• August 5, 2025
  • 31 views
కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల అభివృద్ధిపై మంత్రి సమీక్ష సమావేశం

జనం న్యూస్ ఆగష్టు 06(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాల అభివృద్ధి పనులపై మంగళవారం హైదరాబాద్ లోని గోల్డెన్ జూబ్లీ ఆడిటోరియం రాజేంద్రనగర్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి…

  • August 5, 2025
  • 29 views
తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు 5 తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామం లో గల బి సి కాలనీలో గల అంగన్వాడీ కేంద్రం లో మార్కాపురం ప్రాజెక్ట్ సిడిపిఓ పద్మావతి అధ్యక్షతన తల్లి పాల వారోత్సవాలు ఘనంగ…

  • August 5, 2025
  • 30 views
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు సకాలంలో పూర్తి చేసుకోవాలి. జనం న్యూస్ 6 ఆగస్టు 2025 (ఎల్కతుర్తి మండలం బండి కుమారస్వామి రిపోర్టర్). ఎల్కతుర్తి మండలం వీరనారాయణపూర్ గ్రామంల్లో పురోగతిలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ…

  • August 5, 2025
  • 24 views
పెంచికల్ పేట్ గ్రామంలో వరంగల్ శాస్త్రవేత్తల పంట పొలాల సందర్శన.

జనం న్యూస్ 6 ఆగస్టు 2025 (ఎల్కతుర్తి మండలం బండి కుమారస్వామి రిపోర్టర్). ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేట గ్రామంలో మంగళవారం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం,వరంగల్ శాస్త్రవేత్తలు డాక్టర్ ఏ వెంకట్ రెడ్డి ప్రధాన శాస్త్రవేత్త, బృందం ఏ డి…

  • August 5, 2025
  • 21 views
చిలప్ చేడ్ మండలం లో శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలకు భూమి కేటాయించాలి

జనం న్యూస్ ఆగస్టు 5 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలప్ చేడ్, మండలంలోని తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లిన చిలప్ చేడ్ మండల గిరిజన జన సమితి నాయకులు డిప్యూటీ తహసిల్దార్ సింధుజ మేడం గారిని కలిసి వినతిపత్రం…

  • August 5, 2025
  • 25 views
ఆపదలో అండగా…శివారెడ్డి

జనం న్యూస్, ఆగస్టు 5,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) జాగదేవపూర్ ఆపదలో అండగా నిలిచి గొప్ప మనసు చాటుకున్న గార్లపాటి శివారెడ్డి మంగళవారం జగదేవపూర్ మండలంలోని తిగుల్ గ్రామానికి చెందిన రైతు బునారి నరేందర్, వారం…

  • August 5, 2025
  • 20 views
జనాభా లెక్కన బీసీ రిజర్వేషన్లు బీసీల హక్కు

..ముకుంద నాగేశ్వర్, టీ-జేఏసీ చైర్మన్, వికారాబాద్ జిల్లా. జనం న్యూస్ ఆగస్టు 05 వికారాబాద్ జిల్లా బీసీలు ఓటు చైతన్యం, ప్రజాస్వామిక పోరాటాల ద్వారా రాజ్యాంగ బద్ద హక్కులను సాధించుకోవాలి. దేశవ్యాప్తంగా ఎటువంటి కులగణన జనగణన లేకుండా అప్పటి ప్రస్తుత కేంద్రప్రభుత్వం…

  • August 5, 2025
  • 18 views
ఈ 9న గిరిజన దినోత్సవం ఘనంగా నిర్వహించాలి.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్ట్ 5 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 కూటమి ప్రభుత్వం ఈనెల 9న గిరిజన దినోత్సవం ఘనంగా నిర్వహించాలని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి. శ్రీను నాయక్ అన్నారు.…

  • August 5, 2025
  • 13 views
ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యలపై క్యాబినెట్లో చర్చించాలి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 5 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం రేపు జరుగుతున్నoదున రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు దాటిన నేటికీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయలేదని…

  • August 5, 2025
  • 50 views
స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్.జి.టి. వారికి న్యాయం చేయాలి- సెటా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బత్తుల రాజేంద్రప్రసాద్ అట్ల శ్రీనివాస్ రెడ్డి

జన న్యూస్ ; 5 ఆగస్టు మంగళవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పదోన్నతులలో ఎస్.జి.టి. స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి అవకాశం కల్పించాలి – సెటా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బత్తుల రాజేంద్రప్రసాద్ అట్ల…

Social Media Auto Publish Powered By : XYZScripts.com