యూరియా కోసం తెలంగాణ రైతులు ఎదురుచూపు
జనం న్యూస్ ఆగస్టు 29 ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో రైతు ఆవేదన పట్టించుకోవడం లేదు మహమ్మద్ ఇమ్రాన్ జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు మరియు బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మాదినం శివప్రసాద్ కార్యవర్గ సభ్యులు…
ఘననాధుడు కి బి ఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పూజ కార్యక్రమం.
గణాలకు అధిపతి అయిన ప్రథమ దేవుడు వినాయకుడిని పూజించే వినాయక చవితి పర్వదినం హిందువులకు ఎంతో పవిత్రమైనదని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ గణాలకు అధిపతి అయిన ప్రథమ దేవుడు వినాయకుడిని పూజించే…
పునరావాస కేంద్రాల్లో బాధితులను పరామర్శించి చీరలు, దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు…..
మద్నూర్ ఆగస్టు 29 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సహాయక బృందాలు, వాలంటీర్లు, కార్యకర్తల సహకారంతో ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించిన విషయం తెలిసిందే. తాత్కాలిక పునరావాస…
కాట్రేను కోన మిత్ర బృందం గచ్చిబౌలిలో…..కర్రీ మ్యాన్ రెస్టారెంట్ ప్రారంభం
జనం న్యూస్ ఆగస్టు 28 ముమ్మిడివరం ప్రతినిధి టీడీపీ సీనియర్ నాయకుడు పీఎస్ఎన్ రాజు(విలేఖరి రాజు) శివ, శివాజీ, మిత్ర బృందం ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలిలో కొత్తగా ఏర్పాటు చేసిన కర్రీ మ్యాన్ “రెస్టారెంట్”ను గురువారం శేరిలింగంపల్లి చైర్మన్ ఎమ్మెల్యే, పీఏసీ…
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి! హత్నూర తహసిల్దార్ పర్వీన్ షేక్
జనం న్యూస్.ఆగస్టు28. సంగారెడ్డి జిల్లా. హత్నూర. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ పర్వీన్ షేక్ తెలిపారు.గురువారం ఆమె తన సిబ్బందితో కలిసి హత్నూర మండలంలోని వివిధ గ్రామాల్లోని చెరువు కుంటలను సందర్శించారు అలాగే…
మృతుడి కుటుంబానికి 50 కేజీల బియ్యం వితరణ
జనం న్యూస్, ఆగస్ట్ 29, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్) జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కేశవపూర్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన పాతకాల శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు 50 కేజీల బియ్యాన్ని అందించి 15వ వార్డు కాంగ్రెస్…
తెలుగు భాష వైతాళికులు శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా నివాళులు.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు, తేదీ 29.8.25: ఆధునిక తెలుగు భాషా వైతాళికుల్లో ఒకరైన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్ డాక్టర్ బచ్చు జయ భాస్కర రావు అధ్యక్షతన స్థానిక బచ్చు…
తెలుగు భాష దినోత్సవం వేడుకలు
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగష్టు 29 వ్యవహారిక భాషా పితామహుడు శ్రీ గిడుగు వెంకట రామ్మూర్తి జన్మదిన సందర్భంగా ఈరోజు తర్లుపాడు మండలం జగన్నాధపురం పాఠశాలలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కశ్శెట్టి.…
విజయనగరంలో తొలి టలిసర్జరీ: వైద్య రంగంలో కొత్త అధ్యాయం
జనం న్యూస్ 29 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఆంధ్రప్రదేశ్లో వైద్య రంగంలో ఒక సరికొత్త చరిత్ర సృష్టించబడింది. విజయనగరంలోని తిరుమల మెడికేవర్ హాస్పిటల్లో ప్రముఖ వైద్యుడు డాక్టర్ తిరుమల ప్రసాద్ రాష్ట్రంలోనే మొట్టమొదటి టలిసర్జరీని విజయవంతంగా నిర్వహించారు.…
పల్లి నల్లనయ్యకు గిడుగు రామ్మూర్తి పురస్కారం
ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం నేడు నల్లనయ్యకు ప్రధానం చేయనున్న రాష్ట్ర సాంసృ్కతిక శాఖ నల్లనయ్యకు అభినందనల వెల్లువ జనం న్యూస్ 29 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఆంధ్రప్రదేశ్లోని సాంస్కృతిక, సాహిత్య పరంగా తన ఒక్కరికే సాధ్యమైన విశేష…