జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. పవిత్రమైన తిరుమల దేవస్థానం లో గత వైసిపి ప్రభుత్వంలో జరిగిన లడ్డు మహా ప్రసాదం కల్తీ వ్యవ హారంపై రాయలసీమ కే ప్రసిద్ది కంచిన మన నందలూరు లో వెలసిన శ్రీ సౌమ్యనాథ స్వామి…
జనం న్యూస్: వనపర్తి డివిజన్ పెబ్బేరు ఫిబ్రవరి 5 2026 రిపోర్టర్ శివకుమార్ శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వర స్వామి కి సంబంధించిన శోభాయాత్ర అంగరంగ వైభవంగా ఉదయం ఏడు గంటలకు స్టార్ట్ కావడం జరిగింది. గల్లి గల్లి నా శివయ్య పాదయాత్ర జరిగింది.కావున…
జనం న్యూస్ ;5 ఫిబ్రవరి గురువారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై. రమేష్ ; సిద్దిపేట ఎంఈఓ మరియు యూఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల చేతుల మీదుగా ప్రశ్నాపత్రాల విడుదల,భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో…
జనంన్యూస్. 05.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. సిరికొండ మండలం నారాయణ పల్లి అటవీ ప్రాంతంలో అడవి పంది చనిపోయిన విషయం తెలుసుకొని రేంజ్ అధికారి కే నర్సింగరావు ఆధ్వర్యంలో పందికి పోస్టుమార్టం నిర్వహించి అందుకు బాధ్యుడైన దరకట్ల రవి నర్సింగ్ పల్లి వాస్తవుడుమీద వన్యప్రాణుల…
జనం న్యూస్ | ఫిబ్రవరి 5తెలంగాణ స్టేట్ ఇంచార్జి : శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్) 14వ స్నాతకోత్సవ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను విశ్వవిద్యాలయ అధికారులు పత్రికా సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశాన్ని జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్…
హర్షం వ్యక్తం చేసిన బీజేపీ వెంకటరెడ్డి జనం న్యూస్ ఫిబ్రవరి 5 2026 ముమ్మిడివరం ప్రతినిధి బడ్జెట్-2026 లో మధ్యతరగ ప్రజలు, వేతన జీవులకు కీలక ఊరట లభించనుందని బీజేపీ ముమ్మిడివరం మార్కెటింగ్ యార్డ్ వైస్ చైర్మన్ గొల్ల కోటి వెంకటరెడ్డి…
జనం న్యూస్ ఫిబ్రవరి 5 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ అమలాపురం వాస్తువులకు న్యూఢిల్లీ:కృత్రిమ మేధస్సు లో విశేష సేవలు అందిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన శాస్త్రవేత్త సంతోష్ శాస్త్రి కర్రా, అలాగే శ్రీలలిత కి, ప్రతిష్ఠాత్మక ప్రపంచ కృత్రిమ మేధస్సు ప్రభావ…
జనం న్యూస్ ఫిబ్రవరి 5, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని మున్సిపల్ ఎన్నికలలో భాగంగా 13వ వార్డు బీసీ కాలనీ మందులా కాలనీలలో అభ్యర్థి అనూష బాబ్జిని గెలిపించాలని ఓటర్లను కోరుతూ గుల్బర్గా జిల్లా ఉపాధ్యక్షురాలు సెడం మాజీ ఎమ్మెల్యే రాజ్…
జనం న్యూస్ ఫిబ్రవరి 5 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో చిట్కుల్ గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన సంత ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజల నుండి విశేష స్పందన లభించిందిఈ…
జనం న్యూస్ ఫిబ్రవరి 5, వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి ఆకారపు గౌతమి రాజును ఆశీర్వదించి కౌన్సిలర్ గా గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని కౌన్సిలర్ అభ్యర్థి ఆకారపు గౌతమీ రాజు అన్నారు.…