నోరి పురస్కారానికి ఎంపికైన మంచినీళ్ళ సరస్వతి రామశర్మ
జనం న్యూస్ :7 ఫిబ్రవరి శుక్రవారం :సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; కవి సామ్రాట్ నోరి నరసింహశాస్తి 126వ జయంతి సందర్బంగా అందజేస్తున్న నోరి సాహిత్య పురస్కారానికి సిద్ధిపేటకు చెందిన కవయిత్రి మంచినీళ్ళ సరస్వతి రామశర్మ ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఇట్టి పురస్కారం…
కాట్రేనికోనలో ఈనెల 16న ఉచిత హోమియో వైద్య శిబిరం
జనం న్యూస్ ఫిబ్రవరి 6 కాట్రేనికొన : కాట్రేనికోన గ్రామంలోని దేవి సెంటర్ కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఈనెల 16 తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉచిత హోమియో వైద్య సేవా శిబిరాన్ని…
త్రాగునీటి శుద్దీకరణ పథక కమిటీల మహాసభజనం న్యూస్ జనవరి 30 మెదక్ జిల్లాచిలిపి చెడు.
మండల్ ఫైజాబాద్ గ్రామము నుండి త్రాగునీటి శుద్దీకరణ పథక సమర్థ నిర్వహణ సుస్థిర పథకాలు కమిటీల మహాసభ. పాతిమానగర్ హన్మకొండలో నిర్వహణ మహాసభలో పాల్గొన్నారు కార్యక్రమములో ఫైజాబాద్ గ్రామ బాల వికాస కమిటీ అధ్యక్షులు ఏ.నర్సిహ రెడ్డి (జీ యన్ అర్)…
వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీకి ఘన నివాళి
మహాత్మాగాంధీ చిరస్మరణీయుడు — నరేందర్ రెడ్డి -మహాత్మా గాంధీ సేవలు మరువలేనివి –జగ్గయ్యగారి శేఖర్ జనం న్యూస్ జనవరి 30, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్…
ఫీజుల నిమిత్తం విద్యార్థికి ఆర్ధిక సహాయం. మద్దుల వెంకట కోటయ్య.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 30 రిపోర్టర్ సలికినిడి నాగరాజు పట్టణంలోని 38వ వార్డు లో వైయస్సార్ కాలనీ నందు ఇస్లావతు సాత్విక ఎనిమిదో తరగతి చుదువుతుంది. కీర్తి రూరల్ డెవలప్మెంట్ అండ్ సోషల్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపక…
పలువురిని పరామర్శించిన ఎమ్మెల్యే బుచ్చిబాబు
జనం న్యూస్ జనవరి 30కాట్రేనికోన లో పలువురు టిడిపి కార్యకర్తల కుటుంబాల ను ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) గురువారం పరామర్శించారు. కాట్రేనికోన కు చెందిన టిడిపి నాయకులు మోకా అప్పాజీ సోదరుడు స్వామీజీ ( చంటి ) భార్య…
పిఎంకె ఫౌండేషన్ ఆధ్వర్యంలోమృతుల కుటుంబాలకు బియ్యం నగదు పంపిణీ..
జనం న్యూస్ //జనవరి 30//జమ్మికుంట //కుమార్ యాదవ్..జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన మృతుల కుటుంబాలకు బియ్యం పంపిణీ తో పాటు నగదు అందజేశారు.జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన పుల్లూరీ ఓదెలు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.…
టైటిల్:పైసల తిప్పలకు రాళ్ల కుప్పలు
సబ్ టైటిల్ :పేలుళ్లతో ప్రజలను భయపెడుతున్న యజమాన్యలు జనం న్యూస్ జనవరి 30, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) మల్లారం లో ఉన్న క్రషర్లుగ్రామ ప్రజలను చాల భయభ్రాంతులకు గురి చేస్తున్నారు . క్రెషర్ల యజమాన్యం…
రైతు సోదర భీమారంలో మన గ్రోమోర్
జనం న్యూస్ 30 జనవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి = భీమారం మండల కేంద్రంలోని ఆరెపల్లి ఎక్స్ రోడ్ వద్ద కోరమాండల్ మన గ్రో మోర్ సెంటర్ లో లభించే అన్ని రకాల కాంప్లెక్స్ రసాయన ఎరువుల మరియు…
ఘనంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడి జన్మదిన వేడుకలు
జనం న్యూస్ 30 జనవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి : మండల కేంద్రంలో గురువారం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు “సాయిని శ్రీకాంత్” జన్మదినం సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…