ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేసిన రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ
జనం న్యూస్ జూలై 12 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానించడంపై హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ ముఖ్యమంత్రి…
కొట్టే నరసింహులు జ్ఞాపకార్థం మజ్జిగ,వాటర్ బాటిల్ పంపిణీ
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరులో TTD ఆధ్వర్యంలో అంగరంగ నిర్వహిస్తున్న శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు శ్రీ సౌమ్యనాథ స్వామి వారి రథోత్సవం సందర్భంగా ఆలయ మాడవీధులలో ఆధిక సంఖ్యలో భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు వాలకు…
ఉమ్మడి కడప జిల్లా బి సి గురుకుల పాఠశాలల్లో మిగులు సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఉమ్మడి కడప జిల్లాలో మహాత్మ జ్యోతి భాఫులే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, విజయవాడ కింద పని చేయుచున్న బాలికల పాఠశాలలు అయిన నందలూరు, వనిపెంట, తొండూరు అట్…
జైనూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సందర్శించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్కకుశాలువాలతో సన్మానించిన పార్టీ నాయకులు
జనం న్యూస్ 12జూలై. కొమురం భీమ్ జిల్లా (ఆసిఫాబాద్). జిల్లా స్టాఫ్ రిపోటర్. జైనూర్: టీపీసీసీ ఉపాధ్యక్షురాలిగా నియమితులై తొలిసారి శనివారం జైనూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆత్రం సుగుణక్కకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మార్కెట్…
స్థానిక సంస్థలో బీసీలకు 42శాతం చారిత్రాత్మక నిర్ణయం
జనం న్యూస్ 13జులై పెగడపల్లి ప్రతినిధి గతంలో జోడోయాత్రలోభాగంగా కామారెడ్డి సభలో ఏఐసీసీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ఇచ్చిన మాటకు అనుగుణంగా గత మూడు రోజుల క్రితం క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రంలోబీసీలకు…
వడ్డే గూడెం శ్రీ శ్రీ మరిడమ్మ తల్లి అమ్మవారికి ఆషాడం సారె
ముమ్మిడివరం మండలం ఠాణే లంక పంచాయితీ ఠాణేల్లంక బాడవ శెట్టిబలిజ గ్రామం శ్రీ రామాలయం నుండి సమరసత సేవా ఫౌండేషన్ పర్యవేక్షణలో మొల్లేటి లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఎస్ ఎస్ ఎఫ్ మహిళ విభాగము సభ్యులు గ్రామస్తులు గ్రామదేవత శ్రీశ్రీశ్రీ మరిడమ్మ తల్లి…
పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ జె. రామకృష్ణ కు సన్మానం..
జనంన్యూస్. 12.సిరికొండ. ప్రతినిధి. సిరికొండ పోలీస్ స్టేషన్కు ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ జె. రామకృష్ణ కి ఘనసన్మానం జరిగింది.స్థానిక BJYM (భారతీయ జనతా యువ మోర్చా)సిరికొండ మండలం అధ్యక్షుడు పోతుగంటి మధు గారి ఆధ్వర్యంలో ఆయనకు శాలువా…
గంజాయి మరియు సైబర్ నేరాలపై అవగహన సదస్సు నిర్వహించిన -ఎస్సై పడాల రాజేశ్వర్
జనం న్యూస్ జూలై 12:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్సైగాపడాల రాజేశ్వర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత శనివారం రోజునా తాళ్ళరాంపూర్ బస్సు స్టాండ్ దగ్గర గ్రామ ప్రజలతో మాట్లాడుతూ మాదక ద్రావ్యలు గంజాయి పట్ల…
మెట్ పల్లి వెండి బంగారు వర్తక సంఘ ప్రమాణ స్వీకారం
ముఖ్యఅతిథిగా కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జ్ జువ్వాడి నరసింగరావు ( జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జారపు శ్రీనివాస్ ) జనం న్యూస్, జులై 12, జగిత్యాల జిల్లా , మెట్ పల్లి : పట్టణంలోని ఉదిత్ రెడ్డి గార్డెన్లో మెట్టుపల్లి వెండి…
ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్
జనం న్యూస్ జులై 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి ఎల్కతుర్తి మండల కమిటీ ఆధ్వర్యంలో ఎల్కతుర్తి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ అనంతరం ఆయన మాట్లాడుతూ స్కూల్ బిల్డింగ్…