• February 19, 2025
  • 42 views
చిలిపిచెడు మండలంలో ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ 395 వ జయంతి వేడుకలు

ముఖ్యఅతిథిగా హాజరైన మండల ఎస్సైనర్సింలు జనం న్యూస్ ఫిబ్రవరి 19 చిలిపి చెడు మండల ప్రతినిధి లక్ష్మణరాజు మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చండూరు గ్రామంలో బుధవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా చత్రపతి శివాజీ మహారాజ్ 395 వ జయంతిని ఘనంగా…

  • February 19, 2025
  • 43 views
బీరుపూర్ మండలంలో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు .

సబ్ టైటిల్.. జనం న్యూస్ ఫిబ్రవరి 20, జగిత్యాల జిల్లా బీరుపూర్ మండల కేంద్రంలోని తుంగూర్ గ్రామంలో బుధవారం నాడు చత్రపతి శివాజీ జయంతి,పురస్కరించుకొని తుంగూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ అర్చకులు వోద్దిపర్తి మధుకూమార్ చార్యులు శ్రీ…

  • February 19, 2025
  • 40 views
అర్ డి యస్ రైతులకు నీళ్లు ఇవ్వడం లో పూర్తిగా విఫలం ఐన కాంగ్రెస్ ప్రభుత్వం

బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు S.రా జనం న్యూస్ 19 ఫిబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా తేది 19-02-2025 బుధువారం సిందనూరు డి 12 దెగ్గర…

  • February 19, 2025
  • 43 views
క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించాలి,మార్కుక్ మండల్ బి ఆర్ ఎస్ బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్

జనం న్యూస్ ఫిబ్రవరి 20, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించాలని మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్ అన్నారు,మండలంలోని దామరకుంట గ్రామంలో గత పది…

  • February 19, 2025
  • 43 views
ఉచిత పశు వైద్య శిబిరం..!

జనంన్యూస్. 19. నిజామాబాదు. ప్రతినిధి. నేడు అనగా 19/02/2025 రోజు తూంపల్లి గ్రామంలో తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వ హించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక పశువైద్యాధికారి డాక్టర్ అభిషేక్ మాట్లాడుతూ రైతులు అందరూ…

  • February 19, 2025
  • 37 views
సిపిఎం సిపిఐ జోగులాంబ గద్వాల ప్రెస్ నోట్ కేంద్ర బడ్జెట్ ను సవరించేదాకాపోరాడాతాం పక్షాలు.

కార్పొరేట్ అనుకూల విధానాలను అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వం జనం న్యూస్ 19 ఫిబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వెంటనే సవరించాలని, బడ్జెట్…

  • February 19, 2025
  • 31 views
రహదారి భద్రత ప్రమాణాలను అందరూ పాటించాలి-విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

జనం న్యూస్ 19 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా రహదారి భద్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘రహదారి భద్రత ర్యాలీ’ని పట్టణంలోని కోట జంక్షన్ వద్ద…

  • February 19, 2025
  • 26 views
వాహన షోరూంలు రెన్యూవల్‌ చేయించుకోవాలి

జనం న్యూస్ 19 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ వాహన షోరూం యజమానులు తప్పనిసరిగా ఫిబ్రవరి నెల చివరి నాటికి రెన్యూవల్‌ చేయించుకోవాలని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్‌ కమిషనర్‌ డి. మణికుమార్‌ అన్నారు. RTO కార్యాలయంలో జిల్లాలోని అన్ని వాహన…

  • February 19, 2025
  • 42 views
చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి.. ¡

జనంన్యూస్. 19. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో. గ్రామపంచాయతీకి సమీపమున ఏర్పాటుచేసిన శివాజీ విగ్రహమునకు నేడు అనగా బుధవారం రోజున చత్రపతి శివాజీ మహారాజ్ . 395.వ జయంతిని పురస్కరించుకొని. గ్రామంలోని యువకులు. పెద్దలు రాజకీయ…

  • February 19, 2025
  • 40 views
పాములపర్తి లో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు

జనం న్యూస్ ఫిబ్రవరి 20, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) చత్రపతి శివాజీ తరగని స్ఫూర్తి అని తాండా బాలకృష్ణ గౌడ్ అన్నారు,సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో బుధవారం చత్రపతి శివాజీ జయంతి,పురస్కరించు కొని…

Social Media Auto Publish Powered By : XYZScripts.com