• February 11, 2025
  • 40 views
కుండలేశ్వరంలో అఖండ అన్న సమారాధన

జనం న్యూస్ ఫిబ్రవరి 11 కాట్రేనికోన దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కుండలేశ్వర స్వామి ఆలయం వద్ద బుధవారం అఖండఅన్న సమారాధన ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీటీసీ అక్కల శ్రీధర్ తెలిపారు. శ్రీ పార్వతి సమేత కుండలేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాల…

  • February 11, 2025
  • 31 views
ఖాదర్‌ వలీ బాబా సుగంధ మహోత్సవాలలో బేబినాయన

జనం న్యూస్ 11 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్విజయనగరం బాబామెట్ట ఖాదర్‌ వలీ బాబా సుగంధ మహోత్సవాలలో బొ బ్బిలి ఎమ్మెల్యే బేబినాయన సోమవారం పాల్గొన్నారు. దర్లా దర్భార్‌ పీఠాధిపతి సజ్జదా నపీన్‌ మహమ్మద్‌ ఖాజా, మోహిద్దీన్‌ షరాఫ్‌…

  • February 11, 2025
  • 30 views
మూడు మాసాల్లో పోక్సో కేసులో నిందితుడికి శిక్ష ఖరారు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 11 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీసు స్టేషన్లో నవంబరు 2024లో నమోదైన పోక్సో కేసులోనిందితుడు పూసపాటిరేగ మండలం పెద పతివాడ గ్రామానికి చెందిన…

  • February 11, 2025
  • 31 views
పోలీసుల వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపర్చుటకే మొబిలైజేషను

– విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 11 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ఆర్మ్డ్ రిజర్వు పోలీసులకు 14రోజులపాటు నిర్వహించే పునశ్చరణ తరగతులను (మొబిలైజేషన్) జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఫిబ్రవరి 10న పోలీసు…

  • February 11, 2025
  • 29 views
భవిష్యత్తు జనసేన పార్టీదే-జనసేన నేత గురాన అయ్యలు

జనం న్యూస్ 11 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్జనసేన పార్టీ భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తుందని ఆ పార్టీ నేత గురాన అయ్యలు స్పష్టం చేశారు విజయనగరం నియోజకవర్గంలో కోరుకొండ గ్రామం నుండి సిరిపురపు దేముడు, నాగులపల్లి…

  • February 11, 2025
  • 30 views
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక: సీఎం రేవంత్ రెడ్డి

జనం న్యూస్ ఫిబ్రవరి 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి, సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక అందేలా చర్యలు తీసుకోవాలని అధికారు లను ఆదేశించారు. సామాన్య వినియోగదారు లకు తక్కువ…

  • February 11, 2025
  • 28 views
మెదక్ జిల్లా స్థాయిలో భౌతికశాస్త్ర పరీక్ష పోటీలో ఫైజాబాద్ విద్యార్థిని

జనం న్యూస్ ఫిబ్రవరి 11 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా శిల్పిచర్ మండలం నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగ వివిధ మండలాల నుండి మండల స్థాయి పదవ తరగతి భౌతిక శాస్త్ర ప్రజ్ఞా పాటవ పరీక్షను జిల్లాలోని ఆర్పీఎస్ ఫంక్షన్…

  • February 11, 2025
  • 26 views
ఢిల్లీలో ఎగిరిన కాషాయం గల్లీలో ఎగిరేవరకు విశ్రామించవద్దు..!

జనంన్యూస్. 11.నిజామాబాదు. ప్రతినిధి.ఇందూర్ నగరం. భారతీయ జనతా పార్టీ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సి ఎన్నికల వర్క్ షాప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొనడం జరిగింది.ఈ సందర్బంగా…

  • February 11, 2025
  • 88 views
రావూట్లలో 12న జాతర మహోత్సవం..!

జనంన్యూస్. 11.నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు జిల్లా సిరికొండ మండల పరిదిలోని రావూట్ల గ్రామంలో. జాతర మహోత్సవలు.శ్రీ శ్రీ శ్రీ గాడిమకుల రాజారా జెశ్వర స్వామి జాతర ఉత్సవాలు. తేదీ. 12= నుండి. 13 వరకు జరుగుతాయి.12 వతేది బుధవారం. *అన్నదాన కార్యక్రమం…

  • February 10, 2025
  • 38 views
ఎమ్మార్పీఎస్ వెంకటరామాపురం గ్రామకమిటీ ఏకగ్రీవ ఎన్నిక

మునగాల మండల ప్రతినిధి ఫిబ్రవరి 11 కందిబండ హరీష్ మునగాల మండల పరిధిలోని వెంకటరాంపురం గ్రామంలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ నీ ఎమ్మార్పీఎస్ మునగాల మండలఅధ్యక్షులు గుడిపాటి కనకయ్యమాదిగ,మరియు ఉపాధ్యక్షులు గద్దల అశోక్ మాదిగ, లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య…

Social Media Auto Publish Powered By : XYZScripts.com