ప్రమాద బాధితులను పరామర్శించిన జగదీశ్వర్ గౌడ్
జనం న్యూస్ జులై 15 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి నిర్మాణం లో ఉన్న బట్టల దుకాణం లో లిఫ్ట్ కేబుల్ తెగిపోయి ప్రమాదానికి గురై ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న బాధితులను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్…
శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ మరిడమ్మ అమ్మవార్లకు ఆషాడం సారె
జనం న్యూస్ జూలై 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాతవరం గ్రామంలో ఎస్ ఎస్ ఎఫ్ మండల మహిళా కన్వీనర్ నల్లా ఆండాళ్ దేవి పర్యవేక్షణలో మహిళా విభాగము మరియు…
బీసీ బాలికల హాస్టల్ కు వాటర్ ఫిల్టర్ బహుకరణ దేవాలయ చైర్మన్ బిక్షపతి
బీసీ బాలికల హాస్టల్ కు వాటర్ ఫిల్టర్ బహుకరణ దేవాలయ చైర్మన్ బిక్షపతి జనం న్యూస్ శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని వెనుకబడిన తరగతుల బాలికల హాస్టల్ కు మండల కేంద్రము కు చెందిన క్రీస్తు…
ఈ నెల 18 నాడు చేయూత, వికలాంగుల పెన్షన్ దారుల సమావేశాము..!
జనంన్యూస్. 15. సిరికొండ. విజయవంతం చెయ్యండి. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ రాక.. చేయూత పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెంచాలని డిమాండ్. ఎన్నికల హామీ ప్రకారం, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో…
క్యూ న్యూస్ పై దాడి దుర్మార్గం .
ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు కాసిపేట రవి (జనం న్యూస్15జూలై భీమారం మండలప్రతినిధి కాసిపేట రవి ) తరతరాలుగా అన్ని రంగాలలో అన్యాయానికి గురవుతున్నబడుగు బలహీన వర్గాల గురించి గొంతేత్తుతున్న తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడి చేసి మల్లన్నను…
సుపరిపాలనతో అన్ని వర్గాలకు సమన్యాయం – బుద్ధ నాగ జగదీష్
జనం న్యూస్ జూలై 15 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఈరోజు ఉదయం 84 వ వార్డులో వడ్డీలు వీధి చినరాజుపేట ఇంటింటి ప్రచారం చేస్తూ, ఈ సందర్భంగా నాగ జగదీష్ మాట్లాడుతూ ప్రజలు రామరాజ్యం…
కలుపు యాజమాన్యంపై అవగాహన
జనం న్యూస్ జులై 15 నడిగూడెం మండలం పరిధి లోని సిరిపురం క్లస్టర్ రైతు వేదికలో మంగళవారం వానాకాలం పంటలలో కలుపు యాజమాన్యంపై పాటించాల్సిన పద్ధతులను వ్యవసాయ శాస్త్రవేత్తలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు వివరించారు. అధిక దిగుబడి సాధనకు సూచనలు…
ఉట్నూర్ ఐటిడిఏ పిఓ కుష్బూ గుప్తాను మర్యాదపూర్వకంగా కలిసిన జాతీయ మానవ హక్కుల కమిటీ:జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ మరియు కమిటీ సభ్యులు.
జనం న్యూస్. 15జూలై. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫర్. ఐటిడిఎ పరిధిలో ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు త్రాగునీటి సమస్యలు లేకుండా చూడాలని, వసతి సౌకర్యాలు, మరుగుదొడ్లు ఈగలు దోమలు లేకుండా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, మెనూ ప్రకారం…
శ్రీ రాజరాజేశ్వర దేవాలయం నుండి శ్రీ మహంకాళి అమ్మవారి ఊరేగింపు
జనం న్యూస్15-7-2025 అందోల్ నియోజకవర్గం జిల్లా సంగారెడ్డి అందోల్ జోగిపేట మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ నాగరాజ్ (నాని)14 వ తేదీన వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ మరియు త్రిష కు ఆహ్వాన పత్రికను అందజేశారు. అందోల్ జోగిపేట్ మున్సిపాలిటీ పరిధిలోని…
యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడికి బర్త్ డే విషెస్ తెలిపిన ఎమ్మెల్యే జీఎస్సార్_
జనం న్యూస్ జులై 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రానికి చెందిన సాధు నాగరాజు ఈ రోజున మంగళవారం భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేట మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సాధు నాగరాజు జన్మదినం సందర్భంగా భూపాలపల్లి…