• May 15, 2025
  • 44 views
డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని, నార్మలైజేషన్ రద్దు చేసి జిల్లాకు ఒకే పేపర్ విధానం ఉండాలని, పరీక్షలు కు 90 రోజులకు గడువు ఇవ్వాలని సింధు రీడింగ్ హాల్ నుండి కలెక్టర్ ఆఫీస్ వద్దకు శాంతియుత ర్యాలీ చేయడం జరిగింది.

జనం న్యూస్ 15 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక డీఎస్సీ అభ్యర్థులకు పరీక్ష సమయం 90 రోజులు గడువు ఇవ్వాలని, జిల్లాకు ఒక పేపర్ విధానం పెట్టాలని, భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డివైఎఫ్ఐ )ఆధ్వర్యంలోకలెక్టర్ ఆఫీస్ వరకు…

  • May 15, 2025
  • 43 views
పోక్సో కేసులో వృద్ధుడికి 3 సంలు జైలు శిక్ష, జరిమాన

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపిఎస్. జనం న్యూస్ 15 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం మహిళా పోలీసు స్టేషన్లో 2023 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడువిజయనగరం పట్టణానికి చెందిన కింతాడ అంజిబాబు (72సం.లు)కు…

  • May 15, 2025
  • 47 views
సరస్వతి నది పుష్కర స్నానమాచరించిన గండ్ర జ్యోతి…

జనం న్యూస్ మే 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి కాళేశ్వరం సరస్వతి నది పుష్కర స్నానమాచరించిన వరంగల్ జిల్లా మాజీ జడ్పీ ఛైర్పర్సన్ గండ్ర జ్యోతి12 ఏండ్లకు ఒక్కసారి వచ్చే సరస్వతి పుష్కరాల సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా,కాళేశ్వర…

  • May 15, 2025
  • 48 views
వైభవంగా మత్స్యగిరి స్వామి నాగవల్లి మహోత్సవం

జనం న్యూస్ మే 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర గలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి నాగవల్లి కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా…

  • May 14, 2025
  • 44 views
సీలింగ్ భూమి ఆక్రమణకు గురవుతుంది

పెదోడికి ఒక న్యాయం, బడాబాబుకులకు ఒక న్యాయం. జనం న్యూస్, ఏప్రిల్14,జూలూరుపాడు: మండల పరిధిలోని గుండెపుడి రెవెన్యూ ప్రాంతం సర్వే నంబర్ 117, సీలింగ్ భూమి ఆక్రమణలకు గురవుతోందు. గిరిజన, గిరిజనేతర పేదలు మనుగడ కోసం ప్రభుత్వ భూముల్లోకి వెళితే రెవెన్యూ,…

  • May 14, 2025
  • 67 views
దళితులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి,బౌద్ధ, అంబెడ్కర్ సంఘాల డిమాండ్

జనం న్యూస్ మే 14 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో నిర్మల్ జిల్లా మధోల్ నియోజకవర్గంలోని రాళ్ల బోరిగాం గ్రామ దళితులపై దాడి చేసిన అగ్రవర్ణాల గుండాలను వెంటనే కఠినంగా శిక్షించాలని బౌద్ధ, అంబేద్కర్ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు, బుధవారం వాంకిడి…

  • May 14, 2025
  • 51 views
ఎలాంటి షరతులు లేకుండా అర్హులందరికి రాజీవ్ యువ వికాసం రుణాలు మంజూరు చేయాలి

జనం న్యూస్ మే 15(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) రాజీవ్ యువ వికాసం సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న ఎలాంటి షరతులు లేకుండా అర్హులందరికి రుణాలు మంజూరు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పొనుగోటి…

  • May 14, 2025
  • 52 views
బిచ్కుంద పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారుల సోదాలు

బిచ్కుంద ఏప్రిల్ 14 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో బుధవారం ఉదయం నుండి ఏసీబీ డి.ఎస్.పి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో అధికారులు సోదాలు చేపట్టారు. సోదాలు…

  • May 14, 2025
  • 53 views
ఘనంగా చత్రపతి సాంబాజి మహారాజ్ జయంతి

జనం న్యూస్ మే 14 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో చత్రపతి సామాజి మహారాజ్ 368వ జయంతిని బుధవారం జేత్వాన్ బుద్ధ విహార్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ బౌద్ధమసభ జిల్లా అధ్యక్షులు అశోక్ మహోల్కర్ మాట్లాడుతూ మరాఠా రాజ్యానికి రెండవ…

  • May 14, 2025
  • 52 views
ఎన్నికలు లేవు.. నిధులు రావు.

సర్పంచ్ ఎన్నికలలో ఏ రిజర్వేషన్ వస్తుందని ఆందోళన జనం న్యూస్ 14 మే భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి తెలంగాణలో గ్రామపంచాయతి ల నిధుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పాలకమండలి గడువు ముగసి ఏడాది అవుతుంది పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com