శిరవేగంగా పెరుగుతున్న జనాభా
(జనం న్యూస్ 12 జూన్ బీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి) భూమి పెరగలేదు, గాలి పెరగలేదు నీరు పెరగలేదు కానీ అడ్డు అదుపు లేకుండా చాప కింద నీరు లాగా శరవేగంతో పెరిగిపోతున్న జనాభాని కళ్లెం వెయ్యడమే సగటు భారతీయుడు,…
అనిల్ కుమార్ యాదవ్ కి కాంగ్రెస్ శ్రేణుల ఘన స్వాగతం..
జనం న్యూస్ 12జూలై. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోటర్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి.. ఎంపీ రాజ్యసభ సభ్యుడు మందాడి అనిల్ కుమార్ యాదవ్ కి జైనూర్ లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం…
ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 36వ మెడికల్ క్యాంప్ విజయవంతం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 12 రిపోర్టర్ సలికినీడి నాగు చిలకలూరిపేట పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్లో ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 36వ మెడికల్ క్యాంప్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని పాల్గొన్నారు.ఈ…
నవతరంపార్టీ నంద్యాలజిల్లా అధ్యక్షుడుగా జంగిలి చిన్న బాబు.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 12 రిపోర్టర్ సలికినీడి నాగు నంద్యాల జిల్లా నవతరం పార్టీ అధ్యక్షుడుగా జంగిలి చిన్న బాబు నియమితులైయ్యారు. చిలకలూరిపేట నవతరం పార్టీ కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం చేతుల మీదగా 12-07-2025…
రైతు వేదికలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ లకు మస్టర్స్ ట్రెనింగ్
జనం న్యూస్ 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని రైతు వేదిక లో భూపాల్ పెల్లి 108 నియోజక వర్గం లోనీ శాయంపేట మండలం లో 42 పోలింగ్ కేంద్రంలో నీ భూత లెవల్ ఆఫీసర్స్ (బీఎల్ఓ)…
మెదక్ బిజెపి ఎంపీ రఘునందన్ రావు ను కలిసిన చిలిపి చెడు మండల బిజెపి నాయకులు
జనం న్యూస్ జూలై 12 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం శుక్రవారం గౌరవ మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు అన్న గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది తనకు కాలుకు చికిత్స అనంతరం హైదరాబాద్ లో…
విజయనగరం పట్టణంలో మహిళ ఆత్మహత్య
జనం న్యూస్ 12 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రాజీవ్ నగర్ కాలనీలో మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నెల్లిమర్ల మండలం తోంపలపేటకి చెందిన మణికి పూసపాటిరేగ మండలం ఎరుకొండ గ్రామానికి చెందిన సురేశ్తో పెళ్లయింది. వీరి…
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ బకాలయిను విడుదల చేయాలని”
జనం న్యూస్ 12 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్కు సంబంధించి రూ.6400 కోట్లు బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మెరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా…
జిల్లాలో వ్యవసాయం సాగు తగ్గకుండా చర్యలు తీసుకోండి’
జనం న్యూస్ 12 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో వ్యవసాయం సాగు తగ్గకుండా జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని లోక్ సత్తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి కలెక్టర్ అంబేడ్కర్ని కోరారు. ఈ మెరకు…
ఘనంగా ఎంప్లాయిస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవo
జనం న్యూస్ 12 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు పెదమజ్జి సత్యనారాయణ,యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ…