బీ.టెక్ విద్యార్థులకు గంజాయి.. నలుగురు అరెస్ట్
జనం న్యూస్ 28 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సంతకవిటి మండల పరిధి పొనుగుటివలస గ్రామ సమీపంలో ఓ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి గంజాయి అమ్ముతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో దాడి చేసి…
కారు బోల్తా.. నలుగురికి గాయాలు
జనం న్యూస్ 28 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక భోగాపురం మండల కేంద్రానికి సమీపంలో జాతీయ రహదారి 16పై మంగళవారం మధ్యాహ్నం వర్షం నీరు రోడ్డుపై ప్రవహిస్తున్న కారణంగా కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న…
విజయనగరంలో గణేష్ ఉత్సవ్ భక్తితో జరుపుకున్నారు
జనం న్యూస్ 28 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గణేశ చతుర్థి (వినాయక చవితి) పవిత్ర పండుగ నేడు విజయనగరం జిల్లా అంతటా ఘనమైన మరియు భక్తితో ప్రారంభమైంది.వేలాది మంది భక్తులు తమ ఇళ్లలో, కాలనీలలో మరియు ప్రజా…
లిటిల్ స్టార్ పాఠశాలలో విద్యార్థులు 108 మట్టి వినాయక ప్రతిమల తయారీ,
పాఠశాల కరస్పాండెంట్ చంద్రకాంత్ గౌడ్, జనం న్యూస్,ఆగస్ట్ 26,kangti సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో మంగళవారం లిటిల్ స్టార్ పాఠశాలలో విద్యార్థులు 108 మట్టి వినాయక ప్రతిమలను తయారుచేసి ప్రతిమలను వితరీకరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి సమాజంలో కాలుష్యం పెచ్చుమీరడంతో…
ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేయడం జరిగింది
(జనం న్యూస్ చంటి ఆగస్టు 26) ఈరోజుతి రుమలాపూర్ గ్రామంలో ఖట్కే అంజవ్వ 18000* కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలోజిల్లా నాయకులు నర్సింహారెడ్డి సురేందర్ రెడ్డి మండల నాయకులు గడ్డమీది స్వామి ప్రధాన కార్యదర్శి…
యూరియా కొరతను నిరసిస్తూ.రైతులు రాస్తారోకో!మద్దతు తెలిపిన ఎమ్మెల్యే సునీత రెడ్డి
జనం న్యూస్.ఆగస్టు26. మెదక్ జిల్లా.నర్సాపూర్. నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలో యూరియా కొరతను నిరసిస్తూ మంగళవారం ప్రధాన చౌరస్తావద్ద రైతులు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు,అదే సమయంలో ఎమ్మెల్యే సునితారెడ్డి నర్సాపూర్ మీదుగా గోమారం వెళ్తున్నారు,చౌరస్తా వద్ద నిరసన కారులు…
మట్టి గణపతినే పూజిద్దాం — పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.
జనం న్యూస్ 27ఆగష్టు పెగడపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు ఈరోజు విద్యార్థులందరి చేత మట్టి గణపతి వినాయకుని తయారు చేసే విధానంవారిచే తయారు చేయించడం జరిగింది.అదేవిధంగా మట్టి గణపతి యొక్క…
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 4న చలో డిచ్పల్లి..!
జనంన్యూస్. 26.సిరికొండ. సిరికొండ మండలం తాటిపల్లి గ్రామంలో కరపత్రాలు ఆవిష్కరణ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సిరికొండ మండలం తాటిపల్లి గ్రామంలో మండల అధ్యక్షుడు మొట్టల దీపక్ అధ్యక్షతన గ్రామంలోని వికలాంగుల చేయూత పింఛన్దారుల వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు…
ఫుడ్ పాయిజన్ అయినా పిల్లలను పరామర్శించిన ఏఎంసీ చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి
బిచ్కుంద ఆగస్టు 26 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శేట్లూర్ ప్రాథమిక పాఠశాలలో నిన్న మధ్యాహ్న భోజన పథకంలో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ పిల్లలను పరామర్శించడం జరిగినది. అదేవిధంగా బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శెట్లుర్ గ్రామ…
తుమ్మలచెరువు, జగన్నాధపురం గ్రామాలలో పొలం పిలుస్తోంది ఏవో జ్యోష్న దేవి
జనం న్యూస్. తర్లుపాడు మండలం ఆగస్టు 26 తర్లుపాడు మండలం తుమ్మల చెరువు మరియు జగన్నాధపురం గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి పి జోష్నాదేవి పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయ శాఖ పథకాలను రైతులకు తెలియజేశారు. పీఎంఫబయ్ పంటల బీమా…












