్కుంద. ఆగస్టు 29 జనం న్యూస్ మండలంలో ఎడతెరిపి కురుస్తున్న వర్షాలతో ముంపు ప్రాంతాల్లోనీ ప్రజలు అధైర్య పడద్దని వారికి అండగా ఉంటామని బిచ్కుంద తాసిల్దార్ వేణుగోపాల్ అన్నారు. శుక్రవారం బిచ్కుంద మండలాల్లోని…

  • August 29, 2025
  • 27 views
యూరియా కోసం తెల్లవారుజాము నుండే బారులు తీరిన రైతులు..

ఆందోళన చెందవద్దంటున్న అధికారులు.. జనం న్యూస్, ఆగస్టు 29, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) జగదేవపూర్ యూరియా కోసం రైతన్నలు తిప్పలు పడుతున్నారు. మండలంలోని HACA సర్వీసింగ్ సెంటర్ ,( శివాలయం రోడ్డు పిండి గిర్ని ఎదురుగా…

  • August 29, 2025
  • 47 views
మా వ్యవసాయ పొలంకి అధికారులు న్యాయం చేయాలి

జనం న్యూస్, ఆగస్టు 29, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట గ్రామం మంద నారాయణ రెడ్డి ఆయనకు ఇద్దరు కుమారులకు ఆయన ఆస్తి సమానంగా ఇవ్వడం జరిగింది. కానీ తన…

Social Media Auto Publish Powered By : XYZScripts.com