• February 10, 2025
  • 47 views
రాజరాజేశ్వర దేవాలయంలో సోమవారం ప్రత్యేక పూజాలు చేసిన మంత్రి దామోదర

జనం న్యూస్ 10-2-2025 అందోల్ నియోజకవర్గం జిల్లా సంగారెడ్డి ఆందోలు జోగిపేట మున్సిపాలిటీ 12వార్డు లో జోగిపేట లోని శ్రీ రాజరాజేశ్వర పురాతన దేవాలయం, రామాలయాల లో ప్రత్యేక పూజలు చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను ఆలయ…

  • February 10, 2025
  • 24 views
కూటమి ప్రభుత్వం సేవలాల్ జయంతిని అన్ని జిల్లాల్లో నిర్వహించారు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 10 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ✍️రాష్ట్ర ప్రభుత్వం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతికి రూ.50 లక్షలు కేటాయించడం పట్ల ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని రాష్ట్ర అధ్యక్షులు…

  • February 10, 2025
  • 29 views
విడదల రజని ఆమె మరిది విడదల గోపి లపై దాడి కేసు నమోదు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 10 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ✍️ పల్నాడు ఎస్పీ కి నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఫిర్యాదునవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ఇంటిపైన దాడి, హత్యయత్నం కేసులో మాజీ మంత్రి…

  • February 10, 2025
  • 31 views
జాతీయస్థాయి పోటీలకు ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్థి ఎంపిక..!

జనంన్యూస్. 10.నిజామాబాదు. ప్రతినిధి.ప్రభుత్వ పాఠశాల లో విరాబుసే మందరలు ఎన్నో…! జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఆశ్రమ పాఠశాల విద్యార్థి ఎంపిక ఈనెల 2 ,3 ,4 వ తేదీలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మంచిర్యాలలో జరిగిన రగ్బీ క్రీడలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన…

  • February 10, 2025
  • 35 views
నూతన గృహప్రవేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే…

జుక్కల్ ఫిబ్రవరి 10 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల సాక్షి రిపోర్టర్ రఘు గారి నూతన గృహ ప్రవేశ లో పాల్గొన్న జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమంలో మాజీ…

  • February 10, 2025
  • 27 views
రక్త దానం చేయండి ఆపదలో ఉన్న వారిని ఆదుకోండి

జనం న్యూస్: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి బ్లడ్ బ్యాంకులో రక్తదాత మాడుగుల యాదగిరి రెడ్డి శంకర్ నగర్ చెందిన రక్తదాత రక్తం ఇవ్వడం జరిగిందని అతను ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ వచ్చి…

  • February 10, 2025
  • 29 views
మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు కార్యాలయం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 10 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ఆలపాటికి 90 శాతానికి పైగా ఓట్లు పోలయ్యేలా, బాధ్యతతో పనిచేయండి మాజీమంత్రి ప్రత్తిపాటిప్రతి పట్టభద్రుడిని వ్యక్తిగతంగా కలిసి రాష్ట్ర ఆర్ధికస్థితి, కూటమి ప్రభుత్వ పనితీరు తెలియచేయండి.పెట్టుబడులసాధన, ఉపాధి…

  • February 10, 2025
  • 29 views
చిలుకూరు బాలాజీ టెంపుల్ దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై జరిగిన దాడిని ఖండించిన జనసేన పార్టీ నాయకులు

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 10 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ఈరోజు జనసేన…

  • February 10, 2025
  • 36 views
సిరికొండలో ఇసుక మాఫియా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి..!

జనంన్యూస్. 10.నిజామాబాదు.ప్రతినిధి.నిజామాబాదు జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని కొండూరు పెద్దవాగులో ఈరోజు తేదీ 10/2/2025 నాడు కొండూర్ శివారులో గల మధ్యల వాగు బ్రిడ్జి దగ్గర కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ అనుమతి లేకుండా దొంగతనంగా ఇసుకను తరలిస్తున్నారని సమాచారం రావడంతో అట్టి…

  • February 10, 2025
  • 46 views
లక్ష్యం లేని ప్రయాణం చేస్తే అనుకున్న గమ్యాన్ని చేరుకోలేం..!

జనం న్యూస్. 10.నిజామాబాదు. ప్రతినిధి.సిరికొండ మండల కేంద్రంలో గల తెలంగాణ ఆదర్శ పాఠశాల&కళాశాలలో ప్రముఖ వ్యక్తీత్వ వికాస నిపుణులు గౌరవ వజ్జా నవనీత చే విద్యార్థిని విద్యార్థులందరికీ వ్యక్తీత్వ వికాస తరగతులు నిర్వహించడం జరిగింది. చదువు మరియు రాబోయే పరీక్షలను ఎలా…

Social Media Auto Publish Powered By : XYZScripts.com