హైవేపై వాహనదారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
యువకులు లైసెన్స్ లేకుండా త్రిబుల్ రైడింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు దొంగల పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్సై ప్రవీణ్ కుమార్ జనం న్యూస్ మే 03(మునగాల మండల ప్రతినిధి…
తైక్వాండో ఫ్రీ సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమం..!
పాల్గొన్న ప్రముఖులు.. జనంన్యూస్. 02. నిజామాబాదు. ప్రతినిధి. తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలి, సెల్ ఫోన్ ఎంత దూరం ఉంచితే అంత మంచిది మనిషిని మనిషిగా గౌరవించాలి, ఆలోచించి లక్ష్యం వైపు అడుగులు వేయాలి, ఫ్రీ సమ్మర్ క్యాంప్ ముంగింపు కార్యక్రమంలో లో…
హైడ్రా అధికారులతో సమావేశమై నల్లచెరువును పరిశీలించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
జనం న్యూస్ మే 2 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో హైడ్రాధికారులతో సమావేశమై అనంతరం నల్లచెరువు వద్ద అధికారులతో చెరువును పర్యవేక్షించారు ..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు, పట్టాదారులకు ఎటువంటి ఇబ్బంది…
ఉగ్ర దాడికి నిరసనగా ఆల్విన్ కాలనీ ముస్లింల ర్యాలీ
జనం న్యూస్ మే 2 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కశ్మీర్లోని పహల్గామ్ లో పర్యాటకులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై మందిని కాల్చి చంపడాన్ని నిరసిస్తూ శేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండలో ముస్లింలు ర్యాలీ…
నేడు అమరావతిలో పర్యటించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
జనం న్యూస్,మే 3 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) కూటమి సర్కార్ ప్రతిష్టా త్మకంగా తీసుకున్న రాజధాని అమరావతి రీలాంచ్ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది.నేడు ఏపీ రాజధాని అమరావతి రీలాంచ్ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరవు…
హైదరాబాద్ చేరుకున్న మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో జాలియా మోర్లి
జనం న్యూస్, మే 3( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) హైదరాబాద్ లో జరుగు తున్న మిస్ ఇండియా వరల్డ్ 2025 మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ముస్తాబైన విషయం తెలిసిందే. మిస్స్ ఇండియా…
CHOs డిమాండ్లు వెంటనే నెరవేర్చాలి
APMCA రాష్ట్ర పిలుపుమేరకు గత ఐదో రోజూ గా CHOs సమ్మీ జనం న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా, మే 2(రిపోర్టర్ ప్రభాకర్ ) వైద్య ఆరోగ్య శాఖ లోని NHM కింద గత ఆరు సంవత్సరాలుగా CHOలుగా పని చేస్తున్న…
మరణించిన కౌలు రైతు కుటుంబానికి రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ అండ
జనం న్యూస్ // మే // 2 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడీపల్లి గ్రామానికి చెందిన , గిరబోయిన బిక్షపతి, తండ్రి సమ్మయ్య అనే కౌలు రైతు అప్పుల బాధతో 17-5 -2016,…
కోటకొండ విద్యార్థినికి సాహితికి ప్రత్యేక అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
పయనించే సూర్యుడు// న్యూస్ ఏప్రిల్ 3//నారాయణపేట జిల్లా బ్యూరో బి విశ్వనాథ్// నారాయణపేట మండలం కోటకొండ గ్రామానికి చెందిన సాహితీ నిన్న విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో కోటకొండలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ 551మార్కులు సాధించిన సాహితికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.…
దేశ వ్యాప్తంగా కులగణన కాంగ్రెస్ పార్టీ విజయమే.
దేశానికే దిక్సూచిగా మారిన తెలంగాణ సర్కార్. జనగణన తో కులగణనను స్వాగతిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నర్సాపూర్ నియోజకవర్గ నాయకులు జనం న్యూస్. మే1. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) దేశ వ్యాప్తంగా…