జనం న్యూస్ డిసెంబర్ 29 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి ఉదయం పది గంటల ముప్పై నిముషాల కు ప్రారంభం కానున్న అసెంబ్లీ. శాసనసభ, శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు రద్దు. ఉభయ సభల్లో దివంగత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సంతాప తీర్మానాలు.శాసనసభలో…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 29 ప్రకాశం జిల్లా తర్లుపాడు లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తర్లుపాడు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున కార్గే , ఏపీ…
జనం న్యూస్ డిసెంబర్ 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలకు సమీపిస్తున్న గడువు.. 2026 ఫిబ్రవరిలో నిర్వహించేందుకు కసరత్తు.. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. న్నికల షెడ్యూల్ ప్రకటనకు…
జనం న్యూస్: డిసెంబర్ 29 (రిపోర్టర్ : కొత్తమాసు అజయ్ కుమార్, ప్రకాశం జిల్లా) రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. ఈ దిశగా ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే ‘ మీకోసం ‘…
జనం న్యూస్ డిసెంబర్ 29 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేట్ ఆంజనేయ నగర్ చౌరస్తా వద్ద శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ సీనియర్ నాయకులు…
జనం న్యూస్ డిసెంబర్ 29, పరిగి నియోజకవర్గం వికారాబాద్ జిల్లా తెలంగాణలో ఇటీవల జరిగిన మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్,లలో యువత సత్తా చాటారు. దీనిలో భాగంగానే వికారాబాద్ జిల్లా పరిగి మండలం లక్నపూర్ గ్రామనికి చెందిన…
బిచ్కుంద డిసెంబర్ 29 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం కథగావ్ గ్రామపంచాయతీ నందు జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ఆదేశాల మేరకు ఇందిరా మహిళా శక్తి లో భాగంగా అక్క చెల్లెళ్లకు రేవంతన్న కానుకగా…
జనం న్యూస్ 29 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా. జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం చాగదోన గ్రామ సర్పంచ్ జె. వీరేష్ స్వామి గట్టు మండలం నందు కొత్తపల్లి గ్రామంలో గొర్రెలకు మరియు మేకలకు…
జనం న్యూస్ 29 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు గట్టు మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా శ్రీరాములు గౌడ్ ఏకగ్రీవంగా…
సోమిని గ్రామంలో కొమరం భీం విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసిన సుగుణక్క జనం న్యూస్ 29డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. ఆసిఫాబాద్:డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ఆదివారం రాత్రి బెజ్జూర్, చింతలమానేపల్లి మండలాల్లో విస్తృతంగా పర్యటించగా,ప్రతి గ్రామంలో…