• November 3, 2025
  • 40 views
ఎన్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల రాయచోటి NSS ప్రత్యేక శిబిరం ఏడవ రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వ హించడం జరిగింది ఇందులో NSS ప్రోగ్రాం ఆఫీసర్ P. జ్యోతి ప్రిన్సిపాల్ శ్రీ G.…

  • November 3, 2025
  • 39 views
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రతిభ చాటిన గాయం వర్షిత రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ఎంపిక

జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 3 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాల నందు సోమవారం జరిగిన నియోజకవర్గ స్థాయి పోటీల్లో తర్లుపాడు మండలం కలుజువ్వాలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని గాయం…

  • November 3, 2025
  • 38 views
ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మంజూరైన ఇళ్లలోగృహప్రవేశానికి ముఖ్యఅతిథిగా ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొన్నం అనూప్ గౌడ్,

జనం న్యూస్ నవంబర్ 3 2025( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు సింగవేన మానస మాట్లాడుతూ తనకు ఇందిరమ్మ ఇల్లు రావడం సంతోషంగా ఉందని తన సొంత ఇంటి కళ నెరవేరినందుకు రాష్ట్ర రవాణా…

  • November 3, 2025
  • 39 views
కేంద్రం బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలి

జనం న్యూస్, నవంబర్ 3, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం. బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ఆమోదించి తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం గజ్వేల్ మండల అధ్యక్షుడు వల్లపు నర్సింలు…

  • November 3, 2025
  • 31 views
ప్రజావాణిలో విద్యుత్ కోతలపై బీజేపి నాయకుల ధరఖాస్తు

(జనం న్యూస్3 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండల కేంద్రంలో సోమవారం రోజున మాడెం శ్రీనివాస్ ప్రజావాణిలో మద్దికల్ కరెంట్ లైన్ తరుచూ కట్ చేస్తున్నారని అధికారులకు కాల్ చేస్తే సరైన సమాధానం ఇవ్వటం లేదని సబ్ స్టేషన్ కాల్…

  • November 3, 2025
  • 50 views
చూసొద్దాం పద…రాముని బండ జాతర

నేటి నుంచి జాతర ప్రారంభం జనం న్యూస్, నవంబర్ 3, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) జగదేవ్పూర్ ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలిసిన శ్రీ సీతారాముల ఆలయంసుమారు 2 వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయం రాముని బండ…

  • November 3, 2025
  • 36 views
రాముని బండ జాతరకు ఏర్పాట్లు అన్ని పూర్తి చేశాం

జనం న్యూస్, నవంబర్ 3, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) నేటి నుంచి రాముని బండ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలు, భద్రత కల్పించడం వంటివి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండ…

  • November 3, 2025
  • 40 views
200,000 లక్షల రూపాయల ఎల్ ఓ సి అందచేసిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి

జనం న్యూస్ నవంబర్ 3 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలానికి చెందిన గత వారం రోజుల నుంచి ప్రమాదానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుజిరి తాండా గ్రామ పంచాయతీ చిలిపిచేడ్ మండలం…

  • November 3, 2025
  • 38 views
వార్షికోత్సవానికి ఐపీఎస్ విజయ్ కుమార్ కు ఆహ్వానం

జనం న్యూస్, నవంబర్ 3, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) జగదేవపూర్ మండలంలోని తీగుల్ నర్సాపూర్ గ్రామం లో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ దేవాలయం 24 వ వార్షికోత్సవానికి రావాలని దేవాలయం ఈఓ రవి కుమార్,ఆలయం చైర్మన్…

  • November 3, 2025
  • 41 views
ఉప్పల శ్రీనివాస్ గుప్తను కలిసిన ఎన్ సత్యనారాయణ

జనం న్యూస్, నవంబర్ 3, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) టిపీసీసీ జనరల్ సెక్రెటరీ, ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ను సోమవారం మర్యాద పూర్వకంగా కలిసిన యాదగిరి గుట్ట భువనగిరి…