బిచ్కుంద డిసెంబర్ 29 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం మల్కాపూర్ గ్రామంలోని ప్రసిద్ధ హనుమాన్ మందిరం వద్ద నిర్వహించిన సప్త కార్యక్రమంలో జుక్కల్ మాజీ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ హన్మంత్ షిండే గారు భక్తిశ్రద్ధలతో…
జనం న్యూస్ 29కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. జై నూర్ డిసెంబర్ 28. జై నూర్ మండలంలో ఆదివారం సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో పోస్టర్ల విడుదల చేశారు. ఈ సందర్భంగా సమతా సైనికులు ఆదిలాబాద్ జిల్లా నాయకులు పాపేస్…
డోంగ్లి డిసెంబర్ 29 జనం న్యూస్ రాష్ట్ర లు కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు.…
జనం న్యూస్ 29 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ సమాచార హక్కు చట్టం -2005ను ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత బాధ్యత పెంపొందించేందుకు అమలు చేశారు. ప్రజలకు ప్రభుత్వ సమాచారం అందుబాటులో ఉంచడం ద్వారా అవినీతిని అడ్డుకోవడమే ఈ చట్ట…
జనం న్యూస్ 29 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ చీపురుపల్లి నియోజకవర్గం, గుర్ల మండలం, జమ్ము గ్రామంలో ఇటీవల జరిగిన విద్యుత్ ప్రమాదంలో తన చేతిని కోల్పోయిన జమ్ము వెంకట అప్పలనాయుడును *ఉమ్మడి విజయనగరం జిల్లా వైఎస్ఆర్ సీపీ…
జనం న్యూస్ 29 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ స్టేడియంలో డిసెంబర్ 19 నుంచి 23 వరకు జరిగిన జాతీయ జూజిట్సు ఛాంపియన్షిప్ (U-8 నుంచి U-18 వర్గాలు)లో ఆంధ్రప్రదేశ్లోని…
జనం న్యూస్ 29 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ అర్ధరాత్రి వేళ ఎలమంచిలి సమీపంలో ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. వెంటనే రైలు ఆపేయడంతో ప్రయాణికులు బోగీల నుంచి దిగి పరుగులు తీశారు. ప్రమాదవశాత్తూ ఓ…
….మండల అధ్యక్షుడు గంగాధర్ బిచ్కుంద డిసెంబర్ 28 జనం న్యూస్ భారతదేశ రాజకీయ చరిత్రలో ప్రజాసేవ, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం రోజు (డిసెంబర్ 28) బిచ్కుంద మండలంలోని…
జన న్యూస్ డిసెంబర్ 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులుగా నియమితులైన గుత్తుల సాయి అలాగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి గా నియమితులైన గంధం…
జనం న్యూస్ డిసెంబర్ 28 సంగారెడ్డి జిల్లా దేశ చరిత్రలో.. పంచాయితీ ఎన్నికలలో గెలుపు కొరకు, ప్రచారం చేసిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో గెలవడానికి రేవంత్ రెడ్డి…