హుజురాబాద్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
జనం న్యూస్ // మార్చ్ // 8 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. హుజురాబాద్ ఏసిపి కార్యాలయంలో శనివారం ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళ పోలీసులు కేక్ కట్ చేశారు. హుజురాబాద్ ఏసిపి…
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు
మార్చి 8 జనంన్యూస్ వెంకటాపురం ప్రతినిధి ములుగు జిల్లా వెంకటాపురం మండలం లో రాణిరుద్రమదేవి మండలమహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం మహిళా అంతర్జాతీయ దినోత్సవం సందర్బంగా మహిళా మనులకి సన్మాన చేయడంజరిగింది…
రోడ్డు ప్రమాదంలో డీఎస్పీ మృతి
జనం న్యూస్, మార్చ్ 8,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) రోడ్డు ప్రమాదంలో డీఎస్పీ మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండలం లో చోటుచేసుకుంది. కుకునూర్ పల్లి ఎస్ఐ పి. శ్రీనివాస్ తెలిపిన వివరాల…
బాధ్యతాయుత వృత్తి జర్నలిజం
జనం న్యూస్ 7మార్చి. కొమురం భీమ్ జిల్లా. ఆసిఫాబాద్. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. కె. ఏలియా. కలం తూటా లేని తుపాకి లాంటిది. రక్తం చూడని కత్తి లాంటిది. నేలను చదును చేసే నాగలి వంటిది.జర్నలిస్ట్ అంటే కలం పట్టిన సైనికుడు. జర్నలిస్ట్…
బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు మానవతా దృక్పథంతో 50 వేల రూపాయలు సాయం
జనం న్యూస్ మార్చి 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పెద్ద కోడాపాక గ్రామానికి చెందిన ఇటీవల రైలు ప్రమాదంలో కాళ్లు చేతులు పోగొట్టుకున్న నిరుపేద కుటుంబానికి చెందిన కోగిల అరవింద్ కుటుంబానికి మాజీ మంత్రివర్యులు బిఆర్ఎస్…
రాపోలు గ్రామంలో గ్రామ సభ
ప్రపంచ మహిళా దినోత్సవం జనం న్యూస్ 08 మార్చి వికారాబాద్ జిల్లా రిపోర్టర్ వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రపంచ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ…
మిత్ర సర్వీస్ సొసైటీ సభ్యులు ఆధ్వర్యంలో డాక్టర్ కందిమల్ల జయమ్మకు ఘన సన్మానం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 8 రిపోర్టర్ సలికినిడి నాగరాజు అంతర్జాతీయ మహిళా మహిళా దినోత్సవానికి సుమారు వందేళ్ళ చరిత్ర ఉందని మిత్ర సర్వీస్ సభ్యులు అన్నారు. ఆదివారం మహిళా దినోత్సవం సందర్భంగా ఒయాసిస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక…
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి.ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
జనం న్యూస్ మార్చి 8 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ బిఆర్ఎస్…
ఎంపీడీ ఓ ఆదేశాల మేరకు ప్రారంభమైన పి4 సర్వే
జనం న్యూస్ మార్చి 8 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం ఎంపీడీఓ ఎస్ వెంకట చలం. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని సచివాలయాల పరిధిలో సచివాలయ సిబ్బందిచే పి 4…
పంటలు ఎండిపోతున్న పట్టించుకోని ప్రభుత్వం
జనం న్యూస్ మార్చి(8) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తుంగతుర్తి మండలం సూర్య తండ గ్రామంలో శనివారం నాడు తుంగతుర్తి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేసినాడు. ఈ సందర్భంగా సీతయ్య మాట్లాడుతూ…