• February 5, 2026
  • 179 views
మెట్ పల్లి లో ఇటీవల జరిగిన వరుస దొంగతనాల కేసును చేదించిన మెట్ పల్లి పోలీసులు

సిఐ, ఎస్ఐ మరియు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జనం న్యూస్ ఫిబ్రవరి 5, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణం లొ గత కొంత కాలం గా జరుగుతున్న వరస దొంగతనాలు, గొలుసు దోపిడీలకు…

  • February 5, 2026
  • 63 views
వైద్యుల విధుల నిర్లక్ష్యం పై డాక్టర్ ప్రశాంత్‌ పై జిల్లా కలెక్టర్ ఆగ్రహం.

జనం న్యూస్ 05 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ప్రజల ప్రాణాలతో చెలగాటం సహించం. వెన్నచర్ల పీహెచ్‌సీలో కలెక్టర్ హెచ్చరిక,వైద్య సేవలు చేయలేకపోతే ఉద్యోగం వదిలేయండి.-జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్.నాగర్ కర్నూల్…

  • February 5, 2026
  • 63 views
మహిళా న్యాయవాది హత్య కేసులో బయటపడ్డ కీలక అంశాలు

జనం న్యూస్ 05 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ భూ వివాదంలో స్వప్న గొంతు కోసి హత్య పారిపోయిన సొంత అన్న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో నివాసం…

  • February 5, 2026
  • 69 views
వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయ వార్షికోత్సవం

జనం న్యూస్ ఫిబ్రవరి 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రాజనగరం లో కొలువైన వాసవీ కన్యకాపరమే శ్వరి అమ్మవారి ఆలయ వార్షికోత్సవం లో ముఖ్య అతిథులుగా బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు బిజెపి రాజానగరం పూర్వ అసెంబ్లీ కన్వీనర్ నీరుకొండ…

  • February 5, 2026
  • 63 views
జహీరాబాద్ నియోజకవర్గంలో మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థికి సమ్మత్ బై

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి 5 2. 2026 బహిరంగంగా మద్దతు ప్రకటిస్తూ ప్రజల మధ్య విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడాలంటే ప్రజాసేవకు…

  • February 5, 2026
  • 76 views
మార్నింగ్ వాకర్స్ తో అర్బన్ ఎమ్మెల్యే .

జనంన్యూస్. 05.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. ఇందూరు నగరంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కంఠేశ్వర్ ప్రాంతంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్‌లో గురువారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్న వాకర్స్‌ను కలుసుకుంటూ బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే…

  • February 5, 2026
  • 69 views
వైఎస్సార్‌సీపీ బలోపేతమే లక్ష్యం: ఆనందపురంలో డిజిటలైజేషన్ ప్రక్రియపై సిరమ్మ సమీక్ష…

జనం న్యూస్‌ 05 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం ఆనందపురం గ్రామంలో మండల వైఎస్సార్సీపీ పార్టీ గ్రామస్థాయి కమిటీల నియామకం మరియు అంకెీకరణ (డిజిటలైజేషన్)…

  • February 5, 2026
  • 69 views
కుక్కకాటుకు పసిప్రాణం బలి: దిబ్బగుడివలసలో రేబీస్‌తో తొమ్మిదేళ్ల బాలుడి మృతి

జనం న్యూస్‌ 05 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ బొబ్బిలి మండలం దిబ్బగుడివలసలో రేబీస్ లక్షణాలతో తొమ్మిదేళ్ల రామవరపు రమణ మృతి చెందాడు. జనవరి 8న పిచ్చికుక్క ఇద్దరిని కరవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు. రమణను తీవ్రంగా…

  • February 5, 2026
  • 71 views
నేరాల నియంత్రణకు సిసి కెమెరాలు రక్షణ కవచం: జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఐపిఎస్..

జనం న్యూస్‌ 05 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ప్రజల భద్రత, నేరాల నియంత్రణలోను, శాంతిభద్రత పరిరక్షణలోను సిసి కెమెరాల పాత్ర ఎన లేనిదని జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్, ఐపిఎస్ ఫిబ్రవరి 4న అన్నారు. ప్రజల భద్రతలో సిసి…

  • February 5, 2026
  • 65 views
వ్యాక్సినేషన్‌తో క్యాన్సర్‌కు చెక్: అవగాహన సదస్సులో డాక్టర్ నవ్య పిలుపు!

జనం న్యూస్‌ 05 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం స్థానిక లక్ష్మీ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాలలో విద్యార్థులకు క్యాన్సర్‌పై అవగాహన కల్పించారు.…