బొల్లా బాలిరెడ్డి 84వ జన్మదిన వేడుకలు..
జూలై 1వ తారీఖున వైసీపీ సీనియర్ నాయకులు బొల్లా బాలిరెడ్డి జన్మదిన వేడుకలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గిద్దలూరు నియోజకవర్గం పబ్లిసిటీ విభాగం అధ్యక్షులు బొల్లా బాలిరెడ్డి. ఆరు మండలాల మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు బాలిరెడ్డి. బేస్తవారిపేట ప్రతినిధి,…
పోరాటం ఆపకపోతే..భార్య, బిడ్డలను చంపేస్తామన్నారు
జనం న్యూస్ 30 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఎస్.కోట మండలంలోని ముసిడిపల్లి గ్రామానికి చెందిన జిందాల్ నిర్వాసీతుడు సన్యాసిరావుపై శనివారం దాడి జరిగిన విషయం తెలిసిందే. జిందాల్ పోరాటంపై విశాఖలోని న్యాయవాదిని కలిసి తిరిగి ఇంటికి వస్తుండగా…
ఎస్.ఐ మురళి దౌర్జన్యంపై చర్యలు తీసుకోండి*- జర్నలిస్ట్ నాయుడుకు సంఘీభావం తెలిపిన అయ్యప్పనగర్ కాలనీవాసులు
జనం న్యూస్ 30 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సీనియర్ జర్నలిస్ట్, 10టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎం.ఎం.ఎల్.నాయుడుపై విజయనగరం టూ టౌన్ ఎస్.ఐ మురళి చేసిన దౌర్జన్యాన్ని పూల్ బాగ్ అయ్యప్పనగర్ కాలనీ పోరాట సమితి తీవ్రంగా ఖండించింది.…
చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు: కోలగట్ల
జనం న్యూస్ 30 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఎన్నికల ముందు ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారని మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి విమర్శించారు. ఏడాది పాలనలో ప్రజా…
గొట్లాంలో గంజాయితో నలుగురు అరెస్ట్: సీఐ
జనం న్యూస్ 30 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక బొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గొట్లాం బైపాస్ రోడ్డు జంక్షన్ వద్ద గంజాయితో నలుగురు పట్టుబడినట్లు ఎస్ఐ మహేశ్ శనివారం తెలిపారు. పట్టుబడిన వారిలో పార్వతీపురం మన్యం జిల్లా…
ఫర్టిలైజర్ షాప్ లో కాలం చెల్లిన మందులు షాప్ యాజమాని పై కేసు
జనం న్యూస్ జూన్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం వ్యవసాయ అధికారి గంగా జమున ఫర్టిలైజర్ పెస్టిసైడ్ షాప్ లు తనిఖీలు చేయగా మండలం లోని పత్తిపాక గ్రామంలో మల్లికార్జున ఫర్టిలైజర్ పెస్టిసైడ్ షాప్ యజమాని…
మన్కీ బాత్ను వీక్షించిన బీజేపీ నాయకులు
జనం న్యూస్ జూన్ 29 ముమ్మిడివరం ప్రతినిధి : కాట్రేని కొన లో ఆదివారం 123వ మన్కీ బాత్ కార్యక్రమాలను బీజేపీ నాయకులు వీక్షించారు. కాట్రేను కొన, ఒకటో వార్డులో ట్రెజరర్ తన ఆఫీసియందు ఎల్ఈడీ టీవీని ఏర్పాటు చేశారు. ఈ…
మన్కీ బాత్ను వీక్షించిన బీజేపీ నాయకులు
జనం న్యూస్ జూన్ 29 ముమ్మిడివరం ప్రతినిధికాట్రేని కొన లో ఆదివారం 123వ మన్కీ బాత్ కార్యక్రమాలను బీజేపీ నాయకులు వీక్షించారు. కాట్రేను కొన, ఒకటో వార్డులో ట్రెజరర్ తన ఆఫీసియందు ఎల్ఈడీ టీవీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్…
ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార సంఘం జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక
జనంన్యూస్,జూన్29,అచ్యుతాపురం:ఆంధ్రప్రదేశ్సాంప్రదాయ మత్స్యకార కులాల సమాఖ్య సంఘం ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మత్స్యకార కులాలైన, వాడబజ్జి, పల్లె, బెస్త, నేయ్యల, అగ్రి కుల క్షత్రీయ,జాలారిమొదలగు మత్స్యకార కులాలకు చెందిన 14 ఉప కులాలు మత్స్యకారులంతా…
మహా న్యూస్ కార్యాలయం పై దాడి హేయనీయం
దాడిని ఖండిస్తూ జర్నలిస్టుల కొవ్వుత్తులు ర్యాలీ దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. బీ.ఆర్.ఎస్ పార్టీ క్షమాపణలు చెప్పాలి. జనం న్యూస్ 29 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయకతెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఛానెల్ అయిన మహాన్యూస్ పై బీ.ఆర్.ఎస్.…