పూడిమడక సముద్ర తీరాన్ని పరిశీలించిన సీఐ గణేష్
అచ్యుతాపురం(జనం న్యూస్): ఉమ్మడి విశాఖ జిల్లాలో అతి పెద్ద మత్స్యకార గ్రామమైన పూడిమడకలో ఈ నెల 12న మహా మాఘ పౌర్ణమి సందర్భంగా పూడిమడక సముద్ర తీరాన్ని స్థానిక సీఐ గణేష్ మరియు ఎస్ఐలు పరిశీలించారు. జాతర సందర్భంగా 11 వ…
నూతన వధూవరులను ఆశీర్వదించిన జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడ్మేత విశ్వనాథ్ రావ్
జనం న్యూస్ 8.ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. లింగాపూర్: మండలంలోని మోతిపటర్ గ్రామంలో జాదవ్ వారి వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వధించిన చైర్మన్ *కూడ్మేత విశ్వనాథ్ రావ్,* మరియు వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు…
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ
జనం న్యూస్ ఫిబ్రవరి 09 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ మునగాల మండల పరిధిలోని నరసింహుల గూడెం ప్రాథమిక పాఠశాలలో శనివారం స్వపరిపాలన దినోత్సవాన్ని జరుపుకున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులు గా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు అని ప్రధానోపాధ్యాయులు…
చిలిపిచెడు మండలంలో బిజెపి సంబరాలు
జనం న్యూస్ ఫిబ్రవరి 8 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడుమండలం లో బిజెపి కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు స్వీట్లు పంచుకున్నారు ఢిల్లీలో బిజెపి గెలిచినందువల్ల బిజెపి కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో…
ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ గణ విజయం మిఠాయిలు పంచుకొని ఆనందం వ్యక్తం చేసిన కార్యకర్తలు
పిబ్రవరి 8 జనంన్యూస్ వెంకటాపురం మండలప్రతినిధి బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలో భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఘనవిజయం సాధించడం మళ్లీ 26 సంవత్సరాల తర్వాత మళ్లీ ఢిల్లీ పీఠం దక్కించుకున్న ఢిల్లీ నాయకులకు ప్రజలకు శుభాకాంక్షలు…
పూడిమడకలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
అచ్యుతాపురం(జనం న్యూస్) పూడిమడక మాఘ పౌర్ణమి జాతర సందర్భంగా విద్యుత్ అంతరాయం ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో చిప్పాడ 11 కేవీ విద్యుత్ లైన్ మైంట్ నెస్ పనుల కారణంగా పూడిమడక, చిప్పాడ, కొండపాలెం, కడపాలెం, పెద్దూరు, జాలరిపాలెం, పల్లిపేట, ఎస్సీ కాలనీకు…
గుండెపోటుతో డివైఎఫ్ఐ నాయకులు మృతి
జనం న్యూస్ నడిగూడెం ,ఫిబ్రవరి 08 మండల పరిధిలోని సిరిపురం గ్రామానికి చెందిన డివైఎఫ్ఐ నాయకులు షేక్ సైదా హుస్సేన్(38) శనివారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ, డివైఎఫ్ఐ కోదాడ డివిజన్…
AIYF రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నికైన CPI సుభాని
✍️జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 8 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ✍️శ్రీకాకుళంలో మూడు రోజులు పాటు జరిగిన అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర మహాసభలలో AIYF రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నికైన CPI సుభాని,ఈ సందర్భంగా పలువురు…
పేసా చట్టానికి తూట్లు
గ్రావెల్ దంద్దను అడ్డుకునేది ఏవరు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతర అధికారులు-గిరిజనేతర కాంట్రాక్టర్లదే దందా వినతిపత్రం ఇచ్చిన స్పందించని వాజేడు తహసీల్దార్అ క్రమ మోర్రం తొలకాలపై జిల్లా కలెక్టర్ స్పందించాలి-(ALF)రాష్ట్ర అధ్యక్షుడు దబ్బకట్ల.సుమన్ జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండల…
బిజెపి నాయకులు విజయోత్సవ సంబరాలు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 8 రిపోర్టర్ సలికినిడి నాగరాజు: భారతీయ జనతా పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో70 సీట్లకు 48 సీట్లు సాధించి ఘనవిజయం సాధించింది.ఈ సందర్భంగా పట్టణ ములోని యనార్టీ సెంటర్లో భారతీయ జనతా పార్టీ…