• June 29, 2025
  • 33 views
67 డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో రూ.6.70 లక్షల జరిమానా

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్* జనం న్యూస్ 29 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయకమద్యం సేవించి వాహనాలు నడిపి, పట్టుబడిన 67మంది వాహనదారులు ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానాను విజయనగరం అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్…

  • June 29, 2025
  • 29 views
NIA చేతికి విజయనగరం ఉగ్రదాడి అనుమానితుల కేసు

జనం న్యూస్ 29 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయకవిజయనగరం ఉగ్రదాడి అనుమానితుల కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మినిస్ట్రీ ఆప్‌ హోం ఎఫైర్స్‌ నుంచి అనుమతి తీసుకుంది. NIA కేసు అప్పగించేందుకు విజయనగరం 2 టౌన్‌ పోలీసులు…

  • June 28, 2025
  • 46 views
ఈరోజు దౌల్తాబాద్ మండల పలు గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల పూజ కార్యక్రమంలో పాల్గొన్న దుబ్బాక ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి

(జనం న్యూస్ చంటి జూన్ 28) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ కార్యక్రమం పడాల రాములు ఆధ్వర్యంలో ఈరోజు పలు గ్రామాలలో తిరుమలాపూర్. దీపాయం పల్లి. గొడుగుపల్లి. ఇందుప్రియల్ పలు గ్రామాలలో పాల్గొనడం…

  • June 28, 2025
  • 46 views
గచ్చిబౌలి ఫ్లై ఓవర్ కు పి జె ఆర్ పెరు పెట్టడం పట్ల హర్ష వ్యక్తం. కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ వార్డ్ మెంబర్ స్వరూప గౌడ్

జనం న్యూస్ జూన్ 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కొండాపూర్ నుండి గచ్చిబౌలి ఫ్లైఓవర్ కు దివంగత కార్మిక నేత మాజీ కార్మిక శాఖ మంత్రి మాజీ సిఎల్పి నేత పబ్బత్ రెడ్డి జనార్దన్ రెడ్డి పేరు పెట్టడం వల్ల…

  • June 28, 2025
  • 41 views
ఈరోజు దౌల్తాబాద్ మండల పలు గ్రామాలలో ఇందిరమ్మ పూజ కార్యక్రమంలో పాల్గొన్న దుబ్బాక ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి

(జనం న్యూస్ చంటి జూన్ 28) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ కార్యక్రమం పడాల రాములు ఆధ్వర్యంలో ఈరోజు పలు గ్రామాలలో తిరుమలాపూర్. దీపాయం పల్లి. గొడుగుపల్లి. ఇందుప్రియల్ పలు గ్రామాలలో పాల్గొనడం…

  • June 28, 2025
  • 39 views
లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములను ప్రభుత్వమే నిర్వహించాలి

జనం న్యూస్ జూన్ 29(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- నాగార్జునసాగర్ ఎడమ కాలువ పై ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్లు స్కీములను ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని ప్రభుత్వమే నిర్వహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం…

  • June 28, 2025
  • 36 views
రజకులకు ఎస్సి హోదా అంశాన్ని పరిశీలిస్తాం: కేంద్రమంత్రి అదవాలె

(జనం న్యూస్ చంటి 28) ‘ఒకే దేశం ఒకే కులం ఒకే జాబితా’ అన్న రజకుల డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని కేంద్ర సామాజిక సాధికారత శాఖ మంత్రి రాందాస్ అథవాలే అన్నారు. హైదరాబాద్ పర్యటన కు వచ్చిన…

  • June 28, 2025
  • 61 views
లక్షల సంఖ్యలో రామ నామాలను లిఖించి అందించి వసుందర

ఘనంగా సన్మానించిన రామకోటి రామరాజు రామకోటి లిఖిత యజ్ఞంలో ప్రతి ఒక్కరు పాల్గొనలన్నారు జనం న్యూస్, జూన్ 29 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) ఈ బిజీ ప్రపంచంలో కూడా సమయాన్ని వృధా చేయకుండా రామ…

  • June 28, 2025
  • 43 views
మున్సిపల్ ప్రాథమిక పాఠశాల పోలిరెడ్డి పాలెం విద్యార్థులతో ఎన్రోల్మెంట్ డ్రైవ్ ర్యాలీ

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 28 రిపోర్టర్ సలికినీడి నాగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు జూలై 15 వరకు ఎన్రోల్మెంట్ డ్రైవ్ లో భాగంగా చిలకలూరిపేట పట్టణంలోని 34 వార్డు పోలిరెడ్డి పాలెం…

  • June 28, 2025
  • 53 views
అమ్మ పేరుతో మొక్కలు నాటిన గొల్ల కోటి వెంకటరెడ్డి

జనం న్యూస్ జూన్ 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి లో శ్రీ సీతా సమేత కళ్యాణ్ రామ్ స్వామి ఆలయ ప్రాంగణంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా అమ్మతో…

Social Media Auto Publish Powered By : XYZScripts.com