పేద ప్రజలకు భారం కార్పొరేట్లకు లాభాలు కేంద్ర ప్రభుత్వ విధానం
చేల్పూరి రాము.. జనం న్యూస్ // ఏప్రిల్ // 9 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. ఇల్లంతకుంట మండల కేంద్రంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చెల్పూరీ రాము మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ పెట్రోల్, డీజిల్, ధరలను…
గ్రామ వీధులు కబ్జా పట్టించుకోని అధికారులు
జనం న్యూస్ ఏప్రిల్(9) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం గోరంట్ల గ్రామంలో కొంతమంది వ్యక్తులు గ్రామ వీధులు, సీసీ రోడ్లు, గ్రామంలోని చేతిపంపులను, సైడ్ కాలువలను ఆక్రమించుకుంటున్నారని గ్రామపంచాయతీ గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు స్పెషల్ ఆఫీసర్ కు…
జోగిపేటలో ఘనంగా బండ్ల ఊరేగింపు
జనం న్యూస్ 9-4-2025 అందోల్ నియోజకవర్గం-జిల్లా సంగారెడ్డి జోగిపేట పట్టణంలో జోగినాథ స్వామి ఉత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం ఎడ్లబండ్ల ఊరేగింపు ఘనంగా జరిగింది. ముందుగా బండ్ల ఊరేగింపు క్లాక్ టవర్ నుంచి ప్రారంభమై గౌని చౌరస్తా నుండి హనుమాన్ చౌరస్తా…
శుభకార్యంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సిందే
బిచ్కుంద ఏప్రిల్ 9 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో శ్రీ సద్గురు బండయప్ప స్వామి ఫంక్షన్ హాల్ లో బిచ్కుంద నవ తెలంగాణ పత్రిక విలేకరి శ్రీనివాస్ కూతురి పెళ్లి వేడుకలలో పాల్గొన్న జుక్కల్ బి ఆర్…
డిగ్రీ కళాశాలలో జాబ్ మేళాకు విశేష స్పందన…
బిచ్కుంద ఏప్రిల్ 9 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ నందు ఈరోజు నిర్వహించిన జాబ్ మేళాకు పూర్వ విద్యార్థులు మరియు ప్రస్తుత తృతీయ సంవత్సరం విద్యార్థులు…
రమ్య గ్రౌండ్ సెంటర్ లో చలివేంద్రం ప్రారంభించిన జనసేన నాయకులు ప్రేమ్ కుమార్
జనం న్యూస్ ఏప్రిల్ 9 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి జన సైనికులు సలాది శంకర్, పుప్పాల అంజి,సుంకర సత్యసాయి ల ఆధ్వర్యంలో కూకట్పల్లి నియోజకవర్గం లోని రమ్య గ్రౌండ్ సెంటర్ వద్ద కేపిహెచ్బి మూడవ ఫేజ్లో జనసేన కూకట్పల్లి నియోజకవర్గం…
ప్రతి పేదవాడికి నాణ్యమైన ఆహారాన్ని అందించాలి. బండి రమేష్
జనం న్యూస్ ఏప్రిల్ 9 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ప్రతి పేదవాడికి నాణ్యమైన ఆహారాన్ని అందించాలని లక్ష్యంతో సన్న బియ్యం పథకం ప్రారంభించబడిందని ఇది దేశంలోనే మొట్టమొదటిది అని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ పేర్కొన్నారు. సన్న…
రాంజీ గోండ్ పోరాట స్ఫూర్తితో ఆదివాసి సమస్యల పరిష్కారానికి పోరాడాలి
జనం న్యూస్ ఏప్రిల్ 09 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో స్వాతంత్ర పోరాట యోధులు, ఆదివాసి ముద్దుబిడ్డ మర్సకోల రాంజీ గోండ్ 164 వర్ధంతి స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించడం…
గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సిఐటియు. డిమాండ్…..
బిచ్కుంద ఏప్రిల్ 9 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని టౌన్ కార్మిక సంఘం అధ్యక్షులు. గోని. భూమయ్య. అధ్యక్షతన బిచ్కుంద జిపి కార్మికుల సమావేశం జరిగింది ఈ…
స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచిన దళితులపై దాడులు ఆగవా
జనం న్యూస్, ఏప్రిల్ 10 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) గుడికి ఆలయ నిర్మాణం ఆయన చైర్మన్గా ఉన్న ఆ బోర్డు తొలగించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఎస్సీ ఎస్టీ…