• May 23, 2025
  • 22 views
డాక్టర్ బైరెడ్డి శబరి కి బ్రిక్స్ సమావేశంలో పాల్గొనే అరుదైన అవకాశం లభించడంపై హర్షం వెంకట సుబ్బారావు

జనం న్యూస్ మే 23 ముమ్మిడివరం ప్రతినిధి దేశ చరిత్రలో నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు మరియు టీ డి పి లోక్ సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీమతి డాక్టర్ బైరెడ్డి శబరి గారికి అరుదైనా అవకాశం లభించడం పై హర్షం…

  • May 23, 2025
  • 22 views
ఘనంగా రాందేవ్ రావు ఆసుపత్రి సీఈవో యోబు జన్మదిన వేడుకలు

జనం న్యూస్ మే 23 కూకట్పల్లి జోన్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి రాందేవ్ రావ్ ఆసుపత్రి సీఈఓ యోబు జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి.. ఈ సందర్భంగా కూకట్ పల్లి జర్నలిస్టులు గడ్డమీద బాలరాజు, నవీన్ రెడ్డి, నాగరాజు యాదవ్,…

  • May 23, 2025
  • 24 views
దౌల్తాబాద్ ఆగ్రోస్ ముందు జిలుగు బస్తాల కోసం రైతుల ఆందోళనకు దిగారు. రైతులకు సర్ది చెప్పిన AO. సత్య అన్వేష్ A E O సంతోష్ కుమార్.AEO. రజినీకాంత్.AEO. శిరీష.AEO సునంద. అగ్రోస్ ప్రొపైటర్ శశిరేఖ

(జనం న్యూస్ చంటి మే 23) ఈరోజు దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఆగ్రోస్ ముందు రైతులు ఆందోళనకు దిగారు ఇంతకు ముందు ఆగ్రోస్ వద్దనే జీలుగు బస్తాలు ఇచ్చేవారు ఇప్పుడు కొత్తగా రైతు వేదికలో అప్లికేషన్లు పెట్టేసరికి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు…

  • May 23, 2025
  • 22 views
దౌల్తాబాద్ ఆగ్రోస్ ముందు జిలుగు బస్తాల కోసం రైతుల ఆందోళనకు దిగారు. రైతులకు సర్ది చెప్పిన A E O సంతోష్ కుమార్ అగ్రోస్ ప్రొపైటర్ శశిరేఖ

(జనం న్యూస్ చంటి మే 23) ఈరోజు దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఆగ్రోస్ ముందు రైతులు ఆందోళనకు దిగారు ఇంతకు ముందు ఆగ్రోస్ వద్దనే జీలుగు బస్తాలు ఇచ్చేవారు ఇప్పుడు కొత్తగా రైతు వేదికలో అప్లికేషన్లు పెట్టేసరికి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు…

  • May 23, 2025
  • 21 views
ఏపీఎస్ ఆర్టీసీ కార్గో పార్సిల్ సర్వీస్ ను ప్రారంభించిన డి యం ఏ నరసింహులు

జనం న్యూస్. తర్లుపాడు మండలం. మే 23. తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామం లో గల ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో గల మీ సేవ షేక్ యాసిన్ వద్ద కొత్తగా ఏ పి ఎస్ ఆర్టీసీ కార్గో సర్వీస్…

  • May 23, 2025
  • 23 views
తర్లుపాడు మండలం చెన్నారెడ్డి పల్లెలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.

జనం న్యూస్. తర్లుపాడు మండలం.మే 23. తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామం లో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం లో హనుమాన్ జయంతి వేడుకలు ఆలయ కమిటీ అధ్యక్షులు అరికట్ల వెంకట నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో దాతల సహాయ సహకారాలతో…

  • May 23, 2025
  • 25 views
రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

జనం న్యూస్. తర్లుపాడు మండలం. మే 23. తర్లుపాడు గ్రామం లో వెలసిన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఈ ఓ ఈదుల చెన్నకేశవ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అనువంశిక ధర్మకర్త జవ్వాజి విజయ…

  • May 23, 2025
  • 22 views
DBSU చిట్టిబాబుకు జాతీయ అవార్డు:

జనం న్యూస్ 23 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా వారు భారతరత్న సుబ్రహ్మణ్యం గారి పేరు మీదగా జాతీయస్థాయిలో పేదల అభ్యున్నతికి కృషి చేసేవారికి అవార్డులు ప్రదానం చేయనున్నారు. జాతీయ స్థాయిలో ఇచ్చే…

  • May 23, 2025
  • 17 views
హనుమాన్ జయంతి ర్యాలీలో పాల్గొన్న సిరి సహస్ర (సిరమ్మ)

జనం న్యూస్ 23 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఈరోజు 22 మే 2025 , విజయనగరం టౌన్ లో బొంకుల దిబ్బ , కోట ఎదురుగా హిందూ ధర్మ రక్షా సమితి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్బంగా…

  • May 23, 2025
  • 19 views
ఏండీయూ వ్యవస్థ రద్దు నిర్ణయం ఉపసంహరించుకోవాలి’

జనం న్యూస్ 23 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఎండీయూ వ్యవస్థను రద్దు చేయాలన్న ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎండీయూ అపరేటర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకట్రావు డిమాండ్ చేశారు. గురువారం విజయనగరం కలెక్టర్ ఆఫీస్ వద్ద…

Social Media Auto Publish Powered By : XYZScripts.com