వేసవికాలం పిల్లలు జాగ్రత్త?
జనం న్యూస్17ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి భీమారంమండల కేంద్రంలోని గురువారం రోజున ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ ,మీ పిల్లలకు ఒంటి పూట బడులు కావటంతో వేసవి సెలవులలో వస్తున్న సందర్బంగాతల్లి తండ్రుల అనుమతి లేనిది బావులలో. చెరువు…
శ్రీవాణి స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే.
జనం న్యూస్;17 ఏప్రిల్ గురువారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;సిద్దిపేట పట్టణం భారత్ నగర్ లోనీ శ్రీవాణి స్కూల్లో యూకేజీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉత్సాహంగా జరిగాయి.ఈ కార్యక్రమాలో పిల్లలు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా…
వేసవికాలం పిల్లలు జాగ్రత్త?
జనం న్యూస్17ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి భీమారంమండల కేంద్రంలోని గురువారం రోజున ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ ,మీ పిల్లలకు ఒంటి పూట బడులు కావటంతో వేసవి సెలవులలో వస్తున్న సందర్బంగాతల్లి తండ్రుల అనుమతి లేనిది బావులలో. చెరువు…
భక్తుల పట్ల గురు స్వాముల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్న ఆలయ కార్యదర్శి జయేందర్
అయ్యప్ప ఆలయ కార్యదర్శి జయంధర్ తన పద్దతి మార్చుకోవాలి.. అయ్యప్ప గురు స్వాములు అయిత విజయ్ కుమార్.. జనం న్యూస్ // ఏప్రిల్ // 17 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. జమ్మికుంట అయ్యప్పస్వామి దేవాలయం అధ్యక్షునిగా తనకు తాను…
భూమి రికార్డులు తారుమారు చేశారని సెల్ టవర్ ఎక్కి రైతు నిరసన
జనం న్యూస్,ఏప్రిల్17, అచ్యుతాపురం గత ప్రభుత్వంలో భూమి రికార్డులు తారుమారు, వాటి వల్ల ఇబ్బంది పడుతున్న భూ యజమానులు వారి కుటుంబ సభ్యులు లంక ఆదినారాయణ,రమణ,సూరిబాబు వలంక ధర్మవరంలో గ్రామ ప్రధాన రహదారి, ప్రధాన పంట కాలువలు,గ్రామ దేవత పైడితల్లి అమ్మవారి…
గాలికుంటు టీకాల సద్వినియోగం
జనం న్యూస్ 17భీమారం మండలం ప్రతినిధి కాసిపేట రవి భీమారం మండల కేంద్రంలోని పశు వైద్య కేంద్రం వద్ద గురువారం రోజున గాలికుంటు నివారణ టీకాలు వేయడం జరిగింది ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు గ్రామాల వారిగా గాలికుంటు…
కల్యానానికి గోటి తలంబ్రాలు అందజేసిన జడ్జి ప్రియాంక
రామకోటి రామరాజు నిరంతర రామసేవ అమోఘం గజ్వేల్ సివిల్ జడ్జి ప్రియాంక జనం న్యూస్, ఏప్రిల్ 18 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) భద్రాచల సీతారాముల కల్యానానికి 250కిలోల గోటి తలంబ్రాలు అందించిన ఘనచరిత్ర కల్గిన శ్రీరామకోటి…
ఈ ప్రభుత్వాన్ని మేము పడగొట్టడం ఏంటి? మాజీ మంత్రి కేటీఆర్ బంగ్లాదేశ్ లాగా ప్రజలే పడగొడతారు!
జనం న్యూస్, ఏప్రిల్ 18 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) ఆర్ఆర్ ట్యాక్స్ అని, హెచ్ సీయూలో ఏదో జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడటం కాదు.. సీబీఐ, సీవీసీ, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని…
పోషణ పక్వాడ పై అవగాహనకార్యక్రమం
జనం న్యూస్ ఏప్రిల్ 17 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడిమండలం లోని ఖమన గ్రామం లోగురువారం గొల్లగూడ అంగన్వాడీ కేంద్రం లో సాలెగూడ, జంబూల్ దరి, లక్ష్మి పూర్, బెస్త వాడ, తెలివాడఖమన (1 )టీచర్స్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడ కార్యక్రమం…
యల్లారమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్
జనం న్యూస్,ఏప్రిల్17, అచ్యుతాపురం:అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దుప్పితూరు గ్రామంలో యల్లారమ్మ పేరంటాలు అమ్మవారిని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయ కమిటీ వారు ఎమ్మెల్యేని ఆహ్వానించి అర్చకులుచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయం కమిటీ,గ్రామ…