• May 14, 2025
  • 47 views
మతం నుండి దేశాన్ని కాపాడు

జనం న్యూస్ 14 మే బీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి దేవుడా… నువ్వున్నది నిజమైతే నువ్వన్నది నిజమైతే మతాన్ని మాయం చేయ్! మతాల పేరిట మంటలు పెట్టె లుచ్చాగాళ్ళను అంతం చెయ్! ఎందుకయ్యా…. నీ పేరుమీద కుట్రలు చేసేవాళ్లను చూస్తూ…

  • May 14, 2025
  • 80 views
వేసవిలో నైపుణ్యాల అభివృద్ధికి క్యాతం అశోక్ చేతి రాత శిక్షణ శిబిరం

జనం న్యూస్: 14 మే బుధవారం ;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ : వేసవికాలంలో విద్యార్థులు తమ సమయాన్ని వృధా చేయకుండా వారిలోని ప్రతిభను వెలికితీయడంతోపాటు మరింత నైపుణ్యాన్ని పెంపొందించడానికి చేతిరాత శిక్షణ శిబిరం ఎంతగానో తోడ్పాటు నిస్తుందని, సిద్దిపేటకు…

  • May 14, 2025
  • 46 views
శ్రీ మచ్చర్లయ్య గుట్ట నుండి దేవాలయం ప్రయాణం

.జనం న్యూస్ మే 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని గజవాహనంపై మచ్చర్లయ్య గుట్టపైకి వెళ్లిన శ్రీ మత్య్చగిరీశుడు తిరిగి దేవాలయాలకి చేరుకున్నారు అనంతరం నాగసముద్రం ఆలుక తీరుటలో భాగంగా సంకీర్తనలతో తీసుకెళ్లారు ఈ కార్యక్రమంలో…

  • May 14, 2025
  • 51 views
బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 14 రిపోర్టర్ సలికినీడి నాగరాజు చిలకలూరిపేట యూనియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ అనిల్ కుమార్ చిలకలూరిపేట మండలం లింగoగుంట గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన…

  • May 14, 2025
  • 48 views
బస్సు సౌకర్యం కల్పించాలని డిపో మేనేజర్ కు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో వినతి

జనం న్యూస్ మే 15(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) కోదాడ ఆర్టీసీ డిపో నుండి మునగాల మండల కేంద్రము మీదుగా గణపవరం, తిమ్మారెడ్డి గూడెం, కొక్కిరేణి ,వెలిదండ , కీతవారి గూడెం మరియు హుజూర్నగర్ వరకు బస్సు సౌకర్యం లేక…

  • May 14, 2025
  • 50 views
అందాల పోటీలు ప్రారంభించడం కాదు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి

సన్న వడ్లు కొనండి.. మక్క కొనుగోలు చేయండి.. రైతు బోనస్ బోగస్ అయింది.. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. జనం న్యూస్, మే 15, కుమార్ యాదవ్, జమ్మికుంట ) తెలంగాణ రాష్ట్ర…

  • May 14, 2025
  • 55 views
ప్రభుత్వ స్థలంలో వెంచర్ కు అక్రమ రోడ్డు రూ.కోట్ల విలువైన భూమిని కాజేసేందుకు కుట్ర.అవినీతి మత్తులో అనుమతులిచ్చిన జిహెచ్ఎంసి.

జనం న్యూస్ మే 14 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తప్పుడు పత్రాలతో అనుమతులు పొందిన బడా నిర్మాణ సంస్థ హౌసింగ్ బోర్డు భూమిని రోడ్డుగా చూపించి అనుమతులు. చెరువు బఫర్ జోన్ లోనే నిర్మాణ అనుమతులిచ్చిన జిహెచ్ఎంసి. కాసులకు కక్కుర్తి…

  • May 14, 2025
  • 46 views
కొమ్మిడి రాకేశ్ రెడ్డి చేయూత

జనం న్యూస్, మే 15, కుమార్ యాదవ్ జమ్మికుంట ) వీణవంక మండలం లోని బేతిగల్ గ్రామంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ కి క్రికెట్ కిట్టు కావాలని సాక్షి సీనియర్ జర్నలిస్ట్ పాపారావు దృష్టికి తీసుకుపోవడం తోనే వెంటనే స్పందించి అతిధి…

  • May 14, 2025
  • 54 views
త్రినేత్ర షోటోకన్ కరాటే లో 16 మంది విద్యార్థులు బ్లాక్ బెల్టు కు అర్హులు

(జనం న్యూస్ చంటి) సిద్ధిపేట జిల్లా: త్రినేత్ర షోటోకన్ కరాటే ఆద్వర్యం లో బుధవారం రోజున SRK హై స్కూల్ లో బ్లాక్ బెల్ట్ రౌండ్స్ కరాటే మాస్టర్ మదు నిర్వహించారు ఇందులో భాగంగా బ్లాక్ బెల్ట్ కు సంబదించినది 6…

  • May 14, 2025
  • 47 views
స్మశాన భూమి కబ్జా దారులకు అండగా వీఆర్వో కోటేశ్వరరావు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 14 రిపోర్టర్ సలికినీడి నాగరాజు లంచాం 30 వేల రూపాయలు తీసుకున్న విఆర్ఓ కోటేశ్వరరావు ఎడ్లపాడు మండలంలో చేసినప్పుడు కూడా వీఆర్వో కోటేశ్వరరావు ఘన కార్యాలు ఎన్నో స్థలాలు పొలాలు వివరణ అడిగినా…

Social Media Auto Publish Powered By : XYZScripts.com