• January 24, 2025
  • 33 views
కానిస్టేబుల్స్ ఎంపిక ప్రక్రియలో పి.ఈ.టి.ల సేవలు అభినందనీయం

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 24 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:-పోలీసు పరేడ్ గ్రౌండులో నిర్వహించిన స్టెఫెండరీ పోలీసు కానిస్టేబులు ఉద్యోగ నియామకాల ప్రక్రియలో పాల్గొన్న పి.ఈ.టి.ల సేవలను జిల్లా ఎస్పీ వకుల్…

  • January 24, 2025
  • 32 views
చంద్రబోస్‌ పోరాట స్ఫూర్తిని ప్రతీ ఒక్కరూ అలవర్దుకోవాలి

జనం న్యూస్ 24 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ పోరాట స్ఫూర్తిని ప్రతీ ఒక్కరూ అలవర్చుకోవాలని జనసేన నాయకులు అవనాపు విక్రమ్‌ గురువారం అన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు చంద్రబోస్‌ జయంతిని పురష్కరించుకుని విజయనగరం బాలాజినగర్‌…

  • January 24, 2025
  • 45 views
సర్వేయర్ల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి

జనం న్యూస్ 24 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- సర్వేయర్ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు విజయనగరం టీడీపీ కార్యాలయంలో గురువారం సర్వేయర్ల వినతిపత్రం అందజేశారు. సర్వే అధికారి సరెండర్‌ రద్దు చేసి ఉప సర్వే…

  • January 24, 2025
  • 52 views
సైనిక్‌ స్కూల్‌ విద్యార్థి ఆచూకీ లభ్యం

జనం న్యూస్ 24 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్:- గోపికృష్ణ పట్నాయక్ కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న ఉత్కర్డ్‌ మోహన్‌ బనార్కర్‌ ఈనెల 19న విజయనగరం రైల్వే స్టేషన్లో అదృశ్యమైన సంగతి తెలిసిందే. దీంతో విజయనగరం రూరల్‌ పోలీస్‌…

  • January 23, 2025
  • 55 views
ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 23:- తర్లుపాడు మండలం లో అన్ని గ్రామాల్లో టిడిపి నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు తర్లుపాడు టిడిపి నాయకులు ఆధ్వర్యంలో తర్లుపాడు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో,…

  • January 23, 2025
  • 53 views
ఎన్టీఆర్ పౌరుషం,చంద్రబాబు రాజకీయ చతురతతో లోకేశ్ ముందుకు సాగుతున్నారు మాజీమంత్రి ప్రత్తిపాటి.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 23 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- లోకేశ్ 42వ జన్మదినం సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన మాజీమంత్రి ప్రత్తిపాటి. లోకేష్ ఫేస్ మాస్క్ లతో యువత నిర్వహించిన భారీ బైక్…

  • January 23, 2025
  • 62 views
అర్హులకు అన్యాయం జరగదు..

మండల ప్రజలకు కొప్పుల జైపాల్ రెడ్డి భరోసా. జనం న్యూస్ జనవరి 24 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రవేశపెట్టిన ఇందిరమ్మ గృహాలు,రేషన్ కార్డులు, ఇందిరమ్మ భరోసా, రైతు భరోసా పథకాలను…

  • January 23, 2025
  • 60 views
నాగార్జునసాగర్ లో జిల్లాస్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ క్రీడా పోటీలు ప్రారంభం

జనం న్యూస్ -జనవరి 23- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లాస్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ క్రీడా పోటీలు రెండు రోజులపాటు జరగనున్నాయి, ఈ క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు…

  • January 23, 2025
  • 71 views
దేశ భవిష్యత్‌ యువత చేతిలో ఉంది,నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కవద్దు

జనం న్యూస్ జనవరి 23 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- రోడ్డు భద్రత మాస ఉత్సవాల్లో భాగంగా చింతలమనేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులకు కళాబృందం ద్వారా విద్యార్థులకు రోడ్డు సేఫ్టీపై, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన…

  • January 23, 2025
  • 53 views
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.

▪ప్రజా పాలనలో భాగంగా ప్రజల వద్దకే అధికారులతో గ్రామ సభలు.. జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామ సభలో పాల్గొన్న యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు.. జనం న్యూస్ //23//జమ్మికుంట //కుమార్ యాదవ్..గ్రామ సభలలో లబ్ధిదారులను ఉద్దేశించి నాగరాజు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com