• May 30, 2025
  • 27 views
డివిజన్ల అభివృద్ధికి కృషి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

93 లక్షల రూపాయల యూజిడి పనులకు శంకుస్థాపన జనం న్యూస్ మే 30 సంగారెడ్డి జిల్లా జిహెచ్ఎంసి పరిధిలోని రామచంద్రపురం, భారతీనగర్, పటాన్చెరు డివిజన్ల పరిధిలో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని పటాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్…

  • May 30, 2025
  • 46 views
నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యం:పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మొదటి విడతలో 2047 మంది లబ్ధిదారులకు ఇళ్ళ మంజూరు నియోజకవర్గం వ్యాప్తంగా 3500 ఇళ్ల మంజూరు.. లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలి.. జనం న్యూస్ మే 30 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని నిరుపేదల కోసం ప్రతిష్టాత్మకంగా…

  • May 30, 2025
  • 23 views
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు — ఎస్సై సంపత్ గౌడ్

జనం న్యూస్- మే 30- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ :– నాగార్జునసాగర్ పరిధిలో నకిలీ విత్తనాలు అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని విజయపురి టౌన్ ఎస్సై సంపత్ గౌడ్ తెలిపారు, వర్షాలు ప్రారంభమై రైతులు…

  • May 30, 2025
  • 25 views
రైతులకు అండగా నిలిచిన కేంద్ర ప్రభుత్వం

జనం న్యూస్ మే30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం 14 రకాల పంటలకు మద్దతు ధర పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేసి ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం 14 రకాల పంటలకు మద్దతు ధర…

  • May 30, 2025
  • 16 views
బాల కార్మికులను నిరోధించడానికి టాస్క్‌ ఫోర్స్‌ కమిటీలు’

జనం న్యూస్ 30 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలో బాల కార్మికులు పని చేయకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ అంబేడ్కర్‌ సూచించారు. జూన్‌ 2 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాల కార్మికుల పునరావాసం…

  • May 30, 2025
  • 16 views
దోపిడీ దొంగలను పట్టుకున్న పోలీసులు

జనం న్యూస్ 30 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక చీపురుపల్లిలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. DSP రాఘవులు వివరాల ప్రకారం… కిశోర్‌ అనే వ్యక్తి వంగర శ్రీను, నాజిల్‌ బాబు, శ్యామ్‌కు రాడ్‌ను అందించాడు. ఈ…

  • May 30, 2025
  • 16 views
NIA విచారణ వేగవంతం

జనం న్యూస్ 30 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సిరాజ్ అనుచరులను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ. వరంగల్ కు చెందిన ఫర్హాన్ మొహియుద్దీన్ ను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ.సిరాజ్ ఆదేశాలతో ఖాజీపేటలోని మరో యువకున్ని కలిసిన ఫర్హాన్.ఖాజిపేటకు చెందిన…

  • May 30, 2025
  • 16 views
69 డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో రూ.6.90 లక్షల జరిమానా విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

జనం న్యూస్ 30 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మద్యం సేవించి వాహనాలు నడిపి, పట్టుబడిన వాహనదారులు ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానానువిజయనగరం అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీ ఎం.ఎస్.హెచ్.ఆర్. తేజ చక్రవర్తి గారు విధించారని జిల్లా…

  • May 30, 2025
  • 17 views
రైతన్నాను ఆదుకునేది ఎప్పుడు… ఎవ్వరు..?

జనంన్యూస్. 30. నిజామాబాదు.ప్రతినిధి. జిల్లాలో మంత్రి లేకపోవడం. ఇన్చార్జి మంత్రితో ఇంకెన్నాళ్లు.. పూర్తిస్థాయిలో మంత్రిని ఎప్పుడు నియమిస్తారు.. రైతుల గోడు ఎవరికి చెప్పుకోవాలి.. ఎవరు తీరుస్తారు..ఉమ్మడి నిజామాబాదు జిల్లాలో కొన్ని గ్రామాలలో సమయాననికి వడ్లు కొనుగోలు చేయకపోవడం వలన ఇప్పుడు కురుస్తున్న…

  • May 30, 2025
  • 13 views
తండ్రి బాటలోనే తనయుడు..!

జనంన్యూస్. 30. సిరికొండ.. నిజామాబాదు. రూరల్.. నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తనయుడు. రూరల్ ప్రజల ఆశా కిరణం బిఆర్ఎస్ పార్టీ రూరల్ ఇన్చార్జి బాజిరెడ్డి జగన్మోహన్ పుట్టినరోజు. తన తండ్రి బాజిరెడ్డి గోవర్ధన్ 50 సంవత్సరాల రాజకీయ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com