• May 5, 2025
  • 21 views
బి ఆర్ ఎస్ పార్టీ మండల సోషల్ మీడియా కన్వీనర్ గా దాసి శ్రావణ్ కుమార్

జనం న్యూస్ మే 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందా పురం గ్రామానికి చెందిన దాసి శ్రావణ్ కుమార్ ను భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి వరంగల్ రూరల్ మాజీ జిల్లా పరిషత్…

  • May 5, 2025
  • 23 views
శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామి సన్నిధిలో అయోధ్య రామ ధనస్సు కు పూజలు

, జనం న్యూస్ మే 5 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) కాట్రేనికోన మండలం ఆయోధ్య రాముడి కోసం తయారు చేసిన రాముడికి ప్రీతికరమైన దనస్సుకు ఆదివారం కుండలేశ్వరంలో శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.…

  • May 4, 2025
  • 40 views
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర కీలకం ఆట పాటలు, చిలిపి పనులు కష్టం, సుఖం ఇలా ఏదైనా కాని మన వెన్నంటే ఉండి నేనున్నాను అంటూ ధైర్యం చెప్పేదే ఒక స్నేహం. జనం న్యూస్ మే 05(మునగాల మండల ప్రతినిధి…

  • May 4, 2025
  • 28 views
వామ్మో కోతులు

హుజూరాబాద్ లో కోతుల దాడి:మహిళకు తీవ్ర గాయాలు.. జనం న్యూస్ // మే // 4 // కుమార్ యాదవ్ // జమ్మికుంట ) హుజూరాబాద్ పట్టణంలోని విద్యానగర్ ప్రాంతంలో కోతుల దాడులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా, అడ్వకేట్ గోస్కుల శ్రీనివాస్…

  • May 4, 2025
  • 25 views
“నలంద విద్యాలయం, విజ్ఞానానికి మార్గదర్శి: ప్రిన్సిపాల్ హరినాథ్”

.జనం న్యూస్ ;4 ఏప్రిల్ ఆదివారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్: ఇందిరమ్మ కాలనీలో విద్యార్జనకు ఆలయం: నలంద మోడల్ విద్యాలయ ఔన్నత్యం ప్రిన్సిపాల్ హరినాథ్ నేతృత్వంలో విద్యా క్షేత్రంగా ఎదుగుతున్న ఆదర్శ పాఠశాల సిద్దిపేట్ జిల్లా లోని ఇందిరమ్మ కాలనీలో…

  • May 4, 2025
  • 21 views
మురికి నీరు ఎత్తిపోసుకుంటున్న పాములపర్తి గ్రామ ప్రజలు

జనం న్యూస్ మే 4 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి లో,మురికి నీరు ఎత్తిపోసుకుంటున్న ప్రజలుమేము ఎవరికీ చెప్పినా పట్టించుకోవడం లేదు, ఇందుకేనా మీకు ఓట్లు వేసి…

  • May 4, 2025
  • 37 views
సన్న ధాన్యం కొనుగోలు కేంద్రం లేక రైతుల ఇబ్బందులు

జనం న్యూస్ మే(4) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ని తుంగతుర్తి మండలంలో సన్న ధాన్యం కొనుగోలు కేంద్రం లేక రైతులు అవస్థలు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల ప్రయోజనా దృష్ట్యా సన్నధాన్యం పండించిన వారికి కింటాకు…

  • May 4, 2025
  • 191 views
తండ్రిని హతమార్చిన తనయుడు*రిమాండ్ కు తరలించిన పోలీసులు

బిచ్కుంద మే 4 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం తండ్రిని హత్య చేసిన కొడుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన ఘటన జుక్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ జగడం నరేష్ తెలిపిన వివరాల ప్రకారం జుక్కల్…

  • May 4, 2025
  • 23 views
కాటేపల్లి తండాలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ….

జుక్కల్ మే 4 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడపుగల్ మండలం కాటేపల్లి తండాలో ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్బిదారులకు చెక్కులు, లబ్ధిదారులు బి కమలావాయికి 37000,జైపాల్ కు 56000…

  • May 4, 2025
  • 30 views
నకిలీ విత్తనాలు అమ్మితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు

ఎరువుల దుకాణదారుల డీలర్ల సమావేశంలో హెచ్చరించిన.. ఆందోల్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు రమాదేవి.. జనం న్యూస్. మే3. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) వచ్చే వానకాల సీజన్లో రైతులకు నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే వారిపై క్రిమినల్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com