42 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక
———-గోరంట్ల మండలం రెడ్డిచేరువుపల్లి వైసిపి సర్పంచ్ వినోద్ తెలుగుదేశం గూటికి చేరిక ——–బీసీ సంక్షేమ చేనేత జౌలి శాఖ మంత్రి సవితమ్మ సమక్షంలో పెద్ద ఎత్తున వైసిపి నుంచి టిడిపిలోకి చేరికలు ———-ఎన్డీఏ కూటమి అభివృద్ధి చూసి అధికార పార్టీ వైపు…
న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వైభవంగా సంక్రాంతి సంబరాలు
జనం న్యూస్ 16 జనవరి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఒన్ టౌన్ (జర్నలిస్ట్, భీమా కలపాల) న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పేద విద్యార్థిని విద్యార్థులు చేతుల…
మొక్కజొన్న పంటని ధ్వంసం చేసిన దుండగులు
జనం న్యూస్ బద్రి కారంపూడి మండలం పెద్దకొదమగుండ్లలో జనసేన నాయకులు మాడ. రామకృష్ణ మొక్కజొన్న పంటను ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు.ధ్వంసమైన పొలాన్ని పరిశీలించిన జనసేన మాచర్ల నియోజకవర్గ సమన్వయకర్త బుసా. రామాంజనేయులు మండలంలోని పెద్దకొదమగుండ్ల గ్రామానికి చెందిన జనసేన పార్టీ…
జక్కసముద్రం చెరువు వేలం పాట దక్కించుకున్న ఉపసర్పంచ్ కమలాకర్ రెడ్డి
జనం న్యూస్ జనవరి 16 (గోరంట్ల మండల ప్రతినిధి పక్రోద్దీన్ )శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం మలసముద్రం గ్రామ పంచాయతీ సర్పంచ్ సువర్ణ-అశ్వర్థ రెడ్డి , ఉపసర్పంచ్ కమలాకరరెడ్డి ఆధ్వర్యంలో జక్కసముద్రం చెరువు ను చేపల…
రంప యర్రంపాలెం లో హరిదాసు కు ఘన సన్మానం
జనం న్యూస్ జనవరి 16 గోకవరం మండలం రిపోర్టర్ బత్తిన ప్రశాంత్ కుమార్ రంప ఎర్రంపాలెంలో హరిదాసును సన్మానించిన గ్రామ ప్రజలు. ధనుర్మాసం సందర్భంగా నెలరోజుల పాటు గ్రామంలో హరినామ సంకీర్తనతో నగర సంకీర్తన చేసిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి గ్రామానికి…
తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలకు చదువులు చదివించుటకు నా వంతు కృషి చేస్తాను రెవెన్యూ ఉద్యోగి డి సత్యనారాయణ
జనం న్యూస్ జనవరి 17( కొయ్యూరు ప్రతినిధి సూపర్ స్టార్ కృష్ణ ) అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం, మంప పంచాయతీ పరిధిలో గల తుమ్మలబంధ గ్రామానికి చెందిన సెగ్గె. రత్నం అనారోగ్యం తో ఎనిమిది సంవత్సరాల క్రితం మరణించింది,…
రాబోవు తరాలకు యువత మార్గదర్శకులుగా నిలబడాలని -రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు
జనం న్యూస్ 16 జనవరి కోటబొమ్మాళి మండలం. రాష్ట్ర పురోభివృద్ధికి యువత పాత్ర అత్యంత కీలకమైనదని, రాష్ట్ర సంపద సృష్టించడంలో యువకుల కృషి అవసరమని రాబోవు తరాలకు యువత మార్గదర్శకులుగా నిలబడాలని, ప్రజలను చైతన్యవంతం చేయడంలో యువకులకు రాజకీయాలు అవసరమని యువత…
కొత్తమ్మతల్లికి బంగారు అభరణాలు వితరణ
జనం న్యూస్ 16 జనవరి కోటబొమ్మాళి మండలం : స్థానిక శ్రీ కొత్తమ్మతల్లికి విశాఖపట్నంకు చెందిన కుమారి పిన్నింటి లిఖిత 12`420 గ్రాముల బంగారు అభరణాలను గురువారం ఆలయ కార్యనిర్వాహాధికారి వాకచర్ల రాధాక్రిష్ణకు ఆలయ ప్రాంగణంలో అందజేశారు. ఈ కానుకలలో రెండు…
వినుకొండలో జరిగే ఏఐవైఎఫ్ పల్నాడు జిల్లా విజయవంతం చేయండి.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 16 రిపోర్టర్ సలికినిడి నాగరాజు చిలకలూరిపేట ఏరియా అధ్యక్ష, కార్యదర్శులు సౌటుపల్లి చిన్నబాబు, కె.మల్లికార్జున్,పట్టణ కన్వీనర్ బి రాంబాబు నాయక్. సుదీర్ఘ చరిత్ర కలిగిన అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర…
బస్సు బోల్తా ప్రదేశం లో పోలీసు చర్యలు భేష్..
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 16 (జనం న్యూస్):- అన్నమయ్య జిల్లా: కురబలకోట మండలంలోని అంగళ్లు సమీపాన గురువారం వేకువజామున బస్సు బోల్తా పడ్డ సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో మదనపల్లి డిఎస్పి కొండయ్య…