• February 22, 2025
  • 70 views
దాతృత్వాన్ని చూపిన హ్యూమన్ రైట్స్ సొసైటీ. &బహుజన అభ్యుదయ సేవ సమితి.

జనం న్యూస్ 22ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. తల్లాడ : తల్లాడ మండలం, కలకొడిమ గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన ఆదూరి రమణయ్య (రఫాయేలు ) కుటుంబానికి బహుజన అభ్యుదయ సేవా సమితి మరియు హ్యూమన్…

  • February 22, 2025
  • 58 views
పోలీస్ కుటుంబ సభ్యులు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ట్రైనీ ఐపీఎస్ రిత్విక్ సాయి జనం న్యూస్, ఫిబ్రవరి 23, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) మధిర సర్కిల్ పరిధిలో ఉన్న పోలీసు కుటుంబ సభ్యులందరూ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య…

  • February 22, 2025
  • 53 views
పోలీస్ కుటుంబ సభ్యులు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ట్రైనీ ఐపీఎస్ రిత్విక్ సాయి జనం న్యూస్, ఫిబ్రవరి 23, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) మధిర సర్కిల్ పరిధిలో ఉన్న పోలీసు కుటుంబ సభ్యులందరూ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య…

  • February 22, 2025
  • 61 views
ఈ సీ సీ,డే, సందర్భంగా గర్భిణీలకు శ్రీమంతం చేయడం జరిగింది

జనం న్యూస్, ఫిబ్రవరి 23, (తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి విద్యానగర్ కాలనీ లో, ఈసీసీ డే, నాలుగవ శనివారం సందర్భంగా, పాములపర్తి 1, సెంటర్ లో, పిల్లల…

  • February 22, 2025
  • 107 views
మచ్చర్లయ్య జాతరకు కరెంటు సౌకర్యం పరిశీలన

జనం న్యూస్ ఫిబ్రవరి 22 : శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం లోని అతి పురాతనమైన శ్రీమత్స్యగిరి స్వామి జాతర కోసం శ్రీ మచ్చర్లయ గుట్ట వద్ద కరెంటు సౌకర్యం కల్పించేందుకు దేవాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్…

  • February 22, 2025
  • 57 views
బండి రమేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఐ యన్ టి యు సి వైస్ ప్రెసిడెంట్ కాసా నరసింహ యాదవ్

జనం న్యూస్ ఫిబ్రవరి 22 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ని కలిసిన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఐ యన్ టి యు సి వైస్ ప్రెసిడెంట్ కాస నర్సింహా యాదవ్…

  • February 22, 2025
  • 53 views
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డివో

జనం న్యూస్ ఫిబ్రవరి 23:(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సబ్జెక్ట్ గురువారం జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మునగాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని శనివారం ఆర్డీవో సూర్యనారాయణ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన…

  • February 22, 2025
  • 44 views
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డివో

జనం న్యూస్ ఫిబ్రవరి 23(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) బ్జెక్ట్ గురువారం జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మునగాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని శనివారం ఆర్డీవో సూర్యనారాయణ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన…

  • February 22, 2025
  • 178 views
నిలువ నీడ లేదు త్రాగునీరు లేదు

జనం న్యూస్ 22: ఫిబ్రవరి భీమారం మండల ప్రతినిధి కాజీపేట రవి – భీమారం మండల కేంద్రంలోని వాహనాల ప్రయాణ ప్రాంగణం వద్ద నిల్వ నీడ లేక త్రాగునీరు లేక వాహనదారులు ఎదురుచూస్తూ పడిగాపులు కాస్తు మంచినీటి సదుపాయం కల్పిస్తారని ఆశతో…

  • February 22, 2025
  • 56 views
నేరుగా విత్తే వరి సాగు యాజమాన్య పద్ధతుల పైన శిక్షణ కార్యక్రమం

నేరుగా విత్తే వరి సాగు యాజమాన్య పద్ధతులు పైన శిక్షణ కల్పిస్తున్న కే.వి.కే గడ్డిపల్లి శాస్త్రవేత్తలు. జనం న్యూస్ ఫిబ్రవరి 23: (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సబ్జెక్టు వరి లో డ్రం సీడర్ & వెదజల్లే పద్ధతులతో (నేరుగా…

Social Media Auto Publish Powered By : XYZScripts.com