వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన మాజీ మున్సిపల్ చైర్మన్
జనం న్యూస్ // ఫిబ్రవరి // 22 // జమ్మికుంట // కుమార్ యాదవ్. జమ్మికుంట మున్సిపల్ పరిదిలోని ఆబాది జమ్మికుంటలో కొమ్ము అశోక్ తండ్రి కొమ్ము కొమురయ్య యొక్క ప్రథమ వర్థంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించిన మాజీ తెలంగాణ…
పేకాట స్థావరంపై ఆకస్మిక దాడి 9 మంది పై కేసు నమోదు
జనం న్యూస్ పీబ్రేవరి 22 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సిర్పూర్-యు పోలీసులు దేవుడుగూడ గ్రామ శివారులో జూద స్థావరంపై ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో 9మంది పేకాటరాయుళ్లు…
పోక్సో నిందితుడికి ఒక సంవత్సరం ఖైదు, రూ. 1000/-ల జరిమానా
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్. జనం న్యూస్ 22 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా ఎస్.కోట పోలీసు స్టేషనులో 2019 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం…
దళితులకు న్యాయం చేయండి సారు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం లోని పాటూరు పంచాయతీ పరిధి లో గల ఎర్రి పాపయ్య గారి పల్లి దళితులు శుక్రవారం మండల తహసిల్దార్ కు తమకు న్యాయం చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వివరాలోనికి…
చిలకలూరిపేట MEDICAL LAB & X_RAY TECHNECIANS ASSOCIATION ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడిన షేక్.కరిముల్లా
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 22 రిపోర్టర్ సలికినిడి నాగరాజు చిలకలూరిపేట ల్యాబ్ అండ్ ఎక్స్-రే అసోసియేషన్ కార్యవర్గ సమావేశం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పక్కన, సిటీ ల్యాబ్ అండ్ ఎక్స్-రే నందు శుక్రవారం జరిగింది. అధ్యక్షలు…
నూతన ఉపాధ్యాయులకు బోధనపై అవగాహన కార్యక్రమం
జనం న్యూస్ ఫిబ్రవరి 22: చిలిపి చెడుమండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో శనివారంజరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా చిలిపిచేడ్ మండలానికి నూతనంగా వచ్చిన ఉపాధ్యాయులకు మండల వనరుల కేంద్రంలో బోధనపై అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల…
తెలంగాణ ఐపీఎస్ అధికారులకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు
జనం న్యూస్ ఫిబ్రవరి 22 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణలోని ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కేంద్రం షాక్ ఇచ్చింది, 24 గంటల్లో ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్తా,…
కంకల్ శ్రీ వీరభద్రేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు
ముస్తాబైన శ్రీవీరభద్రేశ్వరస్వామి దేవాలయం జనం న్యూస్ 22 ఫిబ్రవరి ( వికారాబాద్ డిస్టిక్ రిపోర్టర్ కావలి నర్సిములు ) వికారాబాద్ జిల్లా పూడూర్ మండల పరిధిలోని కంకల్ గ్రామంలోని శ్రీ వీరభద్రేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు (జాతర) కార్యక్రమాలు 23/02/2025 వ…
ఉపాధ్యాయ శాసనమండలి అభ్యర్థి పాకలపాటి రఘువర్మ గెలుపుకి కృషి చేయాలి: ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్
జనం న్యూస్, ఫిబ్రవరి22, అచ్యుతాపురం: ఉపాధ్యాయ శాసనమండలికి జరగబోయే ఎన్నికలలో పోటీ చేస్తున్న పాకలపాటి రఘువర్మకి కూటమి మద్దతు ఇచ్చిందని ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. శనివారం రాంబిల్లి మండలం వెంకటాపురం జనసేన పార్టీ కార్యాలయంలో మాజీ…
మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలి.
బిచ్కుంద ఫిబ్రవరి 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మహా శివరాత్రి వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని బిచ్కుంద సద్గురు బండ అయ్యప్ప స్వామి మట సమస్త పీఠాధిపతి సోమలింగ శివా చార్య మహా స్వామీజీ…