• February 20, 2025
  • 48 views
ద్వాల జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో తుప్పు పట్టడానికి చేరువలో ఉన్న..2డి. ఇసియచ్ ఓ మిషన్

జనం న్యూస్ 20 ఫిబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ నందు గుండెకు సంబంధించిన ముఖ్యమైన టెస్ట్…

  • February 20, 2025
  • 55 views
ఇంద్ర‌జిత్ గుప్త ఆశ‌యాల‌ను కొనసాగిస్తాంసీపీఐ ఆధ్వ‌ర్యంలో ఘ‌న నివాళి

జనం న్యూస్ 20: పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 20 రిపోర్టర్ సలికినిడి నాగరాజు సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ కేంద్ర హోం మంత్రి, పదకొండు సార్లు పార్లమెంట్ కు ఎన్నికైన ఇంద్రజిత్తు గుప్తా ఆశ‌యాల‌ను ముందుకు తీసుకువెళ్ల‌టానికి…

  • February 20, 2025
  • 59 views
జర్నలిస్టులకు అండగా కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా.

స్నేహ టీవీ రిపోర్టర్ కి 5000 రూపాయల ఆర్థిక సహాయం. జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు నసాగుతాం. జనం న్యూస్ ఫిబ్రవరి 20; (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) జర్నలిస్టుల సంక్షేమం మే లక్ష్యంగా వారి సమస్యల పరిష్కారం దిశగా…

  • February 20, 2025
  • 228 views
పేకాట ఆడుతున్న వారిని పట్టుకున్న సిరికొండ ఎస్సై..!

జనంన్యూస్. 20. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కేంద్రంలోని పెద్ద వాల్గోట్ గ్రామ శివారులో గల మామిడి వనంలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం అందడంతో సిరికొండ ఎస్సై ఎల్ రామ్. తన సిబ్బందితో కలిసి అట్టి…

  • February 20, 2025
  • 43 views
గద్వాల జిల్లాలో భూమిలేని దళితులకు కోసం వచ్చిన 11 కోట్లు దళితులకు ఖర్చు చేయకుండా వెనక్కుపంపించి దళితులకు అన్యాయం చేశారు

జనం న్యూస్ 20 :ఫిబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా భారత్ మాల రోడ్లకు, వివిధ ప్రాజెక్టులకు వందల ఎకరాల భూములు దొరుకుతాయి, కానీ దళితులకు మాత్రమే భూములు…

  • February 20, 2025
  • 69 views
నెట్ బాల్ నేషనల్ గేమ్స్ (ఇండియన్ ఒలంపిక్స్) లో సిల్వర్ మెడల్ సాధించిన సెయింట్ జోసెఫ్ హై స్కూల్ క్రీడాకారులు

జనం న్యూస్- ఫిబ్రవరి 21- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్ కు చెందిన విద్యార్థులు జె సుప్లవి రాజ్, ఎస్కే రిజ్వానాలు ఉత్తరాఖండ్ లో ఈనెల 3 వ తేదీ నుంచి…

  • February 20, 2025
  • 58 views
పట్ట బద్రుల మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉంది

ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ రేవూరి ప్రకాష్ రెడ్డి.. జనం న్యూస్ //ఫిబ్రవరి //20//జమ్మికుంట //కుమార్ యాదవ్.. పట్టబద్రుల మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉందని, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని పరకాల శాసనసభ్యులు,హుజురాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి,రేవూరి ప్రకాశ్…

  • February 20, 2025
  • 53 views
జీవితాలను నాశనం చేసే మాదక ద్రవ్యాల జోలికి పోవద్దు

విజయనగరం 2వ పట్టణ సిఐ టి.శ్రీనివాసరావు జనం న్యూస్ 20 :ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐవిఎస్ గారి ఆదేశాలతో విజయనగరం 2వ పట్టణ సిఐ టి.శ్రీనివాసరావు మరియు సిబ్బంది…

  • February 20, 2025
  • 49 views
విద్యార్థులు నిజ జీవితంలో సైన్స్ ప్రాధాన్యతను గుర్తించాలి-విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

జనం న్యూస్ 20: ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం పట్టణం కంటోన్మెంటులోగల పోలీసు వెల్ఫేర్ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో గీతం మరియు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19న నిర్వహించిన LuDoS (లెట్ అజ్ డూ…

  • February 20, 2025
  • 49 views
అనుమానితుల నేర చరిత్రను ఫింగర్ ప్రింట్ డివైజ్ తో గుర్తింపు

విజయనగరం వన్ టౌన్ సిఐ ఎస్ శ్రీనివాస్ జనం న్యూస్ 20: ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం పట్టణ పరిధిలో రాత్రి పెట్రోలింగ్, గస్తీ, వాహన తనిఖీల్లో అనుమానితుల నేర చరిత్రను గుర్తించేందుకు జిల్లా ఎస్పీ వకుల్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com