• May 24, 2025
  • 45 views
సొసైటీలలో ఎరువుల తనిఖీ నిర్వహించిన తహసిల్దార్..!

జనంన్యూస్. 24. సిరికొండ. ప్రతినిధి. నిజామాబాదు రూరల్ సిరికొండ మండలం లో. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సిరికొండ తాసిల్దార్ రవీందర్ రావు మరియు అగ్రికల్చర్ ఆఫీసర్ నర్సయ్య కలిసి సిరికొండ మండలంలోని సొసైటీలలో ఎరువుల తనిఖీ నిర్వహించడం జరిగింది. దీనిలో…

  • May 24, 2025
  • 36 views
సిసి రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన చిట్టి రెడ్డి శ్రీధర్ రెడ్డి

జనం న్యూస్ మే 24 కూకట్పల్లి జోన్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి పాపిరెడ్డి నగర్లోని రోడ్డు నంబర్ ముడు సి బ్లాక్, ముడు బి బ్లాక్, నాలుగు బి బ్లాక్ మరియు పది హేను బి బ్లాక్ లలో మొదలు పెట్టిన…

  • May 24, 2025
  • 46 views
కాట్రపల్లి గ్రామంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించిన దేవేందర్

జనం న్యూస్ మే 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కాట్రపల్లి గ్రామంలో హ్యూమన్ రైట్స్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బానోతు దేవేందర్ ఆధ్వరంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు (ఎన్ జీ ఓ) పుష్పగిరి కంటి…

  • May 24, 2025
  • 48 views
ఐఐటీ లో పీహెచ్.డి ప్రవేశం పొందిన శ్రీ లలిత. ను అభినందించిన బిజెపి దొరబాబు బిజెపి మోకా వెంకట సుబ్బారావు

జనం న్యూస్ మే 24 అమలాపురం ప్రముఖ ఏఐ శాస్త్రవేత్త కర్రా సంతోష్ శాస్త్రి సతీమణికి అరుదైన గౌరవం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషీన్ లెర్నింగ్ రంగాలలో పరిశోధన చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్లిన శ్రీ లలిత , భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థలలో…

  • May 24, 2025
  • 45 views
డా .బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం డిగ్రీ సెమిస్టర్ పరీక్ష షెడ్యూల్ విడుదల

జనం న్యూస్ :24 మే శనివారం :సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; డిగ్రీ 2 వ,4 వ మరియు 6 వ సెమిస్టర్ పరీక్ష ఫీజు ప్రకటన వెలబడింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యా ద్యాలయం 2024-25 విద్యా సంవత్సరానికి…

  • May 24, 2025
  • 27 views
ఘనంగా టిఫిసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు

జనం న్యూస్ 25మే పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెగడపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యలయం లో టీపిసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ యాభై తొమ్మిదవ జన్మదిన వేడుకలు మండల కాంగ్రెస్…

  • May 24, 2025
  • 25 views
ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులు నిబంధనల ప్రకారం కట్టుకోవాలని

జనం న్యూస్ మే 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్దిదారులు ఇళ్ల ను నిబంధనల ప్రకారం కట్టుకోవాలని హౌసింగ్ పిడి రవీందర్…

  • May 24, 2025
  • 29 views
మండల విద్యాధికారి గజ్జల కనకరాజు ఆధ్వర్యంలో ఐదురోజుల శిక్షణ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది

(జనం న్యూస్ చంటి మే 24) దౌల్తాబాద్ మండలం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లో ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఐదవ రోజు ఈ శిక్షణలో రాష్ట్రస్థాయిలో జిల్లా స్థాయిలో శిక్షణ పొందినటువంటి రిసోర్స్…

  • May 24, 2025
  • 23 views
33 సార్లు రక్తదానం చేసిన విశ్వేశ్వర శర్మ కి , కృతజ్ఞతలు తెలియజేసిన ఆజాద్ ఫౌండేషన్

జన న్యూస్ మే 24 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అత్యవసరంగా బల్ల సుమలత ఒక పేషెంట్ కి రక్తం అవసరం అని జాన గణేష్ వారికి ఫోన్ చేసి నన్ను అడగటం జరిగింది. వెంటనే…

  • May 24, 2025
  • 19 views
హనుమాన్ మాలతో పాదయాత్ర చేసిన స్వాములకు తీన్మార్ జయ్ సన్మానం

జనం న్యూస్ మే 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని సూర్య నాయక్ తండ గ్రామ ప్రజాలు దాదాపు 50 మంది హనుమాన్ మాల వేయగా అందులో ముగ్గురు యువకులు హనుమాన్ మాల వేసి వారి యొక్క…

Social Media Auto Publish Powered By : XYZScripts.com