కృష్ణ కాలనీలో బాలవికాస స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు.
జనం న్యూస్ // ఏప్రిల్ // 13 // కుమార్ యాదవ్ // జమ్మికుంట) జమ్మికుంట పట్టణంలోని కృష్ణ కాలనీలో శనివారం,గుల్లి రమ-రాములు, మారేపల్లి లక్ష్మీ -దేవేందర్ల సౌజన్యంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన యువజన…
బీజాపూర్ జిల్లాలో మరోసారి ఎదురు కాల్పులు?
జనం న్యూస్ ఏప్రిల్ 13 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాసరెడ్డి ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్ బీజాపూర్ జిల్లా అడవుల్లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య శనివారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిసింది.. జిల్లా నేషనల్ పార్క్ ఏరియా అటవీ…
పెద్దఉమ్మెంతాల్ లో వైభవంగా హనుమాన్ జయంతి మహోత్సవం
జనం న్యూస్ 13 ఏప్రిల్ ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ కావలి నర్సిములు ) వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం పెద్ద ఉమ్మెంతాల్ గ్రామం లో కొలువైన పాత ఆంజనేయ స్వామి దేవాలయం లో శనివారం హనుమాన్ జయంతి మహోత్సవం అంగరంగ…
ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు….
బిచ్కుంద ఏప్రిల్ 13 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ బిచ్కుంద మండల కేంద్రంలోని వివిధ హనుమాన్ ఆలయాలలో హనుమాన్ జయంతి ఉత్సవాలు భక్తులు ఘనంగా నిర్వహించారు. బిచ్కుంద మండలంలోని మల్కాపూర్ హనుమాన్…
మడివి వారి పేన్ పండుగ ఏప్రిల్ 13, ఆదివారం నుండి ప్రారంభం
ఏప్రిల్ 14 నుండి 21 వరకు సేవా యాత్ర ఏప్రిల్ 22, మంగళవారం పోతనపల్లిలో ప్రధాన పండుగ పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఏప్రిల్ 12 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోతనపల్లి రక్త సంబందికుల…
మండల అధ్యక్ష పదవి నుంచి తొలగించే అర్హత కురువ పల్లయ్య కు లేదు*.
జనం న్యూస్ 13 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా అయిజ మండల బీఆర్ఎస్వి అధ్యక్షుడిగా కొనసాగుతున్న మత్తాలి అనే నన్ను జిల్లా కోఆర్డినేటర్ పల్లయ్య ఆయన ఫోటో…
నేడు అంబేద్కర్ జయంతి.. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన అంశాలు..!_
జనం న్యూస్ ఏప్రిల్ 14(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) సబ్జెక్టు-డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్రకు చెందిన మెహర్ కులంలో రామ్జీ మాలోజీ సక్పాల్, భీమాబాయ్ రామ్జీ సక్పాల్ దంపతులకు ఆఖరి సంతానంగా జన్మించారు. ఆయన…
టైటిల్;వనజీవి రామయ్య మరణం తీరనిలోటు
జనం న్యూస్ ;13 ఆది వారం ;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ చెట్ల పెంపకం గూర్చి నిరంతరం శ్రమించిన పద్మశ్రీ వనజీవి రామయ్య మరణం తీరనిలోటని కవులు ఉండ్రాళ్ళ రాజేశం, వరుకోలు లక్ష్మయ్య, బస్వ రాజ్ కుమార్, సింగీతం నరసింహరావు,…
సకల కళా కోవిదుడు భైరవన్ శర్మ
జనం న్యూస్:13 ఏప్రిల్ ఆదివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; హైదరాబాద్ భీరంగూడకు చెందిన పి.వి.భైరవన్ శర్మ తెలుగు పండితుడు.కవి.రచయిత. గాయకుడు. చిత్రకారుడు. రెండు వేలకుపైగా కవితలు.పాటలు.పద్యాలు రచించాడు. ఆరచనలను పుసకరూపములో ముద్రించి సుమారు 16పుస్తకాలు రచించాడు.అందులో మాట శతకం. ఆణిముత్యాలు.…
విద్య తోనే అభివృద్ది సాధ్యం * ఆదివాసులకు అండగా చిత్తరంజన్గిరిజన ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లపుడూ అండగా ఉంటుంది ఏ ఎస్పీయువత మావోయిస్ట్ లకు
అండగా ఉంటుంది ఏ ఎస్పీయువత మావోయిస్ట్ లకు ఆకర్షితులు కావద్దని, ఉన్నత చదువులు చదవలి జనం న్యూస్ ఏప్రిల్ 13 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని మారుమూల ప్రాంతాలైన మంగి,కొలాంగుడా గ్రామాలలో పర్యటించి, వారి సమస్యలను…